Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంబేద్కర్‌ కలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 30,2022

అంబేద్కర్‌ కలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్‌

- దళితుల జీవితాల్లో సమూల మార్పే లక్ష్యం
- ఆస్పత్రుల డైట్‌ కాంట్రాక్టుల్లో 56 ఆస్పత్రులు ఎస్సీలకు కేటాయింపు
- డ్రా తీసిన మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
    దళితుల జీవితాల్లో సమూల మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు నొక్కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రభుత్వాస్పత్రుల పారిశుధ్య, భద్రత, డైట్‌ కాంట్రాక్ట్‌ ఏజెన్సీల్లో 16 శాతం ఆస్పత్రులను ఎస్సీల కోసం డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు కేవలం డబ్బులు పంచే కార్యక్రమం మాత్రమే కాదనీ, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ కన్న కలలను సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని కొనియాడారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో ఎస్సీ ఎస్టీలకు 21 శాతం కేటాయించారని గుర్తు చేశారు. వైన్‌ షాపుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయడంతో 300కు పైగా షాపుల యజమానులయ్యారన్నారు.
దళితులకు రిజర్వేషన్‌ కేటాయించేందుకు ప్రభుత్వాస్పత్రులను రెండు కేటగిరీలుగా విభజించామన్నారు. మొదటి కేటగిరీలో వంద పడకల లోపు ఆస్పత్రులు, రెండో కేటగిరీలో వంద పడకల పైన ఆస్పత్రులున్నాయని వివరించారు. డ్రా తర్వాత 56 ఆస్పత్రులు ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడ్డాయని తెలిపారు.
    వీటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామనీ, ఎస్సీలు అందిపుచ్చుకునేలా నిబంధనల్లో మార్పు చేశామనీ, ఒక్క టెండర్‌ వచ్చినా పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఒక్కో బెడ్డుకు ఇచ్చే ఛార్జీలను పెంచి ఏడాదికి రూ.325 కోట్లు అదనంగా ఖర్చు చేశామని తెలిపారు. అదే విధంగా డైట్‌ ఛార్జీలను సైతం రెట్టింపు చేశామన్నారు. మెడికల్‌ షాపుల్లో కూడా రిజర్వేషన్‌ ఎలా అమలు చేయాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు.
రిజర్వ్‌ చేయబడ్డ ఆస్పత్రులివే...
    రాష్ట్రంలో వందలోపు బెడ్లున్న ఆస్పత్రులు 122 ఉండగా అందులో 40 ఆస్పత్రులను రిజర్వ్‌ చేశారు. వంద బెడ్లకు పైగా ఉన్న ఆస్పత్రులు 53 ఉండగా అందులో 16 హాస్పిటళ్లను కేటాయించారు. ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన ఆస్పత్రుల్లో కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రి, హైదరాబాద్‌ జిల్లా ఆస్పత్రి (కింగ్‌ కోఠి), మహబూబ్‌ నగర్‌, సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రున్నాయి.
మంత్రి హరీశ్‌ రావు చొరవతో....
మంత్రి హరీశ్‌ రావు చొరవతో ఏజెన్సీల్లో దళితులకు రిజర్వేషన్లు కేటాయించారని తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అంబేద్కర్‌ కలను సాకారం చేయలేదనీ, సీఎం కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని తెలిపారు.
డిక్కీ హర్షం
    ప్రభుత్వాస్పత్రుల కాంట్రాక్ట్‌ ఏజెన్సీల్లో దళితులకు రిజర్వేషన్లు కేటాయించడం పట్ల దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (డిక్కీ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిక్కీ ఎంఎస్‌ఎంఇ విభాగం నాయకులు కె.రవికుమార్‌, పి.మునీందర్‌, శ్రీరామ్‌ ఆనంద్‌, పరమేశ్‌, మూల, కేపీ శ్రీనివాస్‌, దుర్గా ప్రసాద్‌, రాజేష్‌, మీడియా కో ఆర్డినేటర్‌ కాశప్ప, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.