Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్టీసీ చిల్లర బాదుడు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 19,2022

ఆర్టీసీ చిల్లర బాదుడు

- రేషనలైజేషన్‌ పేరుతో చార్జీల పెంపు
- టోల్‌ చార్జీలూ పెంచేశారు
- సిటీ బస్సుల్లో రూ.5 పెంపు
- కొత్తగా సేఫ్టీ సెస్‌...
- సామాన్యుల ప్రయాణం మరింత భారం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
           ఆర్టీసీ బస్సు టిక్కెట్ల రేట్లు పెరిగాయి. కాకపోతే దానికి 'పెంపు' అనే పదాన్ని వాడకుండా, సామాన్యులకు అర్థంకాని 'హేతుబద్ధీకరణ' (రేషనలైజేషన్‌) అని పేరు పెట్టారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్‌కు సరిపడా చిల్లర సమస్య వస్తున్నందున టిక్కెట్‌ ధరను రూ.5, రూ.10 విలువల్లోకి (డినామినేషన్‌) మార్చేశారు. పల్లె వెలుగు సహా అన్ని సర్వీసులకు ఈ పెంపు వర్తిస్తుంది. కొత్తగా 'సేఫ్టీ సెస్‌' పేరుతో ప్రతి ప్రయాణీకుడిపై ఒక్క రూపాయి చొప్పున అదనంగా చార్జీ విధించారు. గతంలో ఉన్న 'ప్రయాణీకుల మౌలికవసతుల సెస్‌'కు ఇది అదనం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్టీసీ స్థితిగతులపై చర్చ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రస్తావించలేదు. ఈనెల 15వ తేదీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగియగానే గుట్టుచప్పుడు కాకుండా 16వ తేదీ ఆర్టీసీ బస్సు ప్రయాణీకుల టోల్‌ చార్జీలను పెంచుతూ రవాణాశాఖ చీఫ్‌ ఇంజినీర్‌ (ఐటీ అండ్‌ ఐఈ) ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు జాతీయ రహదారులపైనున్న టోల్‌గేట్లలో పెంచిన చార్జీలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సేఫ్టీ సెస్‌ను కూడా 'హేతుబద్ధీకరణ'లోకి తెస్తున్నట్టు 17వ తేదీ టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ సర్క్యులర్‌ విడుదల చేశారు. పల్లెవెలుగు బస్సులో 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.13 చార్జీ ఉండగా, దాన్ని రూ.15కి పెంచారు. అదే బస్సులో 25 కి.మీ., ప్రయాణానికి చార్జీ రూ.21 ఉంటే, దాన్ని రూ.20కి తగ్గించారు. అంటే ఒక స్టేజిలో రూపాయి తగ్గించి, మరో స్టేజీలో రెండు రూపాయల చార్జీని పెంచేశారు. సిటీ ఆర్డినరీ బస్సులో నాలుగవ స్టేజీ వరకు ఉన్న కనీస చార్జీ రూ.15ను పెంచలేదు. ఐదవ స్టేజీ నుంచి టిక్కెట్‌ రేటును రూ.20గా నిర్ణయించారు. అదే బస్సులో 6వ స్టేజీలో టిక్కెట్‌ రేటును రూ.25గా నిర్ణయించారు. 6 నుంచి 9వ స్టేజీ వరకు ఇదే ధర వర్తిస్తుంది. 10వ స్టేజీలో టిక్కెట్‌ ధర రూ.25 కాగా దాన్ని రూ.30 కి పెంచారు. మెట్రో డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో స్టేజీల సంఖ్యను కుదించి, పెంపును వర్తింపచేశారు. పెరిగిన చార్జీలు (హేతుబద్ధీకరణ) ఆర్టీసీలోని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌కు కూడా వర్తిస్తాయి.2022-23 ఆర్థిక సంవత్సరంలో టీఎస్‌ఆర్టీసీకి బడ్జెట్‌లో సంస్థకు రెండుశాతం నిధులు కేటాయించాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వం వారి వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. పెరిగిన డీజిల్‌ భారాలను ప్రభుత్వం భరించాలని సూచించారు. దాన్నీ ప్రభుత్వం పట్టించుకోలేదు. డీజిల్‌, విడిభాగాలు సహా అన్ని రకాల ఆర్టీసీ సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బడ్జెట్‌లో ఆర్టీసీకి రావల్సిన రీయింబర్స్‌మెంట్‌, ప్రభుత్వ గ్యారెంటీ రుణాల చెల్లింపులకోసం కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే.
టోల్‌ పెంపు ఇలా...
           సిటీ ఆర్డినరీ బస్సుల్లో టోల్‌ప్లాజా యూజర్‌ చార్జీ రూ.4 ఉండగా, దాన్ని రూ.5 కి పెంచారు. సిటీ స్పెషల్‌ టైప్‌, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టోల్‌ చార్జీ రూ.5 ను రూ.6 కి పెంచారు. డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, గరుడ బస్సుల్లో టోల్‌ చార్జీ రూ.7 ఉండగా దాన్ని రూ.9కి పెంచారు. గరుడ, వెన్నెల బస్సుల్లో రూ.8 ఉండగా దాన్ని రూ.10కి పెంచారు. పుష్పక్‌ బస్సుల్లో టోల్‌ చార్జీ రూ.6 ఉండగా దాన్ని రూ.8కి పెంచారు. ఏదైనా రూట్‌లో 20 కిలోమీటర్ల లోపు మూడు టోల్‌ ప్లాజాలు ఉంటే, వాటన్నింటి చార్జీని ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.