Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కరెంట్‌ పోరు ఉద్రిక్తం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2022

కరెంట్‌ పోరు ఉద్రిక్తం

- విద్యుత్‌ సౌధ వద్ద లాఠీ చార్జీ
- రేవంత్‌తోసహా పలువురి నేతల గృహ నిర్బంధం
- తెల్లవారుజామునే ఇంటివద్ద మొహరింపు
- పలువురికి గాయాలు... సృహతప్పిన మహిళానేత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
           కాంగ్రెస్‌ కరెంట్‌ పోరు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడ్కికడ అరెస్టులు, గృహ నిర్బాందాలు చేశారు. విద్యుత్‌ సౌధ, పౌరసరఫరాల కార్యాలయం ముట్టడి నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెల్లవారుజామన నుంచే ఆయన ఇంటి వద్ద పోలీసులను మొహరించారు. అదే విధంగా పలువురు నేతలను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ నాయకులను గృహ నిర్బంధం చేశారు. కొంత మందిని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. గురువారం హైదరాబాద్‌లో విద్యుత్‌ చార్జీలు, పెట్రో, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని కోరుతూ నెక్లెస్‌ రోడ్డు నుంచి ర్యాలీగా బయలు దేరి విద్యుత్‌ సౌధా, పౌరసరఫరా కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేయాలని టీపీసీసీ చీప్‌ రేవంత్‌ పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు తొలుత అనుమతి నిరాకరించారు .అప్పటికే ఫిషర్‌మేన్‌ రాష్ట్ర చైర్మెన్‌ మెట్టుసాయికుమార్‌ ఆధ్వర్యంలో కొంత మంది కార్యకర్తలు విద్యుత్‌ సౌధాను ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. మరికొంత మందిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను రోడ్డు మీదికి రాకుండా పోలీసులు నిలువరించారు. ఆ తర్వాత నిరరసన తెలిపింపేందుకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రేవంత్‌తో సహా పార్టీ నేతలు నెక్లెస్‌రోడ్డ్‌కు చేరుకున్నారు.ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి ఖైరతాబాద్‌ మీదుగా విద్యుత్‌ సౌధకు ర్యాలీగా బయలుదేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం కేసీఆర్‌ డౌన్‌, డౌన్‌ అంటూ నినదించారు.అప్పటికే ఖైరతాబాద్‌ చౌరస్తాలో మళ్లీ అడ్డుకున్నారు. భారీకేడ్లు, ముండ్ల కంచెలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సౌధకు అనుమతి లేదంటూ ఒక బృందాన్ని మాత్రమే పంపిస్తామంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్‌, ఇతర నాయకులకు, మధ్య వాగ్వాదం జరిగింది. రేవంత్‌, ఎమ్మెల్యే దూద్దిళ్ల శ్రీదర్‌ బాబు, ప్రచార కమిటీ చైర్మెన్‌ మధు యాష్కీిగౌడ్‌, యూత్‌ నాయకులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, శివసేనారెడ్డి తదితరులు బారికేడ్లు ఎక్కి అవతలవైపు దూకి విద్యుత్‌ సౌధ వైపు దూసుకెళ్ళారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ తర్వాత ఒక బృందాన్ని సీఎండీ ప్రభాకర్‌రావు వద్దకు తీసుకెళ్లారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు బతకలేదని స్ధితి ఏర్పడిందని చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, మధుయాష్కీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్‌, దాసోజు శ్రవణ్‌, వినోద్‌ రెడ్డి, బక్క జడ్సన్‌లతోపాటు పలువురు నాయకులను గహ నిర్బంధాలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఫిరోజ్‌ఖాన్‌, వినోద్‌రెడ్డి, ఓబీసీ విభాగం చైర్మెన్‌ నూతి శ్రీకాంత్‌ మైనార్టీ విభాగం చైర్మెన్‌ సోహెల్‌, దళిత కాంగ్రెస్‌ చైర్మెన్‌ ప్రీతమ్‌, విద్యార్థి నేత వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో పలువురు విద్యుత్‌ సౌధ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళా నాయకురాలు విద్యారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమెను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులను ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.