Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గజ్వేల్‌ బస్‌ డిపో ఎత్తివేత..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 10,2022

గజ్వేల్‌ బస్‌ డిపో ఎత్తివేత..!

- నష్టాల పేరుతో బస్సుల కుదింపు
- 12 ఎక్స్‌ప్రెస్‌ బస్సులుండగా.. ఐదింటిని ఇతర డిపోలకు అటాచ్‌
- ఆందోళనలో కార్మికులు, ప్రయాణికులు
నవతెలంగాణ-గజ్వేల్‌
        ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీని నష్టాల పేరుతో క్రమంగా ప్రభుత్వం కుదించేస్తోంది.. బస్‌ డిపోలను ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేసింది. పైకి ఏమీ చెప్పకుండా.. లోలోన బస్సుల కుదింపు.. ఇతర డిపోలకు తరలింపు వంటి చర్యలు చేపట్టింది. మొత్తం తరలింపు పూర్తయ్యాక డిపోను పూర్తిగా ఎత్తేస్తారు. అందులో భాగంగానే గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపోను ఎత్తేయడానికి రంగం సిద్ధమవుతోంది. డిపో యాజమాన్యం ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని బస్సులను ఇతర డిపోలకు అటాచ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం డిపోలో 70 బస్సులుండగా 30 వరకు తగ్గించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ డిపోను ఎత్తేస్తే 177 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపోను ఎత్తేయొద్దని స్థానికులు కోరుతున్నారు.
        1993-94లో సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపోను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో మంత్రి గీతారెడ్డి ఏర్పాటు చేశారు. మొదటగా 25 బస్సులతో ఈ బస్‌ డిపోను ప్రారంభించారు. ప్రస్తుతం 300 పైగా కార్మికులు పనిచేస్తుండగా.. 70 బస్సులతో డిపో కొనసాగుతుంది. అయితే నష్టాల పేరుతో కుదింపు చర్యలకు అధికారులు యత్నిస్తున్నారు. 12 ఎక్స్‌ప్రెస్‌ బస్సులుండగా అందులో ఐదింటిని ఇప్పటికే ఇతర డిపోకు అటాచ్‌ చేశారు. ఒకవేళ ఈ డిపో ఎత్తేస్తే గజ్వేల్‌ నియోజకవర్గంలో ఉన్న 177 గ్రామాలకు పూర్తిస్థాయిలో బస్సు సౌకర్యం లేకుండా పోతుంది. గ్రామానికి ఒక్క బస్సు కూడా వచ్చే అవకాశం ఉండదు. ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే ఇక్కడ పలు రూట్లల్లో బస్సులు నడుస్తున్నాయి. డిపోను ఎత్తేస్తే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతారు. ప్రయివేటు వాహనాలపైనే ఆధారపడుతారు. పేద విద్యార్థులపై ఇది తీవ్ర భారం కానున్నది. ఈ డిపో నుంచి పెద్ద రూట్‌లకు బస్సు నడకపోవడంతో నష్టాలు వస్తున్నాయని కార్మికులు, ప్రజలు, ప్రయాణీకులు చెబుతున్నారు. నష్టాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు చేయాలి కానీ.. డిపో ఎత్తివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మెన్‌ ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని డిపోను ఎత్తి వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వెంటనే విరమింపజేసి.. లాభాలు వచ్చే రూట్లలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
డిపోను రక్షించుకుంటాం
        స్థానిక పాలకులు స్పందించి ముందుకు రావాలి. ప్రజల కోసం ఏర్పాటు చేసిన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపోను నష్టాల పేరిట ఎత్తేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపోను కాపాడుకుంటాం.
- సర్దార్‌ ఖాన్‌- కాంగ్రెస్‌ నాయకులు

డిపోను ఎత్తేస్తే ఆందోళన తప్పదు
        డిపోను ఎత్తివేసేందుకు యత్నిస్తే ప్రజలు, కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం డిపో ఎత్తివేతపై వెనుక్కు తగ్గాలి. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అనేక గ్రామాలకు బస్సులు లేవు. బస్సులను కేటాయించేది పోయి.. డిపోనే ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేయడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో మున్సిపల్‌ పాలకవర్గం స్పందించాలి.


ఎల్లయ్య- సీఐటీయూ నాయకులు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.