Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పెండింగ్‌ పింఛన్లు మంజూరెప్పుడు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 26,2022

పెండింగ్‌ పింఛన్లు మంజూరెప్పుడు?

- ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతి భవన్‌ ముట్టడి
- ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నాల్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
           పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలనీ, పల్లె ప్రకృతి వనాల్లో వికలాంగులకు ఉపాధి కల్పించాలనీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లలో వారికి ఐదుశాతం కేటాయించాలనీ, ప్రతి నెల ఐదో తేదీలోపు ఆసరా పింఛన్లు పంపిణీ చేయాలనీ, ప్రతినెల సదరం క్యాంప్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక( ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వికలాంగులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారనీ, వాటిని వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. మానసిక వికలాంగులకు వైకల్య ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్‌ మార్కెట్లలో, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో షాపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న పెయిడ్‌ పార్కింగ్‌ స్థలలను వికలాంగులకు లీజుకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ వికలాంగులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వసతి భోజనం కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు పదిహేను రోజుల్లోపు మంజూరు చేయకుంటే ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్‌ కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్‌ మాట్లాడుతూ మేడ్చల్‌ జిల్లా పరిధిలో 70 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం పూర్తయిందనీ, ఇందులో ఐదు శాతం వికలాంగులకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పరికరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సొంత ఇల్లు లేక అనేక మంది వికలాంగులు ఇండ్ల కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా చేసి, అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం కేంద్ర కమిటీ సభ్యురాలు సాయమ్మ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు ధర్నాను ఉద్దేశించి ఈ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్‌, ఉపేందర్‌ మాట్లాడారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోట్ల గౌతం,పి బాలేశ్వర్‌ మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి మధుబాబు ,రామకృష్ణ మాట్లాడారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు కషప్ప మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల కోసం జిల్లా వ్యాప్తంగా వికలాంగులు ధరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబ్‌ కార్డులేదన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు లింగయ్య, వెంకన్న మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఆర్డీవో కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శి జే రాజు మాట్లాడారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శి సయ్యద్‌ ఖాజా మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సబ్‌ కలెక్టరేట్‌ ముందు జరిగిన ధర్నా లో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గైని రాములు మాట్లాడారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బస్వరాజ్‌ మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లా దోమ మండల కేంద్రంలో తాసిల్దార్‌ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు దశరథ్‌, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.