Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అర్థవంతమైన చర్చ జరగలేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 16,2022

అర్థవంతమైన చర్చ జరగలేదు

- ప్రజా సమస్యలపై గళం వినిపించే ప్రతిపక్షాల గొంతు నొక్కారు
- ఈ బడ్జెట్‌లో సుమారు లక్ష కోట్లు ఆదాయ లోటు!
- ఐదు లక్షల కోట్లకు చేరనున్న రాష్ట్ర అప్పులు
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-సిటీబ్యూరో
             అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఏడు రోజులకే పరిమితం చేయడం వల్ల బడ్జెట్‌పై అర్థవంతమైన చర్చ జరగలేదని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని కాంగ్రెస్‌ శాసనసభపక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం శాసనసభ ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. శాసన సభలో ప్రజా సమస్యలపై గళం వినిపించే ప్రతిపక్షాల గొంతు నొక్కారని, లోతైన చర్చ జరుగకుండా సమయం చాలా తక్కువగా ఇచ్చారని అన్నారు. 2021-22 బడ్జెట్‌లో రూ.50-60 వేల కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోందని, మరో రూ.50 వేల కోట్లు అప్పులు తెస్తామని చెప్పారని అన్నారు. ఆ లెక్కన బడ్జెట్‌లో సుమారు రూ.లక్ష కోట్లు ఆదాయ లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 2024-25 సంవత్సరం నాటికి రాష్ట్ర అప్పులు రూ.5లక్షల కోట్లు దాటడం ఖాయమన్నారు. ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల 70వేల కోట్లు దాటిందన్నారు. మూడేండ్ల కిందట రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడినప్పుడు సర్కార్‌ మమ్మల్ని అవహేలన చేసిందని, ఆ రోజు మేం చెప్పిందే ఇప్పుడు స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ దాటడం వల్ల రానున్న రోజుల్లో ప్రజలపై పెను భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తి ప్రశ్నించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను మాట్లడనివ్వకుండా అడ్డుపడ్డారని, అధికారపార్టీ సభ్యులు రన్నింగ్‌ కామెంట్రీ చేస్తూ రెచ్చగొట్టడం, సభను పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి సమావేశాలను ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీలో చెప్పామని, 15న చెప్తామన్న ప్రభుత్వం సమావేశాలను వాయిదా వేయడం సరికాదన్నారు. రైతుబంధు ఒకటే కాదు.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వడ్డీలేని రుణాలు, సబ్సిడీ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు ఇవ్వాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌లు కొనసాగించాలని, నిరుద్యోగ భృతి గురించి అడిగితే సర్కార్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ తరుపున ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేశామని, వాళ్లను తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారని అన్నారు. ఐకేపీ, మెప్మా సిబ్బందికి పే స్కేలు ఇచ్చేలా ఒప్పించగలిగామని, వీఆర్‌ఏల సమస్యల గురించి ఆలోచిస్తామన్నారు.
             ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. బడ్జెట్‌ సమావేశాలు శాసనసభ చరిత్రలోనే ఇంత తక్కువ రోజులు ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. పద్దులపై అర్థవంతమైన చర్చ జరగలేదన్నారు. తాము లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులు అతి త్వరలోనే పెంచే ప్రమాదం ఉందని, దాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు. రెండు డిస్కంల డెవలప్‌మెంట్‌ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. యాసంగి పంట కొనుగోలు చేయాలని డిస్కర్షన్‌లో పెట్టిన మా ప్రశ్నకూ ప్రభుత్వం జవాబు చెప్పలేదన్నారు. కాగ్‌ రిపోర్ట్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు. 2019-20లో ఆర్థిక మిగులు సాధించలేకపోయారని కాగ్‌ చెప్పిందని, ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలన్నారు. 97శాతం ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి మార్కెట్‌ ద్వారానే రుణాలు తీసుకొస్తుందని చెప్పారు. గతేడాది కంటే ఈ బడ్జెట్‌లో విద్యకు తక్కువగా నిధులు కేటాయించారన్నారు. ఏడేండ్లలో విద్య, వైద్యానికి తక్కువ కేటాయించారని కాగ్‌ తెలిపిందని, ఉదయ పథకం కింద తీసుకున్న 4వేల కోట్ల అప్పు చెల్లించలేకపోయారని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.