Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మతపిచ్చి పెంచి... అభివృద్ధి మరిచారు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 16,2022

మతపిచ్చి పెంచి... అభివృద్ధి మరిచారు

- యువతలో విషబీజాలు నాటితే..దేశం అధోగతే
- రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్నారు..
- ఫెడరల్‌ స్ఫూర్తికి భిన్నంగా బీజేపీ పాలన
- భిన్నత్వంలో ఏకత్వం ఏదీ?: కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
                దేశంలో మతపిచ్చిని పెంచి, కేంద్రప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఫెడరల్‌ విధానాన్ని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 'రాష్ట్రాలను ఉనికిని లేకుండా చేస్తాం... అణచివేస్తాం.' అని కేంద్రం బెదిరిస్తు న్నదనీ, ఇది అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఎవరైనా రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడినా.. ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడినా.. దేశ ద్రోహులని ముద్రవేస్తున్నారని అన్నారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలనీ, అప్పుడే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ''బెంగుళూరులో హిజాబ్‌ పంచాయితీ ఎందుకు? ఎవరు ఏ దుస్తులు ధరించాలో ప్రభుత్వం చెబ్తదా? ఇదో అంశంగా సృష్టించటమేంటి? ఇలాంటి మత వైషమ్యాలు పెరిగితే యువత భవిష్యత్‌ ద్వంసం అయితదన్న సోయి లేకపోతే ఎట్లా...'' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పెడ ధోరణులు ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. మతకలహాలు సృష్టించి, ఉన్మాద చర్యలకు దిగితే..అభివృద్ధి కుంటుపడు తుందన్నారు. ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం మీద నానా రకాల ప్రచారం చేసి, అంతకంటే బాగా పరిపాలిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం...అన్న వస్త్రాల కోసం పోతే..ఉన్న వస్త్రాలు ఊడిపాయే అన్నట్లు దాపురించిందన్నారు. మత చిచ్చు కార్చిచ్చులా ప్రజల్ని దహించి వేస్తుందని హెచ్చరిం చారు. దీనిపై బుద్ధిజీవులు, యువత ఆలోచించాలని కోరారు. ఉక్రేయిన్‌లో కర్ణాటకకు చెందిన విద్యార్థి చనిపోతే..బాధ్యతగా వ్యవహరించాల్సిన కేంద్ర మంత్రి.. తిన్నది అరక్క అక్కడికి పోయాడా?అని వ్యాఖ్యానించటం ఎంత వరకు సబబని ప్రశ్నిం చారు. ఇలాంటి వాటిపై మాట్లాడితే దేశద్రోహులని నిందిస్తు న్నారని చెప్పారు. బీజేపీ ఈ దేశంలో మతపిచ్చి పెంచడం, మూక దాడులు చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. ఆపార్టీ నేతృత్వంలోనే డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ పేరుతో కొత్త నినా దం నెత్తికెత్తుకున్నారనీ, అది ట్రబుల్‌ ఇంజిన్‌ తప్ప మరోటి కాద న్నారు. 2015లో బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిం దనీ, దానికి తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని బేరీజు వేస్తూ గణాం కాలను ఉదహరిస్తూ వివరణ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలనేదే ఈ డబుల్‌ ఇంజిన్‌ నినాదమని చెప్తూ, ఈ గ్రోత్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.71 వేలు కాగా, తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2.87 లక్షలని తెలిపారు. ఆర్థిక వద్ధి రేటు యూపీలో 7.26 శాతమైతే.. తెలంగాణ 10.8శాతం గా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎంఎంఆర్‌ (ప్రసూతి మరణాల సంఖ్య) 167 ఉంటే, తెలంగాణలో 56గా నమోదైం దనీ, యూపీలో శిశు మరణాల రేటు 41 అయితే తెలంగాణలో 23 అని వివరణ ఇచ్చారు. ఈ లెక్క లన్నీ కేంద్రప్రభుత్వ సంస్థలు ఇచ్చినవేనని చెప్పారు. మేకిన్‌ ఇండియా ఎక్కడకు పోయింద న్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే బీజేపీ హయాం లో దేశం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాక దేశంలో నిరుద్యోగం, ఆకలి కేకలు పెరిగాయనీ, ఐదు లక్షల పరిశ్రమల మూతప డ్డాయనీ, ప్రజాస్వామ్య విలువల పతనంలో ముందు పీఠిలో నిలిచిందని చెప్పారు. ఇవన్నీ తాను చేస్తున్న విమర్శలు కాదనీ, యూఎన్‌డీపీ, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఇచ్చిన గణాంకాలేనని ఉదహరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.