Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2022

బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాలు

- వడ్లు కొంటారా? కొనరా?
- ధాన్యాన్ని కొనేదాక పోరాటం
- ఆ పార్టీల రాజకీయ క్రీడలో రైతు బలి
- రైతు జేఏసీ రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
           కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు ఆపి ధాన్యాన్ని తక్షణం కొనాలని వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'తెలంగాణలో ధాన్యం సేకరణ-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు-పరిష్కారం' అనే అంశంపై రైతు జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీధర్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. బోర్లు పడకపోవటం, కరువు, గిట్టుబాటు ధరలు లేకపోవటం, వడ్డీవ్యాపారుల వత్తిడి తదితర అంశాలు రైతుల ఆత్మహత్యలకు కారణాలుగా చెప్పేవారనీ,...నేడు పండిన పంటను కొనకపోవటం, తెచ్చిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితిని ప్రభుత్వం సృష్టిస్తున్నదని విమర్శించారు. టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం సేకరించనందువల్ల ప్రయివేటు వ్యాపారులు తమకు ఇష్టమైన రీతిలో ధరల్ని నిర్ణయిస్తున్నారనీ, రైతులు కూడా తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలతో అగ్గువకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇరు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలం గడుపుతున్నాయని తెలిపారు. ఈ లోపు రైతుల నుంచి ధాన్యం ప్రయివేటు వ్యాపారుల చేతికి పోవటం ఖాయమని వివరించారు. కేంద్రం కొనని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే తక్షణం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు కోదండ రెడ్డి మాట్లాడుతూ కనీస మద్దతు ధరలో 23 రకాల పంటలున్నాయనీ, అందులో వరి ధాన్యం కూడా ఉందన్నారు. నాడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా..ధరల స్థిరీకరణ చట్టం ఉండేదన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదని చెప్పారు. ఎఫ్‌సీఐని లాభ నష్టాలతో సంబంధం లేకుండా చూడాలని తెలిపారు. తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం రాష్ట్ర పరిధిలో ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయ క్రీడను ఆడుతున్నాయని విమర్శించారు. చేతికొచ్చిన ధాన్యాన్ని ఎవరు కొంటారో తెలియక రైతు దిగాలుగా ఉన్నారని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ ఆఖరి గింజవరకు కొంటామని చెప్పిన ప్రభుత్వాలే ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇద్దరి మధ్య ఘర్షణలతో ఆందోళన చెందిన రైతు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. తెలుగు రైతు నాయకులు కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండల్‌రెడ్డి, ఏఐకేఎంఎస్‌ నాయకులు వి. కోటేశ్వర్‌రావు, మండల వెంకన్న, ప్రభాకర్‌, రణదీర్‌, తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.