Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గోనె సంచుల కొరత? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 23,2022

గోనె సంచుల కొరత?

- సిరిసిల్ల జిల్లాకు మరో 61లక్షల బ్యాగుల అవసరం
- జిల్లాలో లక్ష 18వేల 893 ఎకరాల్లో వరి సాగు
- రెండు లక్షల 97వేల 232 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
- జిల్లావ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్‌
           యాసంగి ధాన్యం కల్లాల నుంచి మార్కెట్లకు చేరుతోంది.. కొనుగోళ్లూ ప్రారంభమవుతున్నాయి. మొదట్లో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో కొందరు రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నా.. ఎప్పటిలాగే గన్నీ సంచుల కొరత వెంటాడుతోంది. ప్రతి సీజన్‌లోనూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే నెలరోజుల ముందు నుంచే జిల్లా యంత్రాంగం పౌరసరఫరాల సంస్థ నుంచి గన్నీ బ్యాగులను సమకూర్చుకుంటుంది. కానీ ఈసారి ప్రభుత్వం ఆలస్యంగా తేరుకోవడంతో సరిపడా సంచులు అందుబాటులో లేవు. వడ్ల కొనుగోళ్లు ప్రారంభించినా గన్నీ సంచుల కొరతతో లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. యాసంగిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్షా 18వేల 893 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రెండు లక్షల 97 వేల 232 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుకనుగుణంగా ఐకేపీ ద్వారా 66, ఫ్యాక్స్‌ సొసైటీల ఆధ్వర్యంలో185, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 9, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో 2, మెప్మా ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలు.. మొత్తం జిల్లా వ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాలను ఈనెల 25న ప్రారంభించనున్నారు. ఆయా కేంద్రాల్లో 2లక్షల 97 వేల 232 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముంది. ఇందుకోసం గన్నీ బ్యాగులు 12 లక్షల46 వేలు మాత్రమే జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మే నెలలో ధాన్యం దిగుబడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఏప్రిల్లో కోతలు మొదలయ్యాయి. కేంద్రాల్లోకి ధాన్యం అధికంగా వస్తే గన్నీ బ్యాగులు లేకుంటే ఎగుమతి కష్టతరంగా మారుతుంది. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు మిల్లర్ల ద్వారా గన్నీ బ్యాగులు సేకరించి జిల్లాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ బ్యాగులు ఇప్పటికే ఒకసారి ఉపయోగించినవి కావడంతో అందులో దెబ్బతిన్న బ్యాగులను మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎప్పటికి గన్నీ బ్యాగులు అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు.
నాణ్యత ప్రమాణాల పేరిట.. ఇబ్బందులు
           రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.1960 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. గతంలో పలుమార్లు ధాన్యం కొనుగోలులో తరుగు, తేమ, ఇతర నాణ్యత ప్రమాణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేశారు. ఈసారీ అలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల మిల్లర్లు ధాన్యం సేకరణ విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసినా అధికారులు పట్టించుకోలేదు. కొనుగోళ్ల సమయంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులతోపాటు తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉండాలి.
ప్రణాళిక సిద్ధం చేశాం..
           ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జిల్లాలో ధాన్యం దిగుబడి అంచనాకు అనుగుణంగా 265 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటి వరకు 14లక్షల 45 వేల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 61లక్షల గన్ని సంచులు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేదిక పంపించాం.

- జితేందర్‌ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి- సిరిసిల్ల

టెండర్ల ఆలస్యంతో సమస్యలు..
           గన్నీ బ్యాగులకు రాష్ట్రస్థాయిలోనే పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో టెండర్లను పిలుస్తుంది. ఈసారి టెండర్లు కూడా ఆలస్యం అయ్యాయి. జిల్లాకు ప్రస్తుతం మరో 61లక్షల సంచులు అవసరం ఉన్నాయని ప్రతిపాదనలు పంపారు. అందుబాటులో ఉండే 14 లక్షల45వేల గన్నీ బ్యాగులు వస్తే కొంతమేర సమస్య తీరే అవకాశముంది. కానీ టెండర్లు ఆలస్యం కావడంతో అవి ఎప్పటికి సరఫరా అవుతాయనేది స్పష్టత లేదు. సంచికి రూ.28 వెచ్చించి రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. సీజన్‌ ముందే అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.