Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టైగర్‌ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 01,2022

టైగర్‌ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి

- అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
            తెలంగాణకు హరితహారం విజయవంతం చేసుకున్నట్టుగానే రాష్ట్రంలో రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్‌ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి అన్నారు. అటవీ ప్రాంతాల రక్షణ, టైగర్‌ రిజర్వుల సమర్థ నిర్వహణ, ఎకో టూరిజం అభివృద్ధిపై సంబంధిత జిల్లాలకు చెందిన అటవీ అధికారుల ఒక రోజు వర్క్‌ షాప్‌ శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో జరిగింది. ఎకో టూరిజం పరంగా తెలంగాణలో చాలా చక్కని అవకాశాలున్నాయనీ, అందుబాటు వనరులను సద్వినియోగం చేసుకుంటూ వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారం విజయవంతం ద్వారా అటవీ శాఖ రోల్‌ మోడల్‌గా నిలిచిందనీ, అదే విధంగా టైగర్‌ రిజర్వులు, అభయారణ్యాలు, రక్షిత అటవీ ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో చెట్లు లేని రోడ్డు ఎక్కడా ఉండవద్దనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. మిగతా రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టగానే హరితహారం ఫలితాలు కన్పిస్తున్నాయని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారనీ, అదే స్ఫూర్తితో అటవీ ప్రాంతాల పునరుద్దరణ చేయాలని కోరారు. మండు వేసవిలో వన్యప్రాణుల రక్షణ సవాల్‌తో కూడుకున్నదనీ, అడవుల్లో ఉన్న సహజ నీటి కుంటలను కాపాడుతూనే, లేని ప్రాంతాల్లో కృత్రిమ నీటి వసతులు కల్పించాలని సూచించారు. అటవీ పునరుద్దరణ అనగానే ఇప్పుడు గజ్వేల్‌ గుర్తుకువస్తోందనీ, అలాగే మంచి నిర్వహణలో ఉన్న టైగర్‌ రిజర్వులు అనగానే అమ్రాబాద్‌, కవ్వాల్‌ పేరు చెప్పేలా పోటీ పడి పనిచేయాలని అధికారులు, సిబ్బందిని కోరారు.
ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. టైగర్‌ రిజర్వులు, అభయారణ్యాల్లో తాజా పరిస్థితులు, మరింత సమర్థవంగా నిర్వహణకు అవసరమైన అదనపు వనరులపై ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌), అటవీ దళాల అధిపతి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం. డోబ్రియాల్‌ సమీక్షించారు. ఒక్కో ప్రాంతం నిర్వహిస్తున్న అధికారులతో విభాగాల వారీగా చర్చించారు. అడవుల రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం అద్భుతంగా ఉందనీ, పూర్తి స్థాయిలో బ్లాకుల వారీగా అటవీ పునరుద్దరణ, టైగర్‌ రిజర్వు ల్లో రక్షణ, గడ్డి మైదానాల పెంపు, నీటి వసతుల నిర్వహణ, పర్యావరణహిత ఎకో టూరిజం ప్రాంతాల గుర్తింపు- అభివృద్ధి జరగాలని సూచించారు. రక్షిత అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, చెట్ల నరికివేత, వన్య ప్రాణుల వేట పూర్తి స్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందిని కోరారు.
సమావేశంలో పీసీసీఎఫ్‌ (కంపా) లోకేష్‌ జైస్వాల్‌, పీసీసీఎఫ్‌ (అడ్మిన్‌) స్వర్గం శ్రీనివాస్‌, అదనపు పీసీసీఎఫ్‌లు వినరు కుమార్‌, ఎంసీ పర్గెయిన్‌, ఏకే సిన్హా, అమ్రాబాద్‌, కవ్వాల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌, వినోద్‌ కుమార్‌, అభయారణ్యాలకు చెందిన చీఫ్‌ కన్జర్వేట్లరు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.