Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మనశ్శాంతి లేకుండా చేశారు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 17,2022

మనశ్శాంతి లేకుండా చేశారు

- నిప్పంటించుకొని తల్లీకొడుకు ఆత్మహత్య
- పోలీసులు, ప్రజాప్రతినిధులు మానసికంగా వేధించారు
- ఒక్క శాతం న్యాయం కూడా చేయలేదు
- సూసైడ్‌కు ముందు సెల్ఫీవీడియో
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్‌/ రామాయంపేట
             పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కటై మానసికంగా వేధించారు.. 18 నెలలుగా మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లీకొడుకు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జీలో శనివారం జరిగింది. మృతులు మెదక్‌ జిల్లా రామయంపేట్‌ పట్టణానికి చెందిన సంతోష్‌(40), పద్మ(65)గా పోలీసులు గుర్తించారు. వారి మృతికి ఏడుగురు కారణం అంటూ సెల్ఫీ వీడియోతో పాటు లేఖ రాసి పెట్టి.. నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
             రామయంపేట్‌కు చెందిన సంతోష్‌ తల్లిదండ్రులు గంగం పద్మ, అంజయ్యతో కలిసి ఈనెల 11వ తేదీన మహారాజా లాడ్జిలోని 203వ గదిలో బస చేశారు. తన తండ్రిని ఆస్పత్రిలో చూపించేందుకు వచ్చినట్టు లాడ్జి సిబ్బందికి తెలిపారు. 12వ తేదీ ఉదయం కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారు. తాము తర్వాత వస్తామని చెప్పి అంజయ్యను రామాయంపేట్‌కు పంపించారు. తర్వాత గంగు సంతోష్‌, పద్మ లాడ్జిలోనే ఉన్నారు. బాసర, పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తున్నామని లాడ్జి సిబ్బంది చెప్పారు. శనివారం ఉదయం 5:30 సమయంలో రూమ్‌ నుంచి మంటలు రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. అప్పటికే తల్లీకొడుకు సజీవ దహనమయ్యారు. పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాట్టు గుర్తించారు. కాగా అంతకుముందు రోజు రాత్రి తన సోదరుడికి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్‌ చేసినట్టు సమాచారం. అదేవిధంగా సెల్ఫీ వీడియో తీసుకొని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. తమ ఆత్మహత్యకు కారకులని ఏడుగురి ఫొటోలతో లేఖ రాశారు.
మున్సిపల్‌, మార్కెట్‌ చైర్మెన్లు టీంగా ఏర్పడి వేధింపులు
             సెల్ఫీ వీడియో.. లేఖలో ఉన్న వివరాల ప్రకారం.. 'నా పేరు గంగు సంతో ష్‌. మా అమ్మ పద్మ, నాన్న అంజయ్య. మా చావుకు కారకులు రామయంపేట్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ పల్లె జితేంద్రగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సరాపి యాదగిరి, ఐరన్‌ పృథ్విరాజ్‌, తోట కిరణ్‌, కన్నాపురం కృష్ణగౌడ్‌, సరాఫ్‌ స్వరాజ్‌, రామాయంపేట సీఐగా పనిచేసిన నాగార్జునగౌడ్‌. వీరందరూ కలిసి కక్షగట్టి, నా వ్యాపారంలోనూ,ఆర్థికంగా,మానసికంగా వేధింపు లకు గురిచేశారు. వారి వల్ల 18నెలలుగా చాలా రకాలుగా నష్టపోయాం.నా తల్లిదండ్రులకు మనశ్శాం తి లేకుండా చేశారు. వీళ్ల వల్ల ఆస్తులు, డబ్బు నష్టపో యాను. అప్పులు కూడా చేశాను. డబ్బులు పోయినా పరవాలేదు. మళ్లీ సంపాదించు కోగలననుకున్నా. కానీ, నా పర్సనల్‌ వ్యవహారాలను రామయంపేట సీఐ నాగార్జునగౌడ్‌, జితేందర్‌గౌడ్‌ మెమోరీ కార్డు ద్వారా తస్కరించి మానసికంగా వేధించారు. వారిపై ఫిర్యాదు చేసి 110 రోజులు అవుతోంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఫిర్యాదు చేసినా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు కావడంతో ఒక్క శాతం కూడా న్యాయం జరగలేదు. ఇంకా వారి వేధింపులు ఆగడం లేదు. అందుకే అమ్మా, నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా కుటుంబానికి మమ్మల్ని దూరం చేస్తున్నారు. మేము చనిపోయాక అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇక సెలవు' అంటూ సెల్ఫీ వీడియో ద్వారా సంతోష్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, మంత్రి హరీశ్‌రావు, మంత్రి కేటీఆర్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ఎవరైనా సరే పార్టీ అని చూడకుండా తమ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని సూసైడ్‌ లెటర్‌లో సంతోష్‌ కోరాడు. ఆ ఏడుగురిపై 306సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు.
మున్సిపల్‌ చైర్మెన్‌ ఇంటిముందు ఆందోళన..
             కామారెడ్డి నుంచి తల్లీకొడుకుల మృతదేహాలను రామాయంపేట్‌కు తీసుకొచ్చారు. కాగా, మున్సిపల్‌ చైర్మెన్‌ పల్లె జితేంద్రగౌడ్‌ వేధింపులతోనే తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారంటూ మృతదేహాలతో వేలాది మంది చైర్మెన్‌ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేసేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని బైటాయించారు. మూడు నెలల కిందటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని స్థానికులు గొడవకు దిగారు. బాధితులకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మ్యాడం బాలకృష్ణతో పాటు రామాయంపేట కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింప చేసే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. నిందితులపై సెక్షన్‌ 306 ప్రకారం కేసు నమోదు అయిందని, చట్టం ప్రకారం ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.