Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోరాటాలతో విజయాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 13,2022

పోరాటాలతో విజయాలు

- ఐకేపీ వీఓఏలు ఐక్యంగా ముందుకెళ్లాలి
- కనీస వేతనం రూ.26 వేల కోసం కొట్లాడాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
- ఏప్రిల్‌ 21 నుంచి దశలవారీగా వీఓఏల ఆందోళనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
            తమ హక్కులు, వేతనాల పెంపు కోసం ఐకేపీ వీఓఏలంతా ఐక్యంగా ముందుకుసాగాలనీ, పోరాటాలతో విజయాలు సిద్ధిస్తాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. కనీస వేతనం రూ.26 వేల వేతనం కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఐకేపీ వీఓఏ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు మాట్లాడుతూ..మహిళా సంఘాలు విజయవంతంగా నడవటంలో వీఓఏల పాత్ర కీలకమైనదన్నారు. పైస్థాయి అధికారులకు జీతాలు పెంచి క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని విస్మరించడం అన్యాయమన్నారు. దశాబ్ధాల నుచి పనిచేస్తున్నా నేటికీ నేరుగా జీతాలు పొందలేని స్థితిలో ఉండటం దారుణమన్నారు. వారందర్నీ వెంటనే పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అహో..ఓహో అని కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేసిన సంఘాలు వీఓఏలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వీఓఏలకు మొదటి నుంచీ అండగా ఉంటున్నది ఒక్క సీఐటీయూ మాత్రమేనన్నారు. ఆ సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ మాట్లాడుతూ.. గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ మహిళా సంఘాలను ప్రోత్సహించడంలోనూ, లోన్లు ఇప్పించి అవి కట్టేలా చూడటంలోనూ వీఓఏల పాత్ర కీలకమైనదన్నారు. కేజీ మంచి నూనె ప్యాకెట్‌ రూ.200కు చేరి నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో వారి కుటుంబాలు రూ.3900 వేతనంతో ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. ఇచ్చే ఆ అరకొర వేతనాన్ని ఏ,బీ,సీ,డీ గ్రూపులకు మాత్రమే ఇచ్చి ఈ, ఎఫ్‌ గ్రూపులో ఉన్నవారికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో నెట్‌సౌకర్యం సరిగా ఉండదనీ, సమావేశాల లైవ్‌ను తమకు చూపెట్టలేదని గ్రేడ్‌లు తగ్గించడం అన్యాయమని చెప్పారు. 17 వేల మంది శ్రమను గుర్తించి వెంటనే రాష్ట్ర సర్కారు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వీఓఏలు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తరహాలో మరోమారు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వీఓఏలు విడివిడిగా ఉండటం వల్లనే పాలక వర్గాలు పట్టించుకోవడంలేదనీ, అందుకే వారంతా మండలాలు, జిల్లాల వారీగా ఐక్యమై రాష్ట్రస్థాయిలో పెద్దఎత్తున పోరాటాలకు దిగాలని పిలుపునిచ్చారు. వీఓఏలకు సీఐటీయూ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీనిచ్చారు.
            ఐకేపీ వీఓఏ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.సుధాకర్‌ మాట్లాడుతూ..ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో మండల సమాఖ్య కార్యాలయాల వద్ద పుస్తక నిర్వహనతో దీక్షాదిన్‌ నిర్వహించి ఏపీఎం, స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్లకు వినతిపత్రాలను ఇవ్వాలని కోరారు. ఏప్రిల్‌ 26,27,28 తేదీల్లో నియోజకవర్గకేంద్రాల్లో రిలే దీక్షలు, వంటావార్పులు, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలివ్వడం వంటి కార్యక్రమాలు చేయాలన్నారు. మే 9న చలో కలెక్టరేట్‌ నిర్వహించి పీడీ, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. జూన్‌ రెండో వారంలో చలో ఇందిరా పార్కు కార్యక్రమానికి వీఓఏలు పెద్దఎత్తున హాజరైన విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.నగేశ్‌, కోశాధికారి సుమలత, కార్యనిర్వాహక అధ్యక్షులు రాజ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు వెంకటయ్య, సహాయ కార్యదర్శి అరుణ, రాష్ట్ర నాయకులు శరత్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.