Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించుకోవాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 09,2022

గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించుకోవాలి

- శాంతిభద్రతపై సమీక్షించి, చర్యలు తీసుకోవచ్చు
- కుటుంబ సమస్య నుంచి తప్పించుకునేందుకే...
- గవర్నర్‌ను కేసీఆర్‌ సాకుగా చూపిస్తున్నారు
- తనను సీఎం చేయాలని కేటీఆర్‌ ఒత్తిడి
- వైద్యం కోసం ఢిల్లీ వెళ్లారంటే, ఇక్కడ పడకేసినట్టేనా? : ఇష్టాగోష్టిలో రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
          రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం గవర్నర్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌పై పూర్తి అధికారాలున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్య, వైద్యం, శాంతిభద్రతలపై సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించే అధికారం కూడా ఉందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ తన కుటుంబ సమస్యల నుంచి తప్పించుకునేందుకే గవర్నర్‌ను సాకుగా చూపిస్తున్నారని విమర్శించారు. తనను సీఎం చేయాలంటూ సీఎం కేసీఆర్‌పై కుమారుడు కేటీఆర్‌ ఒత్తిడి చేస్తున్నారన్నారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు అది సాధ్యం కాదని కుటుంబ సభ్యులతో సీఎం చెబుతున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారికంగా నివేదిక ఇచ్చారు. వెంటనే రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఆమె ఉపయోగించుకోవాలి. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై సమీక్ష చేసి చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని సమస్యలను గవర్నర్‌ గుర్తించారు. ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 8 ప్రకారం సమస్యను పరిష్కరించే అధికారం గవర్నర్‌కు ఉంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయి. ఆమె బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో బీజేపీ నేతలుగా ఉండి రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్‌, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి ఓటు వేసేటప్పుడు తెలియదా? వారు బీజేపీ నేతలని అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌కు కోపం వస్తుందనే హైదరాబాద్‌లో ఉండి కూడా కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు హాజరు కాలేదన్నారు. ఈ విషయాలను ప్రధాని మోడీ, అమిత్‌షాకు గవర్నర్‌ ఫిర్యాదు చేయాల్సిందనీ, అప్పుడే బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతమయ్యేవని చెప్పారు.
బీజేపీతో జాతీయ మీడియా కుమ్మక్కు
అందుకే ప్రజల సమస్యలను ప్రచారం చేయట్లే : ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా
          కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో జాతీయ ప్రధాన మీడియా కుమ్మక్కైయిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా విమర్శించారు. అందుకే ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదనీ, వాటి గురించి ప్రచారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ మీడియా ప్రజా సమస్యలను ప్రచారం చేస్తున్నదని ప్రశంసించారు. శుక్రవారం గాంధీభవన్‌లో రేవంత్‌, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌యాదవ్‌, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఈరవర్తి అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందనీ, ఆ తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని అన్నారు. రైతుల సమస్యలపై రేవంత్‌ పార్లమెంట్‌లోనూ, బయట పోరాడుతున్నారని చెప్పారు. రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, వ్యవసాయ పరికరాల, నిత్యావసరాల, మందుల ధరలతోపాటు టోల్‌ ట్యాక్స్‌ ధరలు పెంచిందని విమర్శించారు. తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు, ఇంటిరుణాలు, మధ్యతరగతి ఇష్టపడే కార్ల ధరలు పెంచిందని తెలిపారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటిఆర్‌ అమెరికా పర్యటనలో రహస్య ఎజెండా ఉందన్నారు. రూ 8వేల కోట్ల పెట్టుబ డులకు ఎంవోయూ కుదుర్చుకున్నట్టు, కేటీఆర్‌ ఎక్కడా బహిరంగంగా చెప్పలేదన్నారు. అవి పూర్తిగా వాళ్ల పెట్టుబడులా? ప్రభుత్వ పెట్టుబడులుం టాయా? అని ప్రశ్నించారు.ఇప్పుడు అమెరికా కెమికల్‌ కంపెనీలను తీసుకొచ్చి మరింత విషాన్ని వెదజల్లుతారా? ఇప్పటికే ఫార్మా కంపెనీల వల్ల వచ్చే కాలుష్యాన్ని సర్కారు నియంత్రణ చేయడం లేదని విమర్శించారు.
స్పృహతప్పి పడిపోయిన సునీతారావు
          కాంగ్రెస్‌ పార్టీ గురువారం చేపట్టిన విద్యుత్‌ సౌధ ముట్టడి సందర్భంగా నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ...డీజీపీని కలిసేందుకు గాంధీభవన్‌ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన మహిళా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. నేపథ్యంలో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు సునీతారావు స్పృహతప్పిపడిపోయారు. ఆమెను హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.