Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆదిలోనే నిధుల కొరత..? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 07,2022

ఆదిలోనే నిధుల కొరత..?

- లబ్దిదారుల ఎంపికతో నిలిచిన దళిత బంధు
- నియోజకవర్గానికి 100 మంది ఎంపిక
- ప్రస్తుతం 20 యూనిట్లకు మాత్రమే నిధులు విడుదల
- ఇప్పట్లో నిధులు వచ్చేలా లేవంటున్న అధికారులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దళిత బంధు పథకం ఆసరా అవుతుందని ఆశపడ్డ దళితులకు నిరాశే ఎదురవుతుంది. మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను దళిత బంధుకు ప్రభుత్వం ఎంపిక చేయాలని సూచించింది. లబ్దిదారులు ఆ సంతోషాన్ని మరువక ముందే ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఎంపిక చేసిన 100 మందిలో ప్రస్తుతం 20 మందికి మాత్రమే నిధులు మంజూరు చేయడంతో మిగతా వారికి నిరాశే మిగిలింది. తొలి విడతలోనే దళితబంధుకు ఇన్నీ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటే.. చివరి లబ్దిదారుడి వరకు దళితబంధు అందేనా..! అన్న అనుమానాలు దళితులను గందరగోళ పరుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో దళిత సామాజిక తరగతులకు చెందిన జనాభా 4.40లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం దళితబంధు మొదటి విడతలో భాగంగా నియోజవర్గానికి 100 మంది ఎంపిక చేశారు. ఈ లెక్కన జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందుల్లో 4 నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లా విస్తీర్ణంలో ఉండగా, మరో 4 నియోజకవర్గాలు ఇతర జిల్లాల మండలాలతో కలిసి ఉన్నాయి. దాంతో జిల్లా కోటాలో భాగంగా 697 మందిని ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి లబ్దిదారుడికి రూ.10 లక్షలు కేటాయించగా.. ఇందుల్లో రూ. 10 వేలు రక్షణ నిధి కింద జమ చేయగా మిగతా రూ. 9.90 లక్షలతో లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణాళికలు బాగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన 697 మంది లబ్దిదారులకు రూ. 6.09 కోట్లు నిధులు అవసరం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నియోజకవర్గానికి 20 మందికి మాత్రమే నిధులు ప్రభుత్వం విడుదల చేయడంతో 20 యూనిట్లకు మాత్రమే గ్రౌడింగ్‌ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మొదటి విడతలో జిల్లాలో 160 మందికి మాత్రమే దళిత బంధు పథకం ఫలితాలు అందే అవకాశం ఉంది.. మరో 537 మందికి నిరాశే మిగలనుంది. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క లబ్దిదారుడికి కూడా దళిత బంధు పథకం ద్వారా యూనిట్‌ అందించలేదు.
నిధులోస్తేనే యూనిట్లు
ప్రస్తుతం నియోజకవర్గానికి 20 మందికి నిధులు మంజూరు చేసినప్పటికీ స్థానికంగా ఎదురైయ్యే సమస్యల దృష్ట్యా 20 మందికి కూడా యూనిట్లను గ్రౌండింగ్‌ చేసేందుకు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలో 72 మంది లబ్దిదారులు డెయిరీ ఫామ్‌లకు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం వారికి షెడ్ల నిర్మాణాల కోసం ఒక్కో లబ్దిదారునికి రూ. 1.50లక్షల చొప్పున జిల్లాలో రూ.1.08 కోట్ల నిధులు మాత్రమే లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. మిగతా డబ్బులు జూన్‌ తర్వాత విడుదల చేస్తామని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు.
పెండింగ్‌లో రూ. 5 కోట్లు
మొదటి విడతలో భాగంగా జిల్లాకు రావాల్సిన నిధులు మరో రూ. 5 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్‌ నెలలో మొదటి విడత లబ్దిదారుల యూనిట్లును పూర్తి స్థాయిలో గ్రౌడింగ్‌ చేస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం నిధులు కూడా ఇవ్వకుండా దళిత బంధు నీరుగార్చే విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ది. దళిత బంధు పేరుతో దళితులకు అందాల్సిన ఫలితాలు ఏవీ ఇవ్వకుండా.. ఎక్కడికక్కడ నిలిపి వేసి నిర్లక్ష్యం చేస్తోందని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లబ్దిదారులందరికీ అందేలా ప్రయత్నం చేస్తాం
- ప్రవీణ్‌ కుమార్‌, రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి
మొదటి విడతలో భాగంగా జిల్లాలో 697 మంది లబ్దిదారులను ఎంపిక చేశాం. ఇందుల్లో 72 మంది డెయిరీ ఫామ్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్ల నిర్మాణాల కోసం ఒక్కొక్కరికి రూ.1.50లక్షలు ఇవ్వడం జరిగింది.
పూర్తిగా జూన్‌లో ఇస్తాం. మిగతా లబ్దిదారులకు ఈ నెలఖారులో పూర్తి స్థాయిలో యూనిట్లను గ్రౌడింగ్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
లబ్దిదారులందరికి దళిత బంధు అందజేయాలి
దళితబంధు పేరుతో దళిత సంక్షేమ నిధులకు గండికొట్టిన ప్రభుత్వం.. దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. లబ్దిదారులకు సకాలంలో యూనిట్లు మంజూరు చేయాలి. మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన లబ్దిదారులందరికి ఏకకాలంలో నిధులు విడుదల చేయాలి.
- కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన
కార్యదర్శి సామేల్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.