Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సరదాగా కాసేపు... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 13,2022

సరదాగా కాసేపు...

- ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌
- కస్సుమంటున్న టీఆర్‌ఎస్‌
- తటస్థంగా ఎంఐఎం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. సభలో ఎక్కడా ప్రభుత్వ ధిక్కార స్వరం వినిపించకుండా అధికారపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని కాంగ్రెస్‌ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే తిప్పికొడ్తూ 'మీకర్థం కావట్లేదు' అంటూ అధికారపార్టీ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తుంది. తాము చెప్పదలుచుకున్న విషయాలను అతి సున్నితంగా అయినా సభ దృష్టికి తీసుకెళ్లాలనే తపన కాంగ్రెస్‌ సభ్యుల్లో కనిపిస్తోంది. వారు ప్రశ్నిస్తే...చిక్కుల్లో పడతామని గమనించగానే మంత్రులు ప్రభుత్వ సమర్ధింపు వాక్యాలతో పాటు 'అప్పట్లో' అంటూ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌ వైఫల్యాల చిట్టా విప్పుతూ ఎదురుదాడికి దిగుతున్నారు. సంఖ్యాబలం లేకపోవడం, ఏది మాట్లాడినా అది తిరిగి తమకే కౌంటర్‌ ఎటాక్‌గా మారడంతో ప్రతిపక్షానికి ఇబ్బందిగానే మారింది. ఇక టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మంత్రులు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌ సభ్యుల కౌంటర్ల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల అంశం సభలో చర్చకు వచ్చినప్పుడు ఈ తరహా ఇబ్బందే పార్టీ మారిన మంత్రులకు ఎదురయ్యింది. దాన్ని కవర్‌ చేసుకొనేందుకు మళ్లీ సీనియర్‌ మంత్రులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక సభలో సభ్యులు చెప్తున్న 'పిట్ట కతలు' ఆసక్తిగా ఉంటున్నాయి. సభ సీరియస్‌నెస్‌ను తేలికపరుస్తున్నాయి. ఎంఐఎం సభ్యులు లేవనెత్తుతున్న అంశాలు వాస్తవానికి దగ్గరిగా ఉన్నా, వాటిపై స్పష్టమైన హామీలు ప్రభుత్వం నుంచి పొందలేకపోతున్నారు. ఆరోగ్య కారణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం శాసనసభకు హాజరుకాలేదు. శాసనమండలికి సెలవు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ ప్రశ్నోత్తరాలతో పాటు పద్దులపై చర్చనూ చేపట్టింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా సభ ఇంకా కొనసాగడం గమనార్హం. ఎక్కువ గంటలు సభను నిర్వహించి, తక్కువ రోజుల్లో ముగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదివారం సభకు సెలవు. తొలి షెడ్యూల్‌ ప్రకారమైతే అసెంబ్లీ ఈనెల 15 వరకే జరుగుతాయి. అంటే మంగళవారంతో బడ్జెట్‌కు ఆమోదం పొందగానే సభను ముగించే అవకాశాలు ఉన్నాయి. రవాణాశాఖ, పురపాలకశాఖ, మన ఊరు-మన బడి వంటి అంశాలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల సూటి ప్రశ్నలకు, ఆ శాఖల మంత్రులు సమర్థించుకొనే ధోరణిలోనే సమాధానాలు చెప్పారు. తాము అడిగింది అది కాదని ప్రశ్న వేసిన సభ్యులు చెప్తున్నా, ఆ మాటలు పట్టించుకోకుండా, అధికారపక్షం తాను చెప్పదలుచుకున్న విషయాలనే సభలో ఏకరువు పెట్టడం గమనార్హం. గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు, ఆర్టీసీ బస్సుల తగ్గింపు వంటి అనేక సమస్యలు సభలో చర్చకు వచ్చాయి. అయితే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ సమస్యల తీవ్రతను గుర్తించినట్టు కనిపించలేదు. మేడారం జాతరకు బస్సులు తిప్పితే ఆదాయం రాలేదన్న మంత్రి, మినీ బస్సులు తిప్పడంలో విఫలమయ్యారని ఎంఐఎం సభ్యుల ప్రస్తావిస్తే, 'రోడ్లు విశాలంగా ఉన్నాయి...ఇక మినీ బస్సులు ఎందుకు...డబుల్‌ డెక్కర్లే తిప్పుతాం' అని చెప్పడం సమస్యల దాటవేతను గుర్తుచేసినట్టు అయ్యింది. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు, స్కావెంజర్ల సమస్యల్ని అధికారపక్ష సభ్యులే సభలో లేవనెత్తడం సమస్యల తీవ్రతకు అద్దం పట్టింది. సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య కారణాలతో సభకు రాకపోవడంతో మంత్రి కేటీఆర్‌ అన్నీ తానై సభలో వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై కఠినంగానే విమర్శల దాడి చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌పైనా ఎదురుదాడి చేశారు. బీజేపీ సభ్యుల్ని తొలిరోజే సభ నుంచి సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.