Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కులాలు, మతాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తలేం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 20,2022

కులాలు, మతాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తలేం..

- విధ్వంసకర శక్తులపై నిఘా
- అభివృద్ధిలో పాతబస్తీ.. కొత్త బస్తీకి తేడా లేదు
- బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- సిటీబ్యూరో
             'కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టి చిల్లర రాజకీయాలు చేయలేదు. నా చిన్నప్పుడు గ్రామర్‌ స్కూల్‌లో చదివినప్పుడు ఏదో ఒక పంచాయితీతో కర్ఫ్యూ విధించేవారు. ఇప్పుడు సీఎం నాయకత్వంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. విధ్వంసకర శక్తులపై కన్నేసి ఉంచాలి. అలాంటి శక్తులను అణచివేస్తాం'అని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పాతబస్తీ.. కొత్త బస్తీకి తేడా లేకుండా సమానంగా అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని పాతబస్తీలో సుమారు రూ.580 కోట్లతో చేపట్టిన పలు అభివద్ధి పనులకు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సర్దార్‌మహల్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. పాతబస్తీలో ఉన్న వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందించడంలో భాగంగా ముందుగా మోజంజాహి మార్కెట్‌ పునరుద్ధరణ, పురాతన చారిత్రక కట్టడాల వారసత్వ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కులీ కుతుబ్‌ షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ఇన్నోవేషన్‌ పనులను కేటాయించినట్టు తెలిపారు. వారసత్వ సంపద అయిన సర్దార్‌ మహల్‌ను కల్చరల్‌ హబ్‌గా తయారు చేస్తామన్నారు. పర్యాటకులు ఆకర్షించే విధంగా మ్యూజియం, 12 గదులు హోటల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు 437 ఏండ్ల వారసత్వ సంపదను కాపాడుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌ నగరం పాతబస్తీతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో నోటరీతో ఉన్న ప్రాపర్టీపై హక్కు కల్పిస్తామన్నారు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. జీఓ నెం. 58,59 ప్రకారంగా లక్ష మందికి అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి అసెంబ్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఆదేశించినట్టు చెప్పారు. హైదరాబాద్‌తో పాటుగా ఇతర జిల్లాల్లో కూడా ఆరోగ్య సేవలను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. బహదూర్‌పుర ఫ్లైఓవర్‌కు ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టాలని ఎంపీ అసదుద్దీన్‌ కోరిన నేపథ్యంలో తప్పకుండా చేస్తామని, దాంతో ప్రముఖ వ్యక్తుల సేవలు భావితరాల వారు స్మరించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. పాత నగరంతోపాటు కొత్త నగరంలో అవసరమైన చోట ఫ్లైఓవర్‌లను నిర్మాణం చేస్తామన్నారు. మిరాలంమండి పునర్‌నిర్మాణం, మహబూబ్‌చౌక్‌ వద్ద క్లాక్‌ టవర్‌ నిర్మాణం చేశామని, ముర్గిచౌక్‌ పునరుద్ధరణ పనులు, మీర్‌అలాం చెరువులో మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు అతిపెద్ద రెండో ఫ్లైఓవర్‌ను వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంఎస్‌.ప్రభాకర్‌, రియాజుద్దీన్‌ హస్సన్‌, వాణిదేవి, ఎమ్మెల్యేలు ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, మహ్మద్‌ మోజాంఖాన్‌, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.
అది ఎన్డీయే కాదు.. ఎన్పీయే సర్కారు
- మన సిలిండర్‌ ధర ప్రపంచంలో ఎక్కడాలేదు : ట్విటర్‌లో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదనీ, అది ఎన్పీయే (నాన్‌ ఫర్‌ఫార్మింగ్‌ అసెట్‌ -నిరర్ధక ఆస్థి) అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మోడీ హయాంలో దేశంలో దయనీయ పాలన సాగుతోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. 'దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరింది, గత 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తాండవిస్తోంది. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్టానికి చేరింది. ఇటీవల ఇంధన ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయా ధరలు ఆల్‌ టైమ్‌ రికార్డుకు చేరాయి. ప్రపంచంలో ఎక్కడా లేనం తగా ఎల్‌పీజీ సిలిండర్‌ ధర మన దగ్గర ఉంది.వినియోగదారుల విశ్వాసం అత్యల్ప స్థాయికి పడిపోయిందనే విషయాన్ని ఆర్బీఐ తన నివేదిక లో పేర్కొంది...' అని కేటీఆర్‌ వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.