Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేరు పేదలది.. లాభం బడా బాబులది | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

పేరు పేదలది.. లాభం బడా బాబులది

- జీవో 111 పరిధిలో వేల ఎకరాలు లీడర్లవే
- రైతుల భూములు 10 శాతమే
- జీవో ఎత్తివేతతో వ్యవసాయ భూములు కనుమరుగు
- కూలీలుగా మారనున్న ఆ ప్రాంత ప్రజలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి
                ''మా పేరు చెప్పుకుని బడాబాబులు వారి భూములు కాపాడుకోవడానికి భూముల ధరలు పెంచుకోవడానికి ఆడిన నాటకమే జీవో 111 ఎత్తివేత. దాంతో తమకు ఒరిగేది ఏమీ లేదు. జీవో పరిధిలో ఉన్న లక్షల ఎకరాల్లో 90 శాతం భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. రాజకీయంగా వారిని కాపాడుకోవడానికి సర్కారు జీవో ఎత్తివేత నాటకానికి తెరమీదికి తెచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ భూములు కూడా రియల్‌ భూములుగా మారనున్నాయి. భవిష్యత్‌లో వ్యవసాయ పనులు కూడా దొరికే పరిస్థితి లేదు. తమ భూముల వద్ద తామే కూలీలుగా మారే స్థితికి ప్రభుత్వం వడిగట్టిందని రైతులు వాపోతున్నారు.
                రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల పరిధిలో జీవో 111 ఆంక్షలు 26 ఏండ్లుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం సుమారు 1.34 లక్షల ఎకరాల భూములున్నాయి. ఈ భూములను వ్యవసాయానికి తప్ప మరో రకంగా వాడుకోవడానికి వీలు లేదు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక ఇండిస్టీయల్‌, భవనాల నిర్మాణాలపై అంక్షలున్నాయి. దాంతో జీవో ఎత్తివేత కోసం ఎన్నో ఏండ్లుగా రాజకీయ నాయకులు ప్రభుత్వాలతో మంతనాలు జరుపుతున్నారు. అసలు జీవో తీసుకురావడానికి ప్రధాన కారణం.. జిల్లాల్లో ఉన్న రెండు జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నదుల పరిరక్షణ కోసం 1986లో నాటి ప్రభుత్వం జీవో 111 తీసుకురావడం జరిగింది. నదుల పరిరక్షణలో భాగంగా రెండు జలాశయాలకు ఎటువైపైనా 10 కి.మీ మేరకు ఎలాంటి నిర్మాణాలు, కలుషిత వాతావరణాన్ని కలిగించే కంపెనీల నిర్మాణాలకు అవకాశం లేదని జీవోలో పొందుపర్చారు. ఈ నదుల నుంచి హైదరాబాద్‌ జంట నగరాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గోదావరి నీళ్లు హైదరాబాద్‌ నగరానికి అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నదులతో హైదరాబాద్‌ ప్రజలకు ఏమీ సంబంధం లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తూ.. తమ రాజకీయ లబ్దికోసం ఎన్నో ఏండ్లుగా నదులను పరిరక్షిస్తున్న జీవో ఎత్తివేస్తూ ఇటీవల జీవో 69 తీసుకువచ్చింది. జీవో ఎత్తివేసిన ఉద్దేశం ఒకటైతే.. ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంది మాత్రం మరొకటి. పేద రైతుల ప్రయోజనాల కోసమేనంటూ చెబుతున్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జీవో ఎత్తివేతతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదనీ, లాభపడేదంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రియల్‌ రంగాల్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమేనని ఆయా ప్రాంతాల్లోని స్థానికులు వాపోతున్నారు.
ఫామ్‌ హౌస్‌ల పరిరక్షణ కోసమే..
                జీవో 111 పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని ఆంక్షలు ఉన్నప్పటికీ.. రాజకీయ అండదండలున్న రియల్‌ వ్యాపారులు, రాజకీయ నేతలు హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, విశాలమైన విల్లాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఒక విల్లా ధర రూ.30 కోట్లు పలుకుతుంది. జీవో ఎత్తివేతతో వీటి ధర మూడింతలు పెరగనుంది. విల్లాలతో పాటు అధికార పార్టీ ముఖ్య నాయకుల ఫామ్‌హౌస్‌లు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. జీవో 111 అమలులో ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతంలో రియల్‌ వ్యాపారులు. రాజకీయ నేతలు రైతుల వద్ద వేల ఎకరాలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. దాంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్థానిక ప్రజల కంటే వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల భూములే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వారంతా జీవో ఎత్తివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించారు. భవిష్యత్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో పేద ప్రజలు, రైతులకు నయా పైసా ప్రయోజనం లేదని స్థానికులు ఘంటాపదంగా చెబుతున్నారు.
రియల్‌ వ్యాపారుల కోసమే జీవో ఎత్తివేత - దయాకర్‌, మోయినాబాద్‌
                జీవో 111 పరిధిలో ఉన్న భూముల్లో రైతు కుటుంబాలకు ఉన్న భూములు 10 శాతం మాత్రమే. ప్రభుత్వం మాత్రం రైతు ప్రయోజనాలు కోరి జీవో ఎత్తివేయడానికి నిర్ణయించామని మా పేరు వాడుకుంటుంది తప్ప.. తమకు పైసా లాభం లేదు. పైగా దీనివల్ల రైతు వద్ద తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన బడా పెట్టుబడిదారులకు లాభం చేకురనుంది. జీవో ఎత్తివేతతో ఉన్న వ్యవసాయ భూములు కాస్తా రియల్‌ భూములుగా మారి కనీసం కూలీ పనులు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోనుంది. ప్రభుత్వం జీవో ఎత్తివేతపై కఠినమెన ఆంక్షలు విధించి వ్యవసాయ భూములు కాపాడాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.