Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉచిత రేషన్‌కు స్వస్తి! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 04,2022

ఉచిత రేషన్‌కు స్వస్తి!

- పాత పద్ధతిలోనే పేదలకు బియ్యం
- కిలో బియ్యం రూపాయి
నవతెలంగాణ-సిటీబ్యూరో
                కరోనాతో ఉపాధి కోల్పోయి.. జీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో.. రెండేండ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏప్రిల్‌ వరకు ఉచితంగా బియ్యం ఇచ్చిన ప్రభుత్వం.. మే నుంచి రూపాయికి కిలో బియ్యం కొనసాగించేందుకు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ పొడిగించినా.. రాష్ట్ర సర్కారు మాత్రం ఈనెల నుంచే రేషన్‌ బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో అధికారులు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టారు.
                ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మే ఒకటి నుంచి రేషన్‌ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 35వేల మంది బియ్యం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇటు పేదలు ఆందోళన చెందుతున్నారు. రెండేండ్ల కిందట కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దానికి కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అన్ని రంగాలు స్తంభించాయి. పేదలు, కార్మికులు, మహిళలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ రేషన్‌ షాపుల ద్వారా ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. దాదాపు 25 నెలలుగా ప్రతినెలా యూనిట్‌కు పది కిలోల చొప్పున రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా అందించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా పేదలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు కేంద్రం ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కిలోకు రూ.1చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఒక్కొక్కరికి ఇచ్చిన 5కిలోల ఉచిత బియ్యం స్థానంలో పాత పద్ధతి ప్రకారం ఇప్పుడు యూనిట్‌కు 6కిలోలు.. కిలోకు రూ.1చొప్పున వసూలు చేస్తుంది. అయితే ఉచిత బియ్యానికి ప్రభుత్వం స్వస్తి చెప్పడంపై అధికారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.
                ఈ నిర్ణయం ఫైనల్‌ కాకపోవచ్చునని, కేంద్రం ఉచిత కోటా కొనసాగిస్తున్న నేపథ్యంలో సర్కారు సైతం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి గతంలో వివిధ కారణాలతో ఒక నెల కోటా ఇవ్వకున్నా.. తదుపరి నెలలో రెండు నెలలకు కలిపి కోటా మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తానికి అధికారులు చెబుతున్నట్టు ఉచిత కోటా పంపిణీపై రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
జిల్లాలో మొదలైన రేషన్‌ పంపిణీ..
                జిల్లాలో మొత్తం తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 673 పౌరసరఫరాల షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో 6.36,559 రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 6.50 లక్షలకుపైగా ఉండగా.. అన్నపూర్ణ కార్డులు 1310, అంత్యోదయ కార్డులు 30,165 కార్డులున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులదారులకు కిలోకు ఒక రూపాయి చొప్పున ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం పంపిణీ చేస్తుండగా..అంత్యోదయ కార్డుదారులకు కిలోకు రూపాయి చొప్పున ఒక్కో కార్డుపై 35కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్కో కార్డుపై 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెలలో 14వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉండగా.. ఇప్పటికే అన్ని స్టాక్‌ పాయింట్లకు బియ్యం చేరింది. డీలర్ల సైతం సరఫరా పూర్తిచేస్తున్నారు. రంజాన్‌ పండుగ ముందు రోజే నుంచే పంపిణీ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 35వేల కార్డుదారులు రేషన్‌ బియ్యం తీసుకున్నారని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.