Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సెప్టెంబర్‌ 4 నుంచి 7 వరకు శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 24,2022

సెప్టెంబర్‌ 4 నుంచి 7 వరకు శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభ

- పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ
- ధాన్యం కొనకుండా రైతులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
- ప్రజా సమస్యలపై ఏప్రిల్‌ 6న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
        రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెప్టెంబర్‌ నాలుగు నుంచి ఏడో తేదీ వరకు సీపీఐ రాష్ట్ర మూడో మహాసభ నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశం నిర్ణయించింది. ఏప్రిల్‌, మేలో శాఖల మహాసభలు, జూన్‌ నుంచి జులై 15వ తేదీ వరకు మండల, పట్టణ మహాసభలు, జులై 15 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు జిల్లా మహాసభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర మహాసభల అనంతరం అక్టోబర్‌ 14 నుంచి 18వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో రెండురోజులపాటు జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ప్రత్యారోపణలు చేసుకుంటూ రైతులకు అన్యాయం చేయొద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజా కొనాల్సిందేననీ, లేదంటూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 'బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు'అని, విభజన చట్టంలో హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వేకోచ్‌ కర్మాగారం, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో వచ్చేనెల ఆరో తేదీన ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చేయనున్నట్లు వివరించారు. ఈనెల 28,29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పోడు భూములకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. తక్షణమే పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధరణి పోర్టల్‌ లొసుగులపై నిరంతర ప్రాతినిధ్యంతోపాటు జిల్లా స్థాయిలో కార్యాచరణను చేపట్టనున్నట్టు చెప్పారు. 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్‌, కొత్త రేషన్‌ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, స్వంత ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షలు కాకుండా రూ.ఆరు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, కాంట్రాక్టు, ఔట్‌ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ఉద్యమాలు చేపడతామని అన్నారు. మిర్చి రైతులకు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 111 జీవో ఎత్తివేతపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలనీ, పర్యావరణవేత్తలు, నిపుణులను ప్రభుత్వం సంప్రదించాలని కోరారు. 30 పోలీస్‌ యాక్ట్‌ను ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామిక వైఖరిని వీడాలనీ, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రాల హక్కులు హరించేలా సాగునీటి ప్రాజెక్టులను ఆధీనంలో తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
బీజేపీకి ఎంఐఎం బీ టీమ్‌ : అజీజ్‌పాషా
        ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం ద్వారా బీజేపీకి ఆ పార్టీ బీ టీమ్‌ అని నిరూపితమైందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌పాషా అన్నారు. ఆ పార్టీకి కొంత పునాది ఉన్న తెలంగాణలో ఏడు స్థానాల్లోనే పోటీ చేసి, బలం లేని ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారని చెపాపరు. అసదుద్దీన్‌ ఒవైసీ ప్రసంగాలు చూశాక లౌకికతత్వం ఉన్న హిందువులు సైతం బీజేపీకి ఓటు వేశారని వివరించారు. బీఎస్పీ, ఎంఐఎం వల్లే బీజేపీ తిరిగి గెలిచిందన్నారు.
విద్యుత్‌ చార్జీల పెంపునకు సీపీఐ ఖండన
        వినియోగదారులపై రూ.14 వేల కోట్ల భారం మోపుతూ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్‌ చార్జీలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతించడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు కేంద్రం నిత్యం వంటగ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతోందనీ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచడం అన్యాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. దీంతో ప్రతి నెలా సామాన్య, మధ్యతరగతి కుటుంబంపై కనీసం రూ.వెయ్యి అదనపు భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్‌ చార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.