Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీచర్లకే పాఠాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 23,2022

టీచర్లకే పాఠాలు

- ఆంగ్ల బోధన కోసం శిక్షణ
- ఐదు రోజుల ప్రత్యేక తరగతులు
- మరో 9 వారాలు ఆన్‌లైన్‌లో శిక్షణ
- శిక్షణా కేంద్రాల్లో కనీస సదుపాయాలు కరువు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి/ సిటీబ్యూరో
          విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకూ ప్రభుత్వం పాఠాలు చెప్పిస్తోంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించేందుకు సర్కారు బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఉపాధ్యాయులకు ఇంగ్లీష్‌పై శిక్షణ ఇప్పిస్తోంది. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఆంగ్ల బోధనపై మెళకువలపై అధికారులు తర్ఫిదు ఇస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సిన ఆ టీచర్లకు ప్రభుత్వం కనీస సదుపాయాలూ కల్పించడం లేదు.
          ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,884 మంది ఎస్జీటీ, ఆంగ్లంలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఆంగ్ల బోధన శిక్షణ తరగతులకు ఎంపిక చేశారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టీచర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్‌, ఎస్‌జీటీలు కలిపి 2,300 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్లంలో విద్యాబోధనలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి శిక్షణకు రిసోర్సుపర్సన్లుగా 8 మందిని ఎంపిక చేయగా.. రంగారెడ్డి జిల్లా నుంచి 5 మంది, వికారాబాద్‌ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. రిసోర్సు పర్సన్లుగా శిక్షణ పొందిన వారితో జిల్లా స్థాయిలో ఉమ్మడి జిల్లాలో 110 మందికి ఇటీవల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారితో మండల స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయిలో 110 మందితో 40 సెంటర్ల ద్వారా ఒక్కో సెంటర్‌కు ముగ్గురు రిసోర్స్‌పర్సన్‌లను కేటాయించారు. ఒక్కో సెంటర్‌కు 40 నుంచి 50 ఉపాధ్యాయులు మొత్తం 4,884 మందికి రిసోర్సు పర్సన్లతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 22 సెంటర్లు, 2600 మంది ఉపాధ్యాయులు, వికారాబాద్‌లో 18 సెంటర్ల నుంచి 2284 మందికి ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో 14 సెంటర్లలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, శిక్షణా
కేంద్రాల్లో కనీస సదుపాయాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మంచినీళ్లతోపాటు అన్నీ వారే వెంట తెచ్చుకోవాల్సిన దుస్థితి. స్టేషనరీ ఇవ్వడం లేదు. రవాణసౌకర్యం లేదు. అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచర్లు తెలిపారు. శిక్షణలో సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణ తరగతుల్లో భవిష్యత్‌ విద్యాసంవత్సరంలో ప్రస్తుతం విద్యావ్యవస్థల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధనలు అందిచేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు సైతం ఉన్నత స్థాయిలో రాణించేందుకు ప్రైమరీ నుంచి ఆంగ్లంలో విద్యాబోధన అందించేందుకు తీసుకోవాల్సిన మెళకువలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాలో ప్రస్తుతం 80 శాతం ట్రైనింగ్‌ సెంటర్లును ప్రారంభించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
తొమ్మిది వారాల పాటు ఆన్‌లైన్‌ తరగతులు
          ఆంగ్ల బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఐదు రోజుల పాటు ప్రత్యేక తరగతుల ద్వారా నిర్వహించి.. అనంతరం 9 వారాల పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేరు ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు ఉపాధ్యాయులను ఆ దిశగా ఆన్‌లైన్‌ తరగతులకు సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు అల్టిమేట్‌ జారీ చేస్తున్నారు. వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యార్థులకు బోధన చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్‌, శిక్షణ నడిచేలా ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్‌ అధికారులు తెలిపారు.
ఆంగ్ల బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
రేణుక- వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి
          ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే ఏడాది ప్రతి స్కూల్లో 1వ తరగతి నుంచి 8 వరకు ఇంగ్లీష్‌ మీడియంలో తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాం. ఇందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో శిక్షణ తరగతులు ప్రారంభించాం. ఈ శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు వినియోగించుకుని భవిష్యత్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలి.
ఇంగ్లీషు మీడియం వల్ల పేద పిల్లలకు ఉపయోగం : ఆర్‌.రోహిణి, హైదరాబాద్‌ డిఈఓ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలంతా పేద పిల్లలే. ఆంగ్లమాధ్యమం వల్ల పిల్లలకు ఉపయోగం. ఇంగ్లీషులో చదువుచెప్పేవారు చాలా తక్కువమంది ఉన్నారు. ఎక్కువమందికి ఆంగ్లంలో శిక్షణ ఇవ్వడం వల్ల మరింత మంది టీచర్లు తయారయ్యే అవకాశం ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.