Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గూడెంకో డాక్టర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 13,2022

గూడెంకో డాక్టర్‌

- నీట్‌లో ఓపీబీసీకు అత్యధిక సీట్లు
- ఆరేండ్లలో డాక్టర్లుగా 414 మంది దళిత విద్యార్థులు
- ఈ ఏడాది 200 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు
- ప్రభుత్వ మెడికల్‌ కళాశాల్లోనే అత్యధికం
- ఫ్యాకల్టీ, అధికారుల కృషితో ఈ ఘనత
- పేద విద్యార్థుల 'డాక్టర్‌' కల సాకారం
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
             ''ఉన్నత చదువులకు పేదరికం అడ్డురాదు.. పట్టుదల ఉంటే.. ఫలితాలు తమను వెతుకుంటూ వస్తా''యన్న విషయాన్ని 'ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌' నిరూపించింది. బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఏర్పాటైన ఓపీబీసీ (ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌) ఇప్పుడు దేశంలో అత్యుత్తమ లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌ కేంద్రంగా పేరు గాంచింది. ఉన్నత చదవులకు దూరంగా ఉంటున్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన దళితుల పిల్లలను ఆదరించి డాక్టర్లుగా తయారు చేయడానికి నిర్వీరామంగా పనిచేశారు. వాళ్ల కష్టాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు సైతం కష్టపడి తమ తల్లిదండ్రులు ఉహించని రీతిలో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్‌ సీట్‌ సంపాదించి గొప్ప ప్రతిభను చాటారు. ఇందుకు నిదర్శనమే ఈ సొసైటీలో కోచింగ్‌ తీసుకుని మెడికల్‌ సీట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య. ఆరేండ్ల కాలంలో ఓపీబీఎస్‌ నుంచి 414 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. వారిలో 113 మంది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధించారు. ఉస్మానియాలో 19, గాంధీలో 13, కాకతీయలో 15, ఈఎస్‌ఐలో 15 మంది సీట్లు, పలు జిల్లాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోనూ సీట్లు సాధించారు.
ఫ్యాకల్టీ నిర్విరామ కృషి
             ప్రభుత్వం ఓపీబీఎస్‌ను ఏర్పాటు చేసినప్పటికీ తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో అనునిత్యం అన్వేషణ చేసిన ఓపీబీసీ ఫ్యాకల్టీ కృషి గొప్పది. ప్రతి యేటా రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్ల కోసం నీట్‌(నేషనల్‌ ఎల్జిబిలిటీ ఎన్‌ట్రెన్స్‌ టెస్టు) రాసేవారు సుమారు 70 వేల మంది ఉంటారు. సీటు సాధించడం కోసం ఓపీబీసీ ఫ్యాకల్టీ కార్పొరేట్‌ కోచింగ్‌ సెంటర్లలకు దీటుగా తమ విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యార్థుల మానసిక స్థితిగతులకు అనుగుణంగా సిలబస్‌, షెడ్యూల్‌ తయారు చేసి నాణ్యమైన విద్యను అందించి ఉన్నత శిఖరాలకు చేర్చారు. ప్రతి మెడికల్‌ కాలేజీలోనూ తమ విద్యార్థి ఉండాలనే లక్ష్యంతో విద్యార్థులను నీట్‌ పరీక్షకు సన్నద్ధం చేశారు.
ఫ్యాకల్టీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. - భవిత, గాంధీ విద్యార్థి
             ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో సీటు సాధించా. ఓపీబీసీలో చేరక ముందు నీట్‌లో 290 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత టార్గెట్‌ 400 మార్కులు పెట్టుకున్నా.. కానీ ఈ ఏడాది నీట్‌ పరీక్షలో 524 మార్కులు సాధించా. నా లక్ష్యాన్ని దాటి అధిక మార్కులు తెచ్చుకున్నాను. ఓపీబీసీ ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు ఇచ్చే సలహాలు, సూచనలే నాకు ఎక్కువ మార్కులు రావడానికి కారణం. లెక్చలర్స్‌ సలహాలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నా డాక్టర్‌ చదువు కల సాకారం చేసుకోగలిగా..
పేద పిల్లలను డాక్టర్లుగా తయారు చేయడమే ఓపీబీసీ లక్ష్యం
- కేవీఆర్‌, ఓపీబీసీ అకాడమీ కో-అర్డినేటర్‌
             ఎస్సీ, ఎస్టీ పిల్లలను డాక్టర్లుగా తయారు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఓపీబీసీని ఏర్పాటు చేశాం. లక్ష్య సాధన కోసం ఫ్యాకల్టీ నిర్విరామంగా కృషి చేస్తోంది. ప్రతి నిత్యం విద్యార్థుల పర్యవేక్షణ, పోటీ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంలో అధికారులు, ప్యాకల్టీ ప్రత్యేక చొరవ.. మంచి ఫలితాలు ఇస్తోంది. ఆర్‌సీవో శారద, ఒఎస్‌డీ రంగారెడ్డి, ప్రిన్సిపాల్‌ శారద, వైస్‌ ప్రిన్సిపాల్‌ దేవి, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ కృషి అభినందనియం.
విద్యార్థుల పట్టుదల గొప్పది
- శారద, ప్రిన్సిపాల్‌, గౌలిదొడ్డి సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్సియల్‌ ఇన్సిట్యూట్‌ సొసైటీ
             డాక్టర్‌ కావాలన్న పేద విద్యార్థుల కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం మాకు ఇచ్చిన అవకాశం గొప్పది. అవకాశాలను వినియోగించుకోవడంలో విద్యార్థుల పట్టుదల చాలా గొప్పది. అంతే స్థాయిలో వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఫ్యాకల్టీ నాణ్యమైన శిక్షణతో ఎంతో మంది పేద కుటుంబాల జీవన స్థితిగతుల్లో మార్పులు తెచ్చింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.