Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ సర్కార్‌ ముర్దాబాద్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 29,2022

మోడీ సర్కార్‌ ముర్దాబాద్‌

- ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మటమా..? సిగ్గు.. సిగ్గు..
- ధరలను అదుపు చేయలేని సర్కార్‌ డౌన్‌..డౌన్‌
- వామపక్షాల ర్యాలీలో హోరెత్తిన నినాదాలు
- ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన సమస్త ప్రజాణికం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాదు
           మోడీ సర్కార్‌ ముర్దాబాద్‌ అంటూ హైదరాబాద్‌లోని నారాయణ గూడ చౌరస్తా వామపక్షాల నినాదాలతో మిన్నంటింది. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మటమా? సిగ్గు..సిగ్గు., పెరుగుతున్న నిత్వాసర ధరలను అదుపు చేయలేని ప్రభుత్వమా దిగిపో.. సేవ్‌ ఇండియా..సేవ్‌ పబ్లిక్‌ రంగం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా స్లోగన్స్‌ మార్మోగాయి. ఏన్నో ఏండ్ల పోరాటాలతో సాధించుకున్న హక్కుల్ని హరిస్తే..సహించం., విద్యుత్‌ సంస్కరణలు ఉపసంహరించుకోవాలి, లేదంటే ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలతో కూడిన ప్ల కార్డులను నాయకులు, కార్యకర్తలు ప్రదర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్లైఓవర్‌ సెంటర్‌లో సోమవారం సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు ఈ టి నర్సింహ, ఎన్డీ నాయకులు ఝాన్సీ, సంధ్య, ప్రజాపంథా నాయకులు అన్మేశ్‌ ,ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు తెగనమ్ముతున్నదని విమర్శించారు. ఆ విధానాలు దేశప్రయోజనాలకే ప్రమాదకరమని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించేచర్యలకు ఆ పార్టీ పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల, రైతుల,సమస్త ప్రజల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న చర్యలకు నిరసనగా దేశభక్తియుత సార్వత్రిక సమ్మెకు ప్రజల మద్దతు పెద్ద ఎత్తును వస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో కార్మికులు, కర్షకులు,ఉద్యోగ వర్గాలు,ఇతర తరగతుల ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని చెప్పారు. ఎవరి బతుకులకూ భద్రత లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను దేశీయ, విదేశీయ, కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కార్మికవర్గం ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న హక్కులను అణచి వేస్తున్నదని చెప్పారు. బీఏస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా, రైల్వే, పోర్టులు తెగనమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూలిగే నక్కపై తాటిపండుపడ్డట్టుగా ఇప్పటికే అనేక భారాలు మోస్తున్న ప్రజలపై గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, వంటనూనె, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచిందని విమర్శించారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న నరేంద్ర మోడీ సర్కార్‌.. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ నినాదంతో ఉద్యమిస్తామని చెప్పారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా ఉండేది వామపక్షాలే నని తెలిపారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగాన్ని అమ్మటమంటే..దేశంకంటే, ప్రజల కంటే కార్పొరేట్లను ఈ ప్రభుత్వం ఎక్కుగా చూస్తున్నదనే విషయం విదితమవుతున్నదని వివరించారు.కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు, కె. గోవర్ధన్‌, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ , ఎఎస్‌యూసీఐ(సీ) కార్యదర్శి మురారి, ఎంసీపీఐ(యు) కార్యదర్శి గాజర్ల రవి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ కార్యదర్శి రాజేశ్‌, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
హోరెత్తిన నినాదాలతో ర్యాలీ..
           నారాయణ గూడ ప్లైఓవర్‌నుంచి కాచిగూడ చౌరస్తావరకు వామపక్ష కార్యకర్తలు ఎర్రజెండాలు చే బూని మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దారిపోడవునా నినాదాలతో హోరెత్తించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.