Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు రంగం సిద్ధం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 04,2022

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు రంగం సిద్ధం

- 521 ఎకరాల్లో వ్యవసాయ భూమే ఎక్కువ
- త్వరలోనే కార్యాచరణ
- అభ్యంతరాల స్వీకరణకు శ్రీకారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
                 రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలు, ప్రధాన పట్టణాల అనుసంధానానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే కార్యాచరణ అమలుచేయనుంది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి సంబంధించిన జాతీయ రహదారుల అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) ఉన్నతాధికారులు రెండు గెజిట్‌లు విడుదల చేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో అభ్యంతరాల స్వీకరణకు స్థానిక రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఇప్పటికే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్థానిక ఆర్డీవోలను కాంపిటెంట్‌ అథారిటీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాయి. భారత్‌మాల పరియోజన పథకం కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఇటీవల 98.989 కిలోమీటర్ల నుంచి 118.188 కిలోమీటర్ల వరకు గెజిట్‌ విడుదల చేయగా, అందుకు 521.72ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రాథమికంగా గుర్తించారు. ఆ మేరకు భూసేకరణ చేసేందుకు అధికారిక ప్రక్రియ ప్రస్తుతం నడుస్తున్నది.
ఏడు గ్రామాల్లో..
                 యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ఏడు గ్రామాల్లో సేకరించాల్సిన భూమి ఉండటం గమనార్హం. దత్తాయిపల్లి, ఇబ్రహీంపూర్‌, కోనాపూర్‌, వీరారెడ్డిపల్లి, వేల్పులపల్లి, దత్తార్‌పల్లి, మల్లాపూర్‌ గ్రామాల గుండా తొలి గెజిట్‌లో పేర్కొన్న రోడ్డు మార్గం(ఎలైన్‌మెంట్‌) వెళ్లనుంది. కాగా ఈ గ్రామాల్లో అత్యధికంగా భూమి రైతులదేనని సమాచారం. దాదాపు వ్యవసాయ భూమి కావడం గమనార్హం. 390.2 ఎకరాల వ్యవసాయ భూమి కాగా, మరో 131.52 ఎకరాలు ప్రభుత్వానిదని చెబుతున్నారు. ప్రస్తుతం అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదనీ, మరోక వారం రోజుల్లో అది ముగుస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యంతరాల స్వీకరణ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు దృష్టిసారించారు.
పరిహారం చదరపు మీటర్ల ప్రాతిపదికనే !?
                 ఆర్‌ఆర్‌ఆర్‌ మొదటి గెజిట్‌ పరిధిలో సేకరించే భూమికి పరిహారం చదరపు మీటర్లల్లోనే ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తున్నది. గెజిట్‌లో పేర్కొన్న గ్రామాల్లో వ్యవసాయ భూమే అధికంగా ఉంది. దీంతో రైతులకు ఎకరాల ప్రాతిపదికనే పరిహారం అందనుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాగా, అధికారులు మాత్రం చదరపు మీటర్ల ప్రాతిపదికనే పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దీనిమూలంగా రైతులకు నష్టంజరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రోడ్డు వెళ్లే మార్గంలో ఎంత మేర భూమి పోతుందో, ఆమేరకే పరిహారం చదరపు మీటర్లల్లో లెక్కేసి ఇస్తారని సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల కాలంలో జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ రేట్లు, భూసేకరణ చట్టం-2013 ప్రకారం నష్టపరిహారం ధర నిర్ణయించనున్నట్టు అధికారిక సమాచారం. ఈ విషయపై స్థానిక రెవెన్యూ అధికారులతో కాంపింటెంట్‌ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు. రైతుల భూములు ఏమేరకు సేకరిస్తామనే విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతున్నది.
స్థానిక అధికారులకు 'నివేదిక'
                 ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌పై ఒక ప్రయివేటు ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఇటీవల స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనెంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి అధ్యయనం చేస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం తదితర వివరాలు ప్రత్యేక పద్ధతిలో సేకరించి పొందుపరుస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. ఇక అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిస్తే, భూసేకరణ ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.