Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్టీసీలో తాత్కాలిక కారుణ్యం! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 26,2022

ఆర్టీసీలో తాత్కాలిక కారుణ్యం!

- రెగ్యులర్‌ ఎంప్లాయిమెంట్‌ లేదు..
- కన్సాలిడేటెడ్‌ పేమెంట్సే..
- వీఆర్‌ఎస్‌ వేగవంతం
- ఆర్థికభారం తగ్గింపే లక్ష్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
         ఉద్యోగుల కుదింపు, ఆర్థిక భారం తగ్గింపే లక్ష్యంగా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇటీవల జరిగిన పాలకమండలి (బోర్డు) సమావేశంలో నిర్ణయాధికారాలను ఆర్టీసీ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌కే కట్టబెడ్తూ చర్చ జరిగిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులు, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి వారసుల కోసం కారుణ్య నియామకాలు చేపడతామని ప్రకటించారు. దాదాపు 1,200 మంది ఉద్యోగ కుటుంబాల వారసులు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వారసులకు రెగ్యులర్‌ ఎంప్లాయిమెంట్‌ (పర్మినెంట్‌) ఇచ్చేవారు. కానీ బోర్డు సమావేశంలో వారిని రెగ్యులర్‌ పద్ధతిలో కాకుండా కన్సాలిడేటెడ్‌ పేమెంట్‌ ద్వారా నియమించుకోవాలని నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలం సంస్థలో సర్వీసు చేస్తూ, అనారోగ్యాలతో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగులను ఈ నిర్ణయంతో అవమానించడమే అవుతుందని కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ఈ తరహా నియామకాలు గతంలో ఆర్టీసీలో ఎప్పుడూ జరగలేదు. కన్సాలిడేటెడ్‌ పేమెంట్‌ స్థానంలో క్యాజువల్‌ నియామకాలు చేపడితే, నిర్ణీత కాలవ్యవధి తర్వాత వారిని పర్మినెంట్‌ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే యాజమాన్యం ఆ పద్ధతి కూడా వద్దని నిర్ణయించినట్టు సమాచారం. పల్లెలకు, మారుమూల ప్రాంతాలకు, అక్యుపెన్సీ రేషియో లేని రూట్లలో బస్సుల్ని తిప్పొద్దని యాజమాన్యమే అధికారులకు అనధికార ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రజా రవాణా 'సామాజిక బాధ్యత' అనే విషయాన్ని ప్రభుత్వం, యాజమాన్యం విస్మరిస్తున్నాయి. పక్కా వ్యాపారం చేయాలే తప్ప, ఇలాంటి 'బాధ్యతలు' భారం అవుతాయనే భావిస్తున్నారు. ఫలితంగా రూట్లను కుదించి, బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారు. అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని ప్రచారం చేస్తూ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌)కు యాజమాన్యం ప్రోత్సహిస్తున్నది. ఒక్కో బస్సుపై ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తారు. బస్సుల సంఖ్యను కుదించడంతో వారికి పనిలేకుండా పోతున్నది. డ్యూటీలకు వచ్చినా మస్టర్లు ఇవ్వట్లేదు. సెలవులు పెట్టుకోవాలని డిపో మేనేజర్లు చెప్తున్నారు. అప్పటికీ కార్గో సర్వీసుల్లో హమాలీ పనులు చేసేందుకు కూడా ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్లు సిద్ధపడుతున్నారంటే పరిస్థి తులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగం చేసేకంటే వీఆర్‌ఎస్‌ తీసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని యాజమాన్యం ఉద్యోగులకు కల్పిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండువేల మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు సుముఖత వ్యక్తం చేశారని యాజమాన్యం ప్రకటించింది. అయితే అందరికీ ఒకేసారి వీఆర్‌ఎస్‌ ఇస్తే ఆర్థిక కష్టాలు వస్తాయని, దశలవారీగా వారిని ఇండ్లకు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. వీరితో పాటు ఏటా రిటైర్‌ అయ్యే ఉద్యో గులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. వారికీ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఏడాదిన్నర క్రింత రిటైర్‌ అయిన ఉద్యోగులు తమ బెనిఫిట్స్‌ కోసం ఇప్పటికీ బస్‌భవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్యను క్రమేణా 20వేల నుంచి 22వేల వరకు కుదించేలా నిర్ణయాలు జరుగు తున్నట్టు సమాచారం. కన్సాలిడేటెడ్‌ పేమెంట్స్‌ కారుణ్య నియామకాల విధివి ధానాల రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. దీనిలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, లీగల్‌ అడ్వయిజర్‌తో పాటు మరో సీనియర్‌ అధికారి కూడా ఉన్నారని బస్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.