Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపోళ్లు పచ్చి మోసగాళ్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 21,2022

బీజేపోళ్లు పచ్చి మోసగాళ్లు

- నమ్మితే నిలువునా ముంచుతారు
- నల్లధనం ఎంతమందికి పంచావు ?
- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికిపాయే !
- కేసీఆర్‌కే తెలంగాణ ప్రజల బాధలు తెలుసు
- నర్సంపేటలో ఆహార శుద్ధి పరిశ్రమ, రింగు రోడ్డుకు గ్రీన్‌ సిగల్‌:
నర్సంపేట బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-నర్సంపేట
'బీజేపోళ్లు పచ్చి మోసగాళ్లు.. నమ్మితే నిలువునా ముంచుతారు.. మోడీ నల్లధనం ఎంతమందికి పంచావు.. ఒక్కో ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పావు.. ఒక్కరి ఖాతాలోనైనా పడ్డాయా.. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నావు.. ఎంత మందికి ఇచ్చావు.. మోడీ మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడపదాటవు' అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్‌ లైన్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలని, ఏనాటికైనా తెలంగాణ బాధలు తెల్సినోడు ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని నొక్కి చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లకు ఇక్కడి బాధలు తెల్వవన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్‌ రైతు బంధు పథకంతో ఏడాదికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రూ.50వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. రూ.22వేల కోట్ల రైతు రుణమాఫీకి విడుదల చేశారన్నారు. నాడు కాంగ్రెస్‌ పాలనలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉంటే తామొచ్చాక రూ.200లకే ఇస్తామని చెప్పిన బీజేపీ నేడు రూ.1050కి పెంచేసి నెత్తిన భారం మోపారని విమర్శించారు. ప్రజలకు ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ఇంటింటికీ గ్యాస్‌ అందించిన ఘనత పెద్ది సుదర్శన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. నర్సంపేటలో పీఎన్‌జీ గ్యాస్‌ లైన్‌ కింద 12,600 గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. కేవలం రూ.600కే 45 రోజుల పాటు పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటా గ్యాస్‌ సరఫరా లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు.. నర్సంపేటలో వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా పండించే మొక్కజొన్న, వరి, పత్తి, పసుపు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర పలికేందుకు ఈ పరిశ్రమలు ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులకు అనుమతులతో పాటు రూ.50 కోట్లు మంజూరు చేస్తామన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో నేడు తెలంగాణ సస్యశ్యామలమైందనీ, రూ.670 కోట్లతో పాకాల, రంగయచెరువులోకి గోదావరి నీరు తీసుకొచ్చామన్నారు. మరో 60వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లందించడం గర్వకారమన్నారు. నేడు ఎస్సారెస్పీ టెలాండ్‌ ఆకరి ఆయకట్టుకు కూడా నీళ్లు పారుతుందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, రూ.2వేల పింఛన్‌, 973 గురుకులాల్లో నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలనూ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలతో పేదింటి తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అనంతరం రూ.100 కోట్ల విలువజేసే లింకేజీ రుణాలు, అభయహస్తం ఫించన్ల చెక్కులను పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పలు రకాల పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్‌ గోపీ, సీడీఎంఏ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.