Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మాడు పగిలేలా... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 03,2022

మాడు పగిలేలా...

- బద్ధలైన 121 ఏండ్ల ఎండల రికార్డులు
హైదరాబాద్‌: ఏప్రిల్‌ ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలో మండుతున్న వేడి ప్రజల జీవనాన్ని కష్టతరం చేస్తున్నది . ఈ ఏడాది సూర్యుడు తన ప్రతాపం మార్చిలోనే చూపడం ప్రారంచాడు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చిలో 121 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1901 తర్వాత తొలిసారిగా మార్చిలో దేశంలోని అనేక నగరాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఈ ఏడాది మార్చిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 1901 నుండి సాధారణం కంటే 1.86 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉంది.
           ఇదే విధంగా ఎండలు మంట పుట్టిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది రోజుల్లో దేశంలోని 9 రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.వాతావరణ శాఖ ప్రకారం, ఈ ఏడాది మార్చిలో సగటు పగటి ఉష్ణోగ్రత 33.01 డిగ్రీల సెల్సియస్‌ కాగా, 1901లో సగటు ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్‌. ఈ ఏడాది మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు వాయువ్య , మధ్య భారతదేశంలో నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పొడి గాలి ఇంకా కొనసాగుతోంది. రానున్న 10 రోజుల పాటు వర్షాలు లేదా తేమ కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చు.
వర్షపాతం కూడా సగటు కంటే 71 శాతం కంటే తక్కువ
           వాతావరణ శాఖ ప్రకారం, ఈ మార్చిలో సగటున 8.9 మి.మీ వర్షం కురిసింది, ఇది దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) 30.4 మిమీ కంటే 71 శాతం తక్కువ. అంతకుముందు, మార్చి 1909లో 7.2 మి.మీ వర్షం పడగా, 1908లో 8.7 మి.మీ. గా నమోదైంది. ఇక గత నెలలో కురిసిన వానల్ని పరిశీలిస్తే... 1901
నుంచి మూడవ అత్యల్ప వర్షపాతం నమోదైంది.
9 రాష్ట్రాల్లో హీట్‌ వేవ్‌ హెచ్చరిక
           రాబోయే కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తూర్పు యూపీ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఢిల్లీ, గుజరాత్‌, జార్ఖండ్‌, విదర్భ ప్రాంతాల్లో వేడిగాలులు ఏర్పడవచ్చని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ విజ్ఞప్తి చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్‌ 4 , 8 మధ్య ఉష్ణోగ్రత 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది.
సమయానికి ముందే వేడి సెగలు?
           స్కైమెట్‌ వెదర్‌ రిపోర్టుల ప్రకారం..ఉత్తర భారతదేశంలో పాశ్చాత్య డిస్ట్రబెన్స్‌ తక్కువ ప్రభావం కారణంగా..గాలిలో వేగం తగ్గుతుంది. అందువల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది.ఉత్తర,మధ్య భారతదేశంలో తీవ్రమై న వేడి ప్రభావం సమయానికి ముందే కనిపించింది. ఈ కారణంగా, ఈ సారి మార్చిలోనే నిరంతర పొడి , వేడి, పశ్చిమ గాలులు ఉన్నాయి.
బద్రీనాథ్‌ ,కేదార్‌నాథ్‌ ధామ్‌లలో మంచు అదశ్యం
           ఉష్ణోగ్రతలు పెరగడంతో బద్రీనాథ్‌,కేదార్‌నాథ్‌లు మంచు రహితం గా మారాయి.గతేడాది వరకు4అడుగుల మేర మంచు కురిసింది. గంగోత్రి,యమునోత్రి ధామ్‌లలో గతేడాది కంటే ఎక్కువగా మంచు కురుస్తున్న సమయంలో చార్‌ ధామ్‌లో పరిస్థితి ఇది.మానవ వినాశనమే. .ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.