Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అద్దె బస్సులను డిపో మార్చుకోవాలని ఒత్తిడి! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 12,2022

అద్దె బస్సులను డిపో మార్చుకోవాలని ఒత్తిడి!

- లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తాం.. !
- యజమానులను బెదిరిస్తున్న ఆర్టీసీ అధికారులు
- మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన
- నార్కట్‌పల్లి డిపో పరిస్థితి మళ్లీ మొదటికి..
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
           ఆ బస్సు డిపో ఎత్తివేత అంశంపై మళ్లీ తెరపైకొచ్చింది. ఆ విషయం రోజురోజుకు స్పష్టంగా బహిర్గతమవుతుంది. ప్రభుత్వ బస్సులను, సిబ్బందిని ఇతర డిపోలకు మార్చుతున్నారు. అదేంటి డిపో ఎత్తివేస్తున్నారా అంటే.. అదేం లేదు.. కండిషన్‌ బాగాలేని బస్సులను మాత్రమే ఇతర డిపోలకు తరలిస్తున్నాం.. అద్దెబస్సులు పూర్తిగా ఇక్కడే ఉంటాయి.. డిపోను తరలించే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ తమంతట తామే డిపోను మార్చుకుని వెళ్లిపోయేలా అద్దెబస్సుల యజమానులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు వారంతా మారే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెపుతున్నారు.
నార్కట్‌పల్లి డిపోలో 27 అద్దె బస్సులు..
           నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోలో ప్రభుత్వ బస్సులు 30 ఉంటే.. అద్దె బస్సులు 27 ఉన్నాయి. మొత్తంగా 57 బస్సులు సుమారు 16వేల కిలోమీటర్ల మేరకు రోజూ ప్రయా ణికులను చేరవేస్తాయి. దాదాపు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజు వారీ ఆదాయం రూ.6లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ డిపోను 1932లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏర్పాటైన మొదటి డిపో ఇదే కాగా, రెండోది దేవరకొండ బస్సు డిపో. అయితే, ఈ మధ్యకాలంలో డిపోను ఎత్తేస్తు న్నట్టుగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే డిపో నుంచి 15 ప్రభుత్వ బస్సులను, సిబ్బం దిని యాదగిరిగుట్ట, సూర్యాపేట డిపోలకు పంపించారు. మిగతా వాటిని కూడా పంపించడానికి ప్రయత్నాలు జరు గుతున్నాయి. సిబ్బందిని బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
డిపో మార్చుకోకపోతే ఒప్పందం రద్దు..?
           డిపోలో అద్దె బస్సులను టెండర్‌ ద్వారా ఎంపిక చేసుకునేముందు 9 ఏండ్లు అగ్రిమెంటు ఇస్తారు. ప్రస్తుతం నార్కట్‌పల్లి డిపోలో 27 అద్దె బస్సులున్నాయి. వాటికి కిలో మీటర్ల చొప్పున రకరకాలుగా అద్దె చెల్లిస్తారు. టెండర్‌ కాలం పూర్తి కాకముందు ఇతర డిపోలకు అద్దె బస్సులను మార్చడానికి వీలులేదు. లీగల్‌గా సమస్యలు వస్తాయి. అందుకే తమ ఇష్టపూర్తిగానే మార్చుకుంటున్నామనే పద్ధతిలో ఒప్పందపత్రం రాసిచ్చేలా ఆర్టీసీ అధికారులు ప్రయివేట్‌ బస్సుల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని పలువురు అంటున్నారు. కానీ అందుకు యజమానులు ఒప్పుకోవడం లేదు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక బస్సు యజమాని నల్లగొండ డిపోకు మార్చుకున్నారు. అయితే, అతను ఒప్పుకున్న తర్వాత మీరేందుకు ఒప్పుకోరు అంటూ అధికారులు మిగతా యజమానులపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఒప్పుకోకపోతే మీ అగ్రిమెంటును రద్దు చేస్తామని హెచ్చరికలు జారీచేస్తున్నారు. కొంతమంది యజమానులను అధికారులు బస్సు కండీషన్‌ బాగాలేదు.. మీ ఇష్టమని కూడా పరోక్షంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటున్న యజమానులు..
           అద్దె బస్సుల యజమానులకు ఆర్టీసీ అధికారులు ఇచ్చిన టెండర్‌ అగ్రిమెంటులో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా బస్సులను ఇతర డిపోలకు మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే దానికి ససేమిరా అంటున్న యజమానులు న్యాయం కోసం పోరాడతామే తప్ప మార్చుకోవడానికి సిద్ధంగా లేమని పేర్కొంటున్నారు. రెండ్రోజుల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను విన్నవిస్తామంటున్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లడానికి తాము సిద్ధమే తప్ప డిపోలు మార్చుకోబోమని పేరు చెప్పడానికి ఇష్టపడని యజమాని అన్నారు.
యజమాని ఇష్టానుసారంగానే ఏదైనా చేస్తాం..
           ప్రయివేట్‌ బస్సులను ఎక్క డికీ పంపం. ఒకవేళ పంపినా యజమాని ఇష్టాను సారంగానే ఏదైనా చేస్తాం. ఏ యజమానిని ఇబ్బంది పెట్టం. ఎవరికి అలాంటి ఆలోచన కూడా లేదు.

- నాగశ్రీ, అసిస్టెంట్‌ మేనేజర్‌, నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపో

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.