Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైకోర్టులో వేసవి సెలవులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 29,2022

హైకోర్టులో వేసవి సెలవులు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మే 2వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు వేసవి సెలవులు. వేసవి సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసులను వెకేషన్‌ కోర్టులు విచారించనున్నాయి. లంచ్‌మోషన్‌, అత్యవసర కేసులు, ముందస్తు బెయిల్‌, బెయిల్‌ అప్లికేషన్లు, బెయిల్‌ అప్పీళ్లు, హెబియస్‌ కార్పస్‌ తదితర అత్యవసర కేసులను మాత్రమే వెకేషన్‌ కోర్టులు విచారిస్తాయని హైకోర్టు ఒక ప్రకటనలో పేర్కొంది.మే 2, 8, 16, 23, 30 తేదీల్లో అత్యవసర కేసులను దాఖలు చేసుకోవాలి. వాటిని వరసగా 5వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డి, జస్టిస్‌ నాగార్జునల ధర్మాసనం, మే 12న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం, 19వ తేదీన జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ ఎం. సుధీర్‌ కుమార్‌ ధర్మాసనం, 26న జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ పి.మాధవీదేవి ధర్మాసనం,జూన్‌ 2న జస్టిస్‌ జి. శ్రీదేవి, జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ల ధర్మాసనం విచారణ చే స్తాయి. ఆ తేదీల్లో సింగిల్‌ జడ్జీల బెంచ్‌లు విచారిస్తాయి. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.సంతోష్‌రెడ్డి, జస్టిస్‌ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్‌ జువ్వాడ శ్రీదేవి, జస్టిస్‌ ఎస్‌.నంద, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీల సింగిల్‌ బెంచ్‌లు విచారిస్తాయి.
రైలు పట్టాలు దాటుతూ మరణిస్తే.. పరిహారం ఇవ్వక్కర్లేదు
             రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై నుంచి వెళ్లకుండా చట్ట నిబంధనలు ఉల్లంఘించి రేలు పట్టాలు దాటిన వ్యక్తి ఏదైనా సంఘటన కారణంగా మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబం పరిహారం పొందే అర్హత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆకివీడు నుంచి రైలులో వెళ్లిన సుబ్బురత్నమ్మ అనే మహిళ సింగరాయకొండలో దిగి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢకొీని మరణించారు. రైల్వే శాఖ పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె భర్త వెంకటేశ్వర్లు పిటిషన్‌ను రైల్లే ట్రిబ్యునల్‌ కొట్టేసింది. దీనిపై అప్పీల్‌ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనుపమా చక్రవర్తి కొట్టేశారు. రైలు పట్టాలు దాటడం నేరమని, ఇలాంటి సంఘటనల కారణంగా మరణిస్తే పరిహారం పొందే అర్హత పిటిషనర్‌కు లేదని తేల్చారు.
వట్టినాగులపల్లి పరిధిపై తీర్పు వాయిదా
             వట్టినాగులపల్లి గ్రామంలోని భూముల వివాదంపై దాఖలైన రిట్లపై హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఆ గ్రామంలోని కొంత భాగమే జీవో 111 పరిధిలో ఉంటాయని, మిగిలిన వాటికి జీవో వర్తించదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు చెప్పింది.. వట్టినాగులపల్లి గ్రామంలోని తమ భూముల విషయంపై అగ్ని అగ్రోటెక్‌ ఇతర కంపెనీలు దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పైవివరణ ఇచ్చింది. జీవో 111 పరిధిలో 84 గ్రామాలున్నాయని, అందులో వట్టినాగులపల్లి ఒకటని, ఈ గ్రామంలోని 173, 178 నుంచి 214 నుంచి 260, 512 సర్వే నెంబర్లు జీవో పరిధిలోకి రాబోవని చెప్పింది. జీవో 111 నిబంధనలను మినహాయింపు ఇస్తూ జీవో 69 జారీ అయ్యిందని చెప్పింది. ఈపీటీఆర్‌ఐ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపింది. వట్టినాగులపల్లి భూముల గురించి విడిగా ప్రత్యేకంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది.
జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డికి వీడ్కోలు
             హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డికి గురువారం హైకోర్టు వీడ్కోలు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో ప్రత్యేక వీడ్కోలు సమావేశం జరిగింది. తనకు న్యాయాధికారులు, న్యాయవాదులంతా సహరించినందుకు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి కతజ్ఞతలు తెలిపారు. కష్టించి పనిచేయాలని యంగ్‌ లాయర్లకు సలహా ఇచ్చారు. మే 3వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆ తేదీన హైకోర్టుకు వేసవి సెలువుల కారణంగా ముందుగానే వీడ్కోలు సమావేశాన్ని హైకోర్టు నిర్హించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.