Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యుత్‌ చార్జీల పెంపును ఉపసంహరించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 26,2022

విద్యుత్‌ చార్జీల పెంపును ఉపసంహరించాలి

- ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
- పీపుల్స్‌ మార్చ్‌తో రాష్ట్ర సర్కారులో కదలిక
- ఖాళీ పోస్టులు భర్తీ చేసేంత వరకూ నా అడుగులు ఆగవు : భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ముదిగొండ
          ప్రజలపై పన్నుల భారం మరింతగా మోపడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్‌ చార్జీలు పెంచాడని తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీఎల్పీ నేత విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ (పాదయాత్ర) శుక్రవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని యలగొండస్వామి దేవాలయం నుంచి ప్రారంభించారు. తొలిత దేవాలయంలో విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మపేట, వల్లాపురం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో భట్టి మాట్లాడారు. కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.. కిలో మంచి నూనె ప్యాకెట్‌ ధర రూ.220 ఎగబాకితే పేదలు బతికేది ఎట్లాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన పీపుల్స్‌ మార్చ్‌లో వచ్చిన ప్రజాసమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. నకిలీ విత్తనాల అక్రమార్కులపై
పీడీయాక్ట్‌ కేసులు పెట్టాలని, పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులను సీఎం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా, ఉద్యోగ నోటిఫికేషన్‌, సొంత ఇంటిజాగా ఉన్నవారికి రూ.3లక్షలు.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని వివరించారు. అనంతరం మధిర పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల బడ్డీకొట్లు అధికారులు తొలగించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కోరుతూ.. అమ్మపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాధం, మధిర అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, సీపీఐ(ఎం) మధిర పట్టణ అధ్యక్షులు తేలప్రోలు రాధాకృష్ణ, సీపీఐ నాయకులు బెజవాడ రవిబాబు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు చావా వేణు, కాంగ్రెస్‌ మధిర పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ, ఐఎన్‌టీయూసీ మధిర పట్టణ అధ్యక్షులు కోరంపల్లి చంటి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచే జిల్లా కలెక్టర్‌కు భట్టి ఫోన్‌ చేసి సమస్య గురించి చర్చించారు. చిరు వ్యాపారులకు మరో చోట ప్రత్యామ్నాయం కల్పించే వరకు ఇప్పుడున్న చోటనే బడ్డీకొట్లు నడిపించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కలెక్టర్‌ అంగీకరించినట్టు భట్టీ తెలిపారు. కాగా, ముదిగొండ మండలంలో పాదయాత్ర ముగిసి చింతకాని మండలంలోకి ప్రవేశించింది.
25 గ్రామపంచాయతీల్లో 7 రోజులపాటు 108 కిలోమీటర్లు మేర భట్టి పాదయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో అమ్మఫౌండేషన్‌ అధ్యక్షులు మల్లు నందిని, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.దుర్గాప్రసాద్‌, నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్‌ గౌడ్‌,పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్‌ బాబు, అమ్మపేట గ్రామసర్పంచ్‌ వడ్డెల్లి భుబెశ్వరి, వల్లాపురం ఎంపీటీసీ తాటికొండ విజయ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.