Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధరాఘాతం...! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 30,2022

ధరాఘాతం...!

- భారీగా పెరిగిన ఇనుము,సిమెంట్‌ ధరలు
- టన్నుపై రూ.20-30వేల అదనపు భారం
- సిమెంట్‌ బస్తాపైనా రూ.30-50 వరకు పెంపు
నిలిచిపోయిన గృహనిర్మాణాలు
నవతెలంగాణ నల్లగొండ
       కూడబెట్టుకున్న డబ్బులతో సొంత ఇల్లు కలను సాకారం చేసుకుందామన్న సామాన్యులకు ప్రస్తుతం ధరల పెరుగుదల షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులతోపాటు వివిధ రకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముడిసరుకులు, నూనె ధరలు పెరిగిపోయాయి. దాంతోపాటు సిమెంటు, స్టీలు ధరలూ భారీ పెరగడంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. ఒక నెలలోనే స్టీలు క్వింటాల్‌కు రూ. 8 వేలకు పైగా చేరుకోవడంతో సాధారణ ప్రజల ఇండ్ల నిర్మాణం చేయాలంటేనే భయపడుతున్నారు.
       గత నెల క్రితం స్టీలు క్వింటాలుకు రూ. 6500లు ఉంది. ప్రస్తుతం క్వింటాల్‌ స్టీలుకు ధర రూ. 8,400 నుంచి రూ. 8,600 వరకు చేరింది. దీంతో ఇంటి నిర్మాణ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ. 10 వేలు సైతం దాటే అవకాశం లేక పోలేదని వ్యాపారస్తులు అంటున్నారు. ధరలు పెరుగుదలతో నల్లగొండలో చాలామంది నిర్మాణాలు సైతం నిలిపి వేశారు. కొందరు ఇంటి పని చేసే వాళ్లకు ఇప్పటికే స్లాబు వేసుకోవడానికి డబ్బులు చెల్లించారు. ఈ ధరలు పెరగడంతో స్టీలు కొనలేని పరిస్థితులు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వ్యవసాయదారులు, చిన్న, సన్నకారు రైతులు రెండు పంటలు పూర్తయిన తర్వాత తమ పంటలను విక్రయించి వచ్చిన డబ్బులతో నిర్మాణాలు మొదలుపెట్టారు. వచ్చిన దిగుబడితో తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ 25 రోజుల నుంచి ముఖ్యంగా స్టీలు ధర అదనంగా రూ. 2500 పెరిగింది.ఇలా అయితే సొంతిల్లు ఎలా కట్టుకోగలమని చెబుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు తక్కువ ధరకు ఇల్లు నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు సైతం ఇంటి యజమానికి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.
తగ్గిన దూకుడు....
       ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ సమయంలోనూ నిర్మాణ రంగం ఊపు మీదున్నది. ఒకవైపు బడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు కొత్తకొత్త బహుళ అంతస్తుల ప్రారంభించడంతోపాటు సామాన్యులు సైతం సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో నిమగమయ్యారు. గృహ రుణ వడ్డీరేట్లు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. నిరుడు అక్టోబర్‌లో మొదలైన స్టీల్‌, సిమెంట్‌ ధరల పెరుగుదల రెండు, మూడు నెలల పాటు కొనసాగింది. మధ్యలో సిమెంట్‌ ధరలు కాస్త తగ్గినా.. ఉక్కు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే నో-స్టాక్‌ బోర్డులు పెడుతున్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఆగిపోతున్నాయి.

స్టీల్‌, సిమెంట్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి
       జనవరి నుంచి స్టీల్‌, సిమెంట్‌ ధరలు ఆకాశానికి నిచ్చెన వేశాయి. ఇనుప ఖనిజం, కోకింగ్‌ కోల్‌ ధరలు పెరగడంతో ఉక్కు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దీని ద్వారా భవన నిర్మాణాలు ఆగి పోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టీల్‌, సిమెంట్‌ ధరలు తగ్గితే.. నిర్మాణరంగం మరింతగా పుంజుకునే అవకాశముంది.
- రాంరెడ్డి. కార్మికుడు

ఇల్లు కట్టలేని పరిస్థితి..
       సామాన్యుడు ఇల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది.పెరిగిన స్టీల్‌ సిమెంట్‌ ధరలతో అర్థాంతరంగా నిర్మాణాన్ని నిలిపేయాల్సి వచ్చింది. స్టీల్‌ ధర ప్రస్తుతం రూ.8400 దాటింది. సిమెంట్‌ ఒక బస్తా ధర రూ.400 దాటింది. ధరల పెరుగుదలకు ప్రభుత్వాలు కల్లెం వేయలేక పోతున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. సామాన్యులకు స్టీల్‌, సిమెంట్‌ ధరలు అందుబాటులోకి తీసుకురావాలి.
- దండెంపల్లి సత్తయ్య,
తెలంగాణ ఆల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.