Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు నిధులేవి ? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 03,2022

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు నిధులేవి ?

- బడ్జెట్‌లో రూ. 500 కోట్లే కేటాయింపు
- గత ఏడాదీ ఖర్చయిందీ రూ. 600 కోట్లే
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
      రాష్ట్ర రాజధానికి హైదరాబాద్‌ నగరంతోపాటు మరో నాలుగు జిల్లాలను కలుపుతూ నిర్మించత లపెట్టిన రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ భాగానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయి టెండర్లు సైతం పిలిచారు. దీనికి 6,480 కోట్లు కాగా, 182 కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది. అలాగే ఉత్తర భాగానికి మూడు రోజుల క్రితం కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. దీనికి 158 కిలోమీటర్లకుగాను రూ.9,164కోట్లు అవసరమ వుతాయి. రెండు భాగాలు కలిపి 340 కిలోమీటర్లు. దీనికి రూ.17 వేల కోట్లు ఖర్చుచేయనున్నారు. దీనికి సంబంధించి భూసేకరణ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.ఎనిమిది లైన్ల రింగురోడ్డు నిర్మాణానికి అయ్యే భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టేందుకు అవసరమయ్యే నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. గత బడ్జెట్‌ కంటే కూడా ఇటీవల ప్రవెశపెట్టిన బడ్జెట్‌లో దాదాపు రూ.250కోట్లు తక్కువగా చూపించడమే ఇందుకు సాక్ష్యం.రాష్ట్ర ప్రభుత్వం 2022-23వార్షిక బడ్జెట్‌లో కేవలం రూ.500కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే ఈ నిధులు ఆ ప్రాజెక్టు భూసేకరణకు ఏమాత్రం సరిపోవని ఆ శాఖా అధికారులే చెబుతు న్నారు. సుమారు రూ.1400 కోట్లు ఇటీవల బడ్జెట ్‌లో కేటాయిస్తే తప్ప, భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగదని అంటున్నవారూ ఉన్నారు.రీజినల్‌ రిండు రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుండగా, భూసేకరణకు అయ్యే ఖర్చును మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భరించాల్సి ఉంటుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌కు ఇచ్చిన నిధులు భూసేకరణకు సరిపోయేలా లేవు. దీంతో ఆ ప్రక్రియ ఆలస్యం కానుంది. గతేడాది 2021-22 బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించగా, అందులో కేవలం రూ.600 కోట్లు ఖర్చుచేసినట్టు సవరించిన అంచనాల్లో సర్కారు పేర్కొంది. మిగతా రూ. 150 కోట్లను ప్రభుత్వం ఇంకా వ్యయం చేయలేదు. ఈసారి మాత్రం రూ.500 ఇచ్చినప్పటికీ, సవరించిన అంచనాల్లో నిధులను పెంచుతారా ? లేక తగ్గిస్తారా ? అనే సంగతి తేలాల్సి ఉంది. దీంతో భూసేకరణ వ్యవహారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఉత్తరభాగం సుమారు 4700 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీనికోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు 50 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రూ. 2000 కోట్ల చొప్పున వ్యయం చేయాలి. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు,ఖర్చును పరిశీలి స్తే, పూర్తిస్థాయిలో వ్యయం చేసినా ఇంకో రూ.1100 కోట్లు భూసేకరణకు అవసరం కానున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు నిధుల కొరత ఉంటే భూసేకరణ ప్రక్రియ మరో సంవత్సరం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ వేగంగా సాగకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఇప్పటికే ఈ ఉత్తరభాగం ప్రాజెక్టుకు రూ.9,164 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా,నిధులు ఆలస్యంగా ఇస్తే, ఆ వ్యయం సైతం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిధులు పెంచితేగానీ, భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగదన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.అయితే బడ్జెట్‌లో కేటాయి ంచ కపోయినా, అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిధుల ను ఇస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.