Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విలువల పరిరక్షణే రాజకీయ నాయకుల కర్తవ్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 29,2022

విలువల పరిరక్షణే రాజకీయ నాయకుల కర్తవ్యం

- కంభంపాటి 'నేను-తెలుగుదేశం' పుస్తకావిష్కరణలో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి
        ప్రజాస్వామ్య విలువలు, నైతిక విలువల పరిరక్షణే రాజకీయ నాయకుల కర్తవ్యంగా ఉండాలని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌ రచించిన ''నేను-తెలుగుదేశం'' పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని దసపల్లా హొటల్‌ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ, రాజకీయాలు సేవాభావంతో ఉంటాయి తప్ప, వ్యాపారం కాదన్నారు. అవినీతిని చీల్చి చెండాడిన ఎన్టీ రామారావు..తెలుగు రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇచ్చిన ప్రతి వినతికి తక్షణమే చర్యలు తీసుకుని ఫలితం చూపించేవారని గుర్తుచేశారు. వాజ్‌ పేయి ప్రధానిగా, బాలయోగి లోక్‌ సభ స్పీకర్‌గా ఉన్న సమయంలో కంభంపాటితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆయన నిబద్ధతతో పనిచేసే వ్యక్తని ప్రశంసించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చి గణనీయమైన మార్పులు తేవాలా..? స్వచ్ఛంద సంస్థ పెట్టి ప్రజాసేవ చేయాలా..? అని ఎన్టిఆర్‌ కుటుంబ సభ్యుల అభిప్రాయం కోరినప్పుడు.. తాను మొదటిదానినే సూచించానని గుర్తుచేశారు. టిడిపి చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిశానిర్దేశం అయ్యాయన్నారు. ఎన్టీఆర్‌ ప్రవేశెట్టిన రూ.2కిలో బియ్యం ఈ రోజు ఆహారభద్రతకు దారితీసిందని, మహిళలకు ఆస్తిహక్కు దేశవ్యాప్తంగా అమలవుతోందని చెప్పారు. నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ల ద్వారా దేశ రాజకీయాలనే సమూలంగా మార్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని తెలిపారు. అధికారం కోసం ఆరాట పడలేదని,ప్రజాహితం కోసమే తపించానని అన్నారు. తాను చేసిన అభివృద్ధే తనకు ఆత్మతృప్తి ఇచ్చిందన్నారు. తెలుగువారి అభివృధ్ది కోసం టిడిపి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, దీనికి అందరి సహకారం ఉండాలని కోరారు. కంభంపాటి రామ్మోహన్‌ చిత్తశుద్ది కల కార్యకర్త.. చేపట్టిన ప్రతిపదవికి కంభంపాటి గుర్తింపు తెచ్చారని కొనియాడారు. స్వలాభం కోసం ఏనాడూ ఆయన ఆరాట పడలేదన్నారు. ఎన్టీఆర్‌ పర్యటనలు విజయవంతం చేయడం వెనుక కంభంపాటి కష్టం ఉందని చంద్రబాబు ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు మాట్లాడుతూ, ఎక్కడ ఉన్నా ధర్మాన్ని విస్మరించరాదని అన్నారు. సీనియర్‌ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి మాట్లాడుతూ, విపి సింగ్‌ను ప్రధానిగా చేయడం వెనుక ఎన్టీఆర్‌, దేవెగౌడ, గుజ్రాల్‌లను ప్రధానులుగా చేయడంలో చంద్రబాబు పాత్ర కీలకంగా పేర్కొన్నారు. లైజెనింగ్‌లో కంభంపాటి మార్క్‌ సాటిలేనిదని అన్నారు. సినీ దర్శకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, రామచంద్రులుగా ఎన్టీఆర్‌, చంద్రబాబు తెలుగుదేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పుస్తక రచయిత కంభంపాటి మాట్లాడుతూ, టిడిపిలో మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం లభించడం తనకు గర్వంగా ఉందన్నారు. ఆ అనుభవాలను భావితరాలకు అందించేందుకే ''నేను-తెలుగుదేశం'' పుస్తకాన్ని తెచ్చామన్నారు. 1982 నుంచి నేటి వరకు టిడిపితో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ప్రయోజనార్ధం చేపట్టిన పనులను ఆయన వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, తుమ్మల నాగేశ్వర రావు, కామినేని శ్రీనివాస్‌, సిపిఐ నేత నారాయణ, మాజీ ఎంపి మురళీమోహన్‌, టిడిపి నేతలు రావుల చంద్రశేఖర రెడ్డి, పయ్యావుల కేశవ్‌, కాట్రగడ్డ ప్రసూన, నర్సిరెడ్డి, సినీ నిర్మాత అశ్వనీదత్‌, సీనియర్‌ పాత్రికేయులు శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.