Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి కేంద్రం గ్రీన్‌సిగల్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 02,2022

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి కేంద్రం గ్రీన్‌సిగల్‌

- 113 గ్రామాల్లో భూసేకరణ
- ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం
- 158 కిలోమీటర్ల మేర నిర్మాణం
- 14 నుంచి 19కి పెరిగిన మండలాలు
- గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదారాబాద్‌
        రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) తొలి గెజిట్‌ నోటిఫికేషన్‌ (3ఎ)కు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు ఉత్తరభాగం 158 కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన భూసేకరణ చర్యలు ఈ గెజిట్‌తో వేగవంతం కానున్నాయి. అందుకోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మంది డివిజనల్‌ స్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయగా, అందులో యాదాద్రి-భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌తోపాటు, చౌటుప్పల్‌, భువనగిరి, గజ్వేల్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, ఆందోల్‌, జోగిపేట ఆర్డీఓలతో కాంపిటెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం వైపు రోడ్డు నిర్మాణంలో భాగంగా 113 గ్రామాల్లో భూసేకరణ చేపడతారని గెజిట్‌లో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) పేర్కొంది. ఈ భాగంలో మొత్తం 19 మండలాలు, నాలుగు జిల్లాలను కలుపుతూ రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణం జరగనుంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఇంటర్‌ ఛేంజర్లను నిర్మించనున్నారు. అయితే, త్వరలో 3ఏ(క్యాపిటల్‌) గెజిట్‌ కూడా త్వరలో విడుదల కానున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. ఇందులో భూసేకరణకు సంబంధించిన భూముల సర్వే నెంబర్ల వివరాలనూ పొందుపరచనున్నారు. ఆతర్వాత గెజిట్‌ అవార్డు(ప్రాజెక్టు అయ్యే మొత్తం వ్యయం) చేస్తారని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల అభిప్రాయంగా ఉంది. అందుకే గెజిట్‌లో మొత్తం ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని పేర్కొనలేదని సమాచారం.
19 మండలాలు..113 గ్రామాలు
        రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్‌ (3ఎ)లో యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 19 మండలాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా యాదాద్రి -భువనగిరి, సిద్ధిపేటతోపాటు సంగారెడ్డి, మెదక్‌లో నాలుగు మండలాల చొప్పున ఉన్నాయి. ఆయా మండలాల్లోని 113 గ్రామాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం జరగనుంది. కాగా, మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ మండలంలో అత్యధికంగా 15 గ్రామాలుండగా, అదే జిల్లాలో కౌడిపల్లె మండలంలో మాత్రం ఒకే గ్రామం గుండా ఈ రింగురోడ్డు వెళ్ళనుంది. గతంలో ఈ ప్రాజెక్టులో మొత్తం 14 మండలాల నుంచి వెళుతుందని భావించారు. ఆ సంఖ్య ఇప్పుడు 19కి పెరిగింది. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని సమాచారం. ఇందుకు మొత్తం 4704.99 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
        అలాగే ఆమోదముద్ర వేసిన ఉత్తరభాగం రోడ్డుకు రానున్న రోజుల్లో ఎనిమిది లైన్లకు విస్తరించేలా 100 మీటర్ల వెడెల్పుతో భూసేకరణ చేసి, ప్రస్తుతానికి నాలుగు వరుసలతోనే నిర్మించనున్నారు. 100 మీటర్ల వెడెల్పుతో ప్రతిపాదిత అలైన్‌మెంటుకు 4704.99 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు అంటున్నారు.
గిర్మాపూర్‌ నుంచి చౌటుప్పల్‌...
        ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌ మండలం గిర్మిపూర్‌ వద్ద ప్రారంభమై మెదక్‌, సిద్ధిపేటలోని ప్రాంతాలను అనుసంధానిస్తూ యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ చౌటుప్పల్‌ పట్టణం వద్ద ముగుస్తుందని కేంద్రం గెజిట్‌లో పేర్కొంది. రింగురోడ్డు నిర్మాణానికి కావాల్సిన 4704.99 ఎకరాల భూమిని ఆయా గ్రామాల నుంచి ప్రత్యేక అథారిటీ ద్వారా చేయనున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్‌ చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.