Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వీఆర్‌ఏ దారుణ హత్య | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 15,2022

వీఆర్‌ఏ దారుణ హత్య

- తహసీల్దార్‌ కార్యాలయంలోనే దారుణం
- పాతకక్షలే కారణమంటున్న కుటుంబ సభ్యులు
- ఆధారాల సేకరణలో పోలీసులు
నవతెలంగాణ-మంచిర్యాల
                 రెవెన్యూ రికార్డుల భద్రత నిమిత్తం నైట్‌డ్యూటీలో ఉన్న వీఆర్‌ఏ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగింది. సోమవారం ఉదయం వీఆర్‌ఏ రక్తపుమడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నెపల్లి మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్‌ఏ దుర్గం బాబు రెవెన్యూ రికార్డుల భద్రత నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆదివారం నైట్‌ డ్యూటీకి వెళ్లాడు. సోమవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది కార్యాలయానికి వెళ్లగా బాబు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దీంతో సిబ్బంది స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాబు హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా దుర్గం బాబును చంపేస్తానని బెదిరిస్తున్నాడని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ వ్యక్తే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. దాంతో పాటు వీఆర్‌ఏ వారసత్వ ఉద్యోగ విషయమై గొడవలున్నట్టు సమాచారం. పోలీసులు వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? లేదంటే రెవెన్యూ అధికారుల గొడవలతో జరిగిందా? లేక వారసత్వ ఉద్యోగం విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానమున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. మృతుడు దుర్గం బాబుకు భార్య అమ్మక్క, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
వీఆర్‌ఏ హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ
నవతెలంగాణ - విలేకరులు : నైట్‌ డ్యూటీలో దారుణహత్యకు గురైన వీఆర్‌ఏ దుర్గం బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ వీఆర్‌ఏలు ఖానాపూర్‌ తహసీల్దార్‌ లక్ష్మికి సోమవారం వినతిపత్రం అందజేశారు. బాబు హత్యకు నిరసనగా రెండు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
నైట్‌ డ్యూటీలో ఉన్న బాబును అతి దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నైట్‌ డ్యూటీలు మానేస్తున్నట్టు తెలిపారు. వినతిపత్రం అందజేసిన ప్రతినిధి బృందంలో రాజన్న, సంతోష్‌, గణేష్‌తో పాటు పలువురు వీఆర్‌ఏలు ఉన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌లోనూ వీఆర్‌ఏలు తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
వీఆర్‌ఏ దుర్గం బాబు హత్యను నిరసిస్తూ వికారాబాద్‌ జిల్లా దోమ మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు శ్రీను, వెంకట్‌, చంద్ర శేఖర్‌, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
                 నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు నిరసన తెలిపారు. తెలకపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.