Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సొంతంగా డీఎంటీ డ్రగ్స్‌ తయారీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 01,2022

సొంతంగా డీఎంటీ డ్రగ్స్‌ తయారీ

- స్నేహితులకు అలవాటు చేస్తున్న నిందితులు
- అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌
- మూడు ముఠాల అరెస్ట్‌ 
- డ్రగ్స్‌తో యువకుడు మృతి
నవతెలంగాణ-సిటీబ్యూరో/ బేగంపేట్‌
      హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌, నల్లకుంట, సికింద్రాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న మూడు గ్యాంగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసైన యువకుడు చికిత్స పొందుతూ చనిపోయిన విషయం ఆలస్యంగా
వెలుగులోకొచ్చింది. డ్రగ్స్‌కు అలవాటైన వారు స్నేహితులకు సైతం నేర్పిస్తున్నారని, ఇది ఎంతో ప్రమాదకరమని అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ఒక్కసారి డ్రగ్స్‌కు అలవాటైతే తిరిగి వెనక్కు రాలేరన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
      రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు డ్రగ్స్‌ విక్రేతలతోపాటు వినియోగిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.2లక్షల ఎల్‌ఎస్‌డీ, హాష్‌ ఆయిల్‌, డీఎటీ డ్రగ్స్‌ సహా మత్తు పదార్థాలను తయారు చేస్తున్న పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో డీసీపీ చక్రవర్తి, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ రవి, ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ పాల్గొన్నారు.
కెమికల్స్‌తో సొంతంగా డ్రగ్స్‌ తయారీ
      కొండాపూర్‌కు చెందిన కె.శ్రీరామ్‌, సికింద్రాబాద్‌కు చెందిన (ఓ కంపెనీలో కస్టమర్‌ సర్వీస్‌లో) ఎస్‌.దీపక్‌కుమార్‌తో చేతులు కలిపాడు. గోవా, హిమాలయాలకు వెళ్లి డ్రగ్స్‌ వినియోగించేవారు. ఆ తర్వాత సొంతంగా డ్రగ్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. డీఎంటీ డ్రగ్‌ను డెవలప్‌ చేశారు. కెమికల్స్‌తో తయారు చేసి నగరంలో తెలిసిన వారికి, స్నేహితులకు గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు, హైదరాబాద్‌ నార్కోటెక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌తో కలిసి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్స్‌తోపాటు తయారీ పరికరాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంటలో మరో ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శివంరోడ్డులో నివాసముంటున్న ప్రేమ్‌ ఉపాధ్యారు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న హెచ్‌ఎన్‌ఈడబ్ల్యూ బృందాలు, నల్లకుంట పోలీసులతో కలిసి ప్రేమ్‌ ఉపాధ్యారుతోపాటు డ్రగ్స్‌ వినియోగిస్తున్న రామకృష్ణ, నిఖిల్‌ జోష్‌, జీవన్‌ రెడ్డిని అరెస్టు చేశారు.
డ్రగ్స్‌కు బానిసై... ఓవర్‌ డోస్‌తో మృతి
      డ్రగ్స్‌కు బానిసైన హైదరాబాద్‌ యువకుడు మృతిచెందాడు. మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో 23 ఏండ్ల యువకుడు కోమాలోకి వెళ్లాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడ్రోజుల కిందట చనిపోయాడు. యువకుడు గోవా వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంజినీరింగ్‌ చదివే సమయంలో స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్మేవాడని అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన యువకుడు ఒక్క డ్రగ్‌ కాకుండా ఎల్‌ఎస్‌డీ, కొకైన్‌, హాష్‌, ఎండీఎంఏ ఇలా పలు రకాల డ్రగ్స్‌ వినియోగించాడు. ఓవర్‌ డోస్‌ అయిపోయింది. నరాలు వీక్‌ అయ్యాయి. లేవలేని స్థితికి వెళ్లాడు. దాంతో రెండు వారాల కిందట కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మూడ్రోజుల కిందటే మృతిచెందాడని అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.
నార్త్‌జోన్‌లో నలుగురు అరెస్ట్‌
      డ్రగ్స్‌ ముఠాలో భాగమైన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, ఇందులో వియ్రించేవారు ఇద్దరు, కొనుగోలు చేసేవారు ఇద్దరు ఉన్నారని నార్త్‌ జోన్‌ డీసీపీ దీప్తి చందనా దీప్తి తెలిపారు. సికింద్రాబాద్‌ పరిధిలో నిందితుల నుంచి 25 గ్రాముల హాష్‌ ఆయిల్‌, 2 సెల్‌ఫోన్లు, బైకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్టు అయిన వారిలో రమేశ్‌ (21), సాయి ప్రకాశ్‌(19) డ్రగ్స్‌ అమ్మకందారులని, సాయి కుమార్‌, నవీన్‌ కుమార్‌ వినియోగదారులని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.