Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జాగా ఉంటే మూడు లక్షల పథకం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 28,2022

జాగా ఉంటే మూడు లక్షల పథకం

- విధివిధానాల ఖరారుకు సర్కారు రెడీ
- ఎన్నికల్లోపు నాలుగు లక్షల ఇండ్లు పూర్తి చేసేలా ప్లాన్‌
- డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకానికి మంగళం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
         'ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లను చూస్తే పేద ప్రజలను అవమానించే విధంగా ఉంటున్నాయి. కేవలం ఒకే ఒక్క గదిలో భార్య, భర్త, పిల్లలు జీవించాల్సి రావడం ఎంతటి నరకమో ఉహించవచ్చు. ఆ గదిలోనే కోళ్లు, మేకలను కూడా పెంచుకోవాల్సిన దుస్థితిలో పేదలు జీవిస్తున్నారు. కనీసం మహిళలు స్నానం చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి చిన్నచాటు కూడ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దుస్థితి నుంచి పేద ప్రజలకు విముక్తి కలిగించేందుకు వారికి గౌరవప్రదమైన, నివాసయోగ్యమైన ఇండ్లు కట్టించేందుకు టీఆర్‌ఎస్‌ నిశ్చయించింది.ఇల్లులేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో మూడు లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది,స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న (డబుల్‌బెడ్‌రూమ్‌) ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది'
-2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ హామీ
         'సొంత జాగ ఉన్నవారు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సొంత జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు'.
-మార్చి 7, 2022న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన విషయం.
దాగుడు మూతలు
         రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నది. ఈ పథకం కొనసాగుతుండగానే...మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. పాత పథకం రద్దు అవుతుందనీగానీ, కొనసాగుతుందనీగానీ చెప్పకుండానే సొంత జాగా ఉన్న వారు రెండుగదుల ఇల్లు నిర్మించుకోవడానినికి మూడు లక్షల రూపాయలు అందించనున్నట్టు పేర్కొంది. ఇప్పటిదాకా వీటిపై ఎంతో గొప్పగా చెప్పిన టీఆర్‌ఎస్‌ ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు పూనుకుంటున్నదనే సిగల్స్‌ ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అందుకే జాగా ఉన్న పేదవారికి మూడు లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. అందుకు బడ్జెట్‌లో రూ 12వేల కోట్లు పెట్టింది.
ఎన్నికలగాలం
         డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి సర్కారు వ్యయప్రయాసలుపడాల్సి వస్తుంది. పైగా ఇప్పటికే ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ 9వేల కోట్లు అప్పులు చేసింది. నిర్మాణంలోనూ అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పనులు నత్తనడక సాగుతున్నాయి. బిల్డింగ్‌ మెటీరియల్‌ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం గుదిబండగా మారింది. తద్వారా ఆర్థిక భారం ఎక్కువ అవుతున్నది. ఇంత పెద్ద మొత్తంలో నిర్మించినప్పటికీ ఇల్లు ప్రతి నిరుపేదను సంతృపిపరిచే అవకాశం కనిపించడం లేదని భావిస్తున్నది. అందుకే రెండు పడక గదుల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే దీన్నుంచి బయపడేందుకు 'జాగ ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షలు రూపాయలు' ఇస్తామంటూ ప్రకటించింది. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ పథకాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రతినియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మూడు లక్షల యాబై ఏడువేల ఇండ్లు నిర్మించుకునేందుకు పేదలకు మూడు లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. మరో 43వేల ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నది. రానున్న ఎన్నికల్లోపు లబ్దిదారులను గుర్తించడం, వారికి నగదు బదిలీ చేసేలా ఈ పథకాన్ని రూపొదిస్తున్నట్టు సమాచారం. ఈ డబ్బుతో రెండు పడక గదులు నిర్మించుకుకోవాలని ప్రభుత్వం చెబుతున్నది. అయితే కేవలం మూడు లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమవుతున్నదనే ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన ప్రకారమే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ 5.30 లక్షల ఖర్చు అవుతున్నది. హైదరాబాద్‌ నగరంలో అయితే ఒక ఇంటి నిర్మాణానికి రూ 9 లక్షల వ్యయమైంది. ఈ క్రమంలో సొంత జాగా ఉన్న వారు అయినా మూడు లక్షలతో ఏ విధంగా రెండుగదుల ఇల్లు నిర్మించుకుంటారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ మిగతా మొత్తాన్ని బ్యాంకులు అప్పులిస్తాయా?లేదా ఇప్పటికే సొమ్ములున్న వారికే ఇది ఉపయోగపడ్తుందా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.