Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇక ఇప్పుడు ఆధిపత్యాలపై యుద్ధం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 25,2022

ఇక ఇప్పుడు ఆధిపత్యాలపై యుద్ధం

- కటుకోజ్వల ఆనందాచారి
- పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
             తెలంగాణ సమాజం కుల, మత ఆధిపత్యాలను సహించదనీ, వాటిపై యుద్ధం చేయడమే ముందున్న కర్తవ్యం అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‌ అన్నారు. మతోన్మాదం ప్రమాదకరంగా వేళ్లూనుకుంటున్నదనీ, అది బలపడకుండా పెకలించాల్సిందేననీ చెప్పారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ రచయిత, తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల ఆనందాచారి రచించిన 'ఇక ఇప్పుడు...' కవిత్వ పుస్తకావిష్కరణ కార్యక్రమం కవి యాకూబ్‌ అధ్యక్షతన జరిగింది. ప్రముఖ కవి, రచయిత కే శివారెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిధిగా జూలూరి గౌరీశంకర్‌ హాజరై ప్రసంగించారు. పుస్తకాలు ముద్రించకున్నా జనం నాలుకలపై కవులు సజీవంగా ఉన్నారనీ, మనిషి ఉనికిలో కవిత్వం ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ప్రస్తుత సమాజ పరిణామాలు అత్యంత ప్రమాద కరంగా ఉన్నాయనీ, ఆధిపత్య భావజాలాలపై యుద్ధం జరగాల్సిందేననీ, దానికి ఆనందాచారి కవిత్వ పుస్తకం బాట వేస్తున్నదని అన్నారు. 'ఇక ఇప్పుడు...' అంటూ అందరూ ఇప్పుడేం చేయాలో ఈ పుస్తకం మార్గనిర్దేశనం చేస్తున్నదనీ, నిజమైన దేశభక్తి కవితలు దీనిలో ఉన్నాయని ప్రసంసించారు. కవిత్వంలో అగ్నికణాలతో ప్రేమనూ కురిపించడం రచయిత ప్రత్యేకత అని చెప్పారు. పుస్తకావిష్కర్త కే శివారెడ్డి, ప్రముఖ కవులు, రచయితలు నందినీ సిధారెడ్డి, ప్రసేన్‌, తెలకపల్లి రవి, బన్న ఐలయ్య, సీతారాం, డాక్టర్‌ ఎస్‌ రఘు, మెర్సీమార్గరేట్‌, నస్రీన్‌ఖాన్‌, వల్లభాపురం జనార్థన, స్ఫూర్తి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కట్టా నర్సింహా మాట్లాడారు. పద్యం రాసేవరకే రచయితది అనీ, బయటకు వచ్చాక అది ప్రజలదేనని చెప్పారు. కవిత్వానికి కాలం చెల్లదనీ, మానవజాతి ఉన్నంతకాలం అది సజీవంగా నిలిచేఉంటుందన్నా రు. మనిషిలోని అంతర్ముఖమే కవిత్వమని విశ్లేషించారు. సామాజిక సంఘటనలకు తక్షణ స్పందనలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. మనుషుల్ని ప్రేమించి, మంచితనాన్ని నిలబెట్టే కవిత్వం ఆనందాచారి రచనల్లో ఉన్నదని కొనియాడారు. ప్రస్తుత సమాజ పరిణామంలో యువతరం వ్యక్తిత్వ భావజాలం నుంచి దూరమవుతున్నదనీ, రచయిత ఈ పుస్తక రచన ద్వారా దాన్ని భర్తీ చేశారని అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన నిలవని, ప్రయోజనం లేని కవిత్వం ఎంత కళాత్మకంగా, సౌందర్యంగా రాసినా వృధానే అనీ, కవులకు అదే సూటి ప్రశ్నను ఈ పుస్తకంలో రచయిత సంధించారని అన్నారు. రచయిత ఆశయాల దారి వదలని బాటసారి అనీ, ఐదురకాల ప్రమాణాలతో కవితలు రాసారని విశ్లేషించారు. తన చుట్టూ జరిగే ఘటనలపై స్పందిస్తూ, అంతర్మధన ఘర్షణకు అక్షరరూపం ఇచ్చారని అన్నారు. కవిత్వాన్ని కరవాలంగా మార్చి బతుకుకోసం పోరాడదాం అనే సందేశాన్ని ఆనందాచారి ఈ పుస్తకం ద్వారా ఇచ్చారని తెలిపారు. పుస్తక రచయిత ఆనందాచారి మాట్లాడుతూ బంధాలు, అనుబంధాలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనలోని ఆవేశం కవిత్వ రూపంలో, తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నదని చెప్పారు. మార్స్కిజం ఇచ్చిన బాటలోనే వెళ్తున్నామనీ, ప్రపంచాన్ని ఏ మార్గంలో తీసుకెళ్లాలో కూడా అదే నిర్దేశించిందన్నారు. తాను రాసిన ప్రేమ కవిత్వం సమాజంలో జరుగుతున్న విరుద్ధ సంఘటనల ప్రేరణతో వచ్చిందేనని తెలిపారు. పుస్తకావిష్కరణ అనంతరం దానిని రచయిత తన సోదరుడు కటుకోజ్వల నాగేశ్వరరావు, వదిన సుజాతకు అంకితం ఇచ్చారు. అంతకుముందు అతిధులను రాంపల్లి రమేష్‌ వేదికపైకి ఆహ్వానించారు. కవి తంగిరాల చక్రవర్తి వందన సమర్పణ చేశారు. అనంతోజు మోహనకృష్ణ, సలీమ, నరేష్‌ సమన్వయం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.