Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కమీషన్‌ వచ్చేదెప్పుడు..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 05,2022

కమీషన్‌ వచ్చేదెప్పుడు..!

- మూడు సీజన్ల బిల్లులు పెండింగ్‌
- ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కష్టతరం
- అప్పులు చేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు
- ఉమ్మడి జిల్లాలో రూ.29 కోట్ల బిల్లు పెండింగ్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు నుంచి ధాన్యం సేకరించిన ఏజెన్సీలకు ఏడాదిన్నరగా కమీషన్లు అందక నిర్వహకులు అల్లాడిపోతున్నారు. మార్కెట్‌ కేంద్రంలో పనిచేసిన ఉద్యోగులకు వేతన చెల్లింపులు లేక.. నిర్వహణ ఖర్చులకు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మళ్లీ యాసంగి ధాన్యం సేకరణకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఏజెన్సీలు పీఏసీఎస్‌, ఐకేపీలను కోరగా ససేమీరా అంటున్న పరిస్థితి. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే తప్ప ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానన్న ధాన్యం సేకరణకు ఎవరు ముందుకు వచ్చేట్టు లేరని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం సేకరణ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన కమీషన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడాదిన్నరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందాల్సిన కమీషన్లు అందకపోవడంతో ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి మొగ్గు చూపడం లేదు. జిల్లాలో గతేడాది రెండు సీజన్‌లో 187 సెంటర్ల ద్వారా 64,142 మెట్రిక్‌ టన్ను ధాన్యం సేకరించగా ఇందుకు గాను ధాన్యం సేకరణ ఏజెన్సీలకు క్వింటాలుకు రూ.312 చొప్పున కమీషన్‌ చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన 2020-21 ఏడాది వానాకాలం, యాసంగిలో ఏజెన్సీలు సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించే కమీషన్‌ రూ.20 కోట్లు. ఈ ఏడాది వానాకాలంలో ఉమ్మడి జిల్లాలో 201 కొనుగోలు కేంద్రాల నుంచి 28,615 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు ఏజెన్సీలకు చెల్లించాల్సిన కమీషన్‌ రూ. 8.92 కోట్లు. జిల్లాలో మొత్తంగా మూడు సీజన్లకు సంబంధించి ఏజెన్సీలకు అందాల్సిన కమీషన్‌ సుమారు రూ. 30 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. పెద్ద మొత్తంలో కమీషన్‌ పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఓపెన్‌ చేయడానికి ఏజెన్సీలు ముందుకు వస్తలేవని అధికారులు వాపోతున్నారు. 'వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ మండలం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మూడు సీజన్లుగా సేకరించిన ధాన్యానికి కమీషన్‌ కింద ప్రభుత్వం నుంచి సుమారు రూ. 20 లక్షలు రావాల్సి ఉందని పీఏసీఎస్‌ చైర్మెన్‌ వాపోతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 32 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ఇందుకు నిర్వహణ ఖర్చులు కింద సమారు రూ.5 లక్ష వరకు వచ్చిందని నిర్వహకులు చెబుతున్నారు. బొంరాస్‌పేట పీఏసీఎస్‌ పరిధిలో మూడు సీజన్లల్లో సేకరించిన ధాన్యానికి రావాల్సిన కమీషన్‌ సుమారు రూ. 30లక్షలు ఉందని అధికారులు తెలుపుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణకు ఏర్పాటు చేసిన ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణ కష్టతరం
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఖర్చులు మేము భరించలేమని ధాన్యం సేకరణ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు సీజన్లుగా కేంద్రాల నిర్వహణకు పెట్టిన ఖర్చులు నేటికి రాలేదు.. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి.. మళ్లీ కేంద్రాలు ప్రారంభించాలంటే.. నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి తేవాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వాపోతున్నారు. ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) కింద మహిళ సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి అందాల్సిన కమీషన్లు సైతం అందకపోవడంతో మహిళలు నానాతంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు ఖర్చుపెట్టాం. ఏడాదిన్నర కమీషన్‌ అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయే తెలియడం లేదు. అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మా గోస చూసైన తక్షణమే ధాన్యం సేకరణకు ఇవ్వాల్సిన కమీషన్‌ విడుదల చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు డిమాండ్‌ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సకాలంలో కమీషన్లు ఇవ్వాలి
మూడు సీజన్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందాల్సిన కమీషన్లు అందక పోవడంతో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. ఈ ప్రభావం రైతులపై పడనుంది. ప్రభుత్వం ప్రతి గింజా కొనుగోలు చేస్తానంటుంది.. కానీ వాటిని సేకరించే ఏజెన్సీలకు ఇప్పటికీ కమీషన్లు ఇవ్వకుండా ఏట్లా సేకరిస్తారు. తక్షణమే కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఇవ్వాల్సిన కమీషన్‌ డబ్బులు మంజూరు చేయాలి.
- మదుసుధన్‌ రెడ్డి,
తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.