Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జర్నలిజంలో విశ్వసనీయత ముఖ్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 25,2022

జర్నలిజంలో విశ్వసనీయత ముఖ్యం

- మహిళా జర్నలిస్టుల ముగింపు సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
              వార్తలు రాసే జర్నలిస్టులు 'కోర్‌' విలువలు పాటించాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో మహిళా జర్నలిస్టుల రెండురోజుల వర్క్‌షాపు ముగింపు సభలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 'కోర్‌ లో సి అంటే క్రెడిబిలిటీ, ఓ అంటే ఆబ్జెక్టివీటీ (విషయం), ఆర్‌ అంటే రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ఈ అంటే ఎతిక్స్‌ (విలువలు), ఇవన్నీ ఉంటేనే ఆ వార్తకు సంపూర్ణత వస్తుంద'ని జర్నలిస్టులకు సూచించారు. ఒక వ్యక్తి గురించి రాసేముందు ఆ వ్యక్తి అభిప్రాయం తెలుసుకునే మర్యాదను పాటించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కొత్తగా నిర్మాణం జరుగుతున్న సచివాలయంలో మహిళా జర్నలిస్ట్‌లకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలను నియమించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు నిధులు ప్రకటించి, ఇప్పటివరకు రూ. 42 కోట్లు విడుదల చేసి దానిపై వచ్చిన వడ్డీతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. కోవిడ్‌ వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాలుగువేల మంది జర్నలిస్టులకు ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్టు వివరించారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా న్యాయమైన గొంతు వినిపిస్తే దాన్ని ఆపడానికి 'టె క్‌ ఫాక్స్‌' ద్వారా దానికి వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్‌ చేసి ఆమెను అణిచేందుకు ప్రయత్నిస్తున్నారనీ, ఇది దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో మరింత ఆత్మస్థైర్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.విలేకరి అనేవాడు కిట్‌ టూ రన్‌(వార్త రాయడం అక్కడ పడేసి పోవటం) అనే పద్దతుల్లో ఉండకూడదని సూచించారు. ఎవరు రాసిన వార్తకు వారే బాధ్యత వహించటం ఉత్తమ జర్నలిస్టు లక్షణమని తెలిపారు. శాసన మండలి సభ్యురాలు వాణి దేవి మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులకు మగవారి కున్న స్వేచ్ఛ, వెసులుబాటు లేకున్నా పట్టుదలతో ప్రతి అడ్డంకిని అధిగమించి తమ విధులను నిర్వహిస్తే మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పత్రిక నడిపిన తీరును వివరించారు. జాతీయ స్థాయి సీనియర్‌ జర్నలిస్ట్‌ ధన్య రాజేంద్ర మాట్లాడుతూ తెలుగులో మహిళ ప్రాధాన్యమున్న మీడియా సంస్థలు రావాలన్నారు. విశ్వసనీయత ఉన్న వార్తలు భయం లేకుండా రాయాలని సూచించారు. మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రొఫెసర్‌ మాలిని సుబ్రమణ్యం మాట్లాడుతూ తాను చత్తీగడ్‌, బస్తర్‌ జిల్లాల్లో గిరిజనుల జీవన విధానం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఏ విధంగా అడ్డుకుని మళ్లీ రాకుండా ప్రయత్నించిన విషయాన్ని వివరించారు. మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అతిధులను పరిచయం చేస్తూ రెండు రోజుల మహిళా జర్నలిస్టుల వర్క్‌ షాప్‌ అద్భుతంగా జరిగిందనీ, దీని జయప్రదానికి కృషి చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. వర్క్‌ షాప్‌లో పాల్గొన్న మహిళా జర్నలిస్టులకు అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్‌ మహిళా జర్నలిస్టులు కట్ట కవిత, సుమబాల ,స్వేచ్ఛ నిర్వహించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.