Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళా వికలాంగులపై వేధింపులను అరికట్టాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 28,2022

మహిళా వికలాంగులపై వేధింపులను అరికట్టాలి

- ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి
- డ్వాక్రా గ్రూపులతో సమానంగా వికలాంగ మహిళలందరికీ వడ్డీలేని రుణాలివ్వాలి : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర సదస్సులో వక్తల డిమాండ్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
         మహిళా వికలాంగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలనీ, డ్వాక్రా గ్రూపులతో సమానంగా వికలాంగ మహిళలందరికీ వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ఎన్‌పీఆర్‌డీ మహిళా విభాగం రాష్ట్ర సదస్సులో వక్తలు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్ర ంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) మహిళా విభాగం ఆధ్వర్యంలో 'మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు-స్ఫూర్తి అవార్డ్స్‌' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సదస్సుకు మహిళా విభాగం కన్వీనర్‌ సి.సాయమ్మ అధ్యక్షత వహించారు.ఈ సదస్సులో శ్రీ ఆకాంక్ష ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌ చైర్‌పర్సన్‌ పి.సంధ్యారాణి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.అరుణజ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ శారద, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్‌, ఎం. అడివయ్య హాజనై మాట్లాడారు. ముందుగా మహిళా వికలాంగుల సమస్యలపై కో-కన్వీనర్‌ కె.నాగలక్ష్మి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. దేశంలో 1.18 కోట్ల మంది వికలాంగ మహిళాలున్నారనీ, వీరిలో 36 శాతం మంది అక్షరాస్యులని తెలిపారు. యూఏనీ సీఆర్పీడీలోని ఆర్టికల్‌ 3,6లలో వికలాంగ మహిళల హక్కులను పొందుపర్చారన్నారు. దేశంలో బాలికల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుందనీ, మహిళలపై వరకట్న వేధింపులు పెరుగుతున్నాయన్నారు. ప్రతి 22 నిమిషాలకు ఒక లైంగిక దాడి, 76 నిమిషాలకు ఒక అపహరణ జరుగుతుందన్నారు. శ్రామిక మహిళలు పని ప్రదేశాల్లో వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణలో సుమారు 4 లక్షలకుపైగా మహిళా వికలాంగులున్నారనీ, వారు నిత్యం అనేక వేధింపులు, అవమానాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, జిల్లా స్థాయిలో పరిష్కారం చూపేందుకు న్యాయ సహాయ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. మానసిక వికలాంగులైన బాలికలు 70 శాతం లైంగిక దురాక్రమాలకు గురౌతున్నారని యునెస్కో అధ్యయనం పేర్కొన్నట్టు గుర్తు చేశారు. షీ టీమ్స్‌, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినా అవి మహిళా వికలాంగులకు రక్షణ కల్పించలేక పొతున్నాయన్నారు. మహిళా వికలాంగుల్లో అర్హులైన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలనీ,అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. వికలాంగ మహిళలను వివాహం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలనీ, మహిళా వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలన్నారు.నిరుద్యోగ మహిళా వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, కుటీర పరిశ్రమల అభివృద్ధి ద్వారా మహిళా వికలాంగుల్ని ఆర్ధికంగా ఆదుకోవాలని తెలిపారు.మహిళా వికలాంగులపై పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టాల న్నారు. పెండ్లీలు కాని మహిళ, యువతుల కోసం ప్రభుత్వం హెరీమ్స్‌ నడపాలనీ, ప్రతి జిల్లా కేంద్రంలో హెరీమ్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తీవ్ర వైకల్యం గల మహిళా వికలాంగులకు ఉచితంగా బ్యాటరీ, టూ వీలర్‌ వాహనాలను పంపిణీ చేయాలనీ, కుట్టు ఎంబ్రాయిడింగ్‌, కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.రాజు, యశోద, ఆరిఫా, లక్ష్మి, సహాయ కార్యదర్శులు కవిత, ఉపేందర్‌, దశరథ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, షాహిన్‌ బేగమ్‌, నజీయా, సావిత్రి, లలిత, మహిళా విభాగం నాయకులు ఉష, బుచ్చమ్మ, ముక్తాభాయి, సుశీలతోపాటు వివిధ జిల్లాల నుంచి మహిళా వికలాంగులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.