Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అసైన్డ్‌ భూములకు ఎసరు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 10,2022

అసైన్డ్‌ భూములకు ఎసరు

- రియల్‌ ఎస్టేట్‌కు సర్కారు సన్నద్ధం
- 'కుడా' పరిధిలో 21,517 ఎకరాలు
- ల్యాండ్‌ పూలింగ్‌కు నోటిఫికేషన్‌
- అహ్మదాబాద్‌, గాంధీనగర్‌ తరహాలో పథకం
- వ్యతిరేకిస్తున్న రైతులు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
             కాకతీయ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) పరిధిలో వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో 21,517 ఎకరాల భూములను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌), ల్యాండ్‌ పూలింగ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కింద సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 'కుడా' ఏప్రిల్‌ 30వ తేదీన భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిత్యం బీజేపీని తిడుతున్న టీఆర్‌ఎస్‌.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వ నమూనానే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడం గమనార్హం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, గాంధీనగర్‌ నగరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌తో ఓఆర్‌ఆర్‌ నిర్మించడం వల్ల పరిసర ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు 'కుడా' తెలిపింది. ఇందులో ప్రధానంగా అసైన్డ్‌ భూములను తిరిగి స్వాధీనపరుచుకోవడమే లక్ష్యంగా సర్కార్‌ ఈ నోటిప ˜ికేషన్‌ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ల్యాండ్‌ పూలిం గ్‌కు వ్యతిరేకంగా రాజ కీయ పార్టీలకతీతంగా రైతు లు చేస్తున్న పోరాటంలో టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉండటం గమనార్హం.
వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో 'కుడా' పరిధిలో ఉన్న పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లోని 11 మండలాలు, 27 గ్రామాల్లోని 21,517 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద సేకరించడానికి అధికారులు గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వరంగల్‌, గీసుగొండ, ఐన వోలు, దామెర, వర్ధన్నపేట, కాజీపేట, ధర్మసాగర్‌, జఫర్‌గఢ్‌, సంగెం, చిల్పూరు, ఖిలా వరం గల్‌ మండలాల్లోని దామెర, కొత్తపేట, పైడి పెల్లి, బొల్లికుంట, గాడేపల్లి, వెంకటాపూర్‌ హవేలి, చెన్నారం, మొగిలిచర్ల, రాం పూర్‌, వసంతాపూర్‌, కాపులక నపర్తి, పోతరాజుపల్లి, దూపకుంట, వంచనగిరి, గొర్రెకుంట, ధర్మారం, పంథిని, పున్నేల్‌, ఐనవోలు, కక్కిరాలపల్లి, గర్మిల్లపల్లి, వెంకటాపూర్‌(ఐ), కూనేరు, రఘునాధపల్లి, నష్కల్‌, ధర్మాపూర్‌, పెద్దపెండ్యాల గ్రామాల్లో భూమిని ప్రతిపాదిస్తూ ఏప్రిల్‌ 30న కూడా నోటిఫికేషన్‌ జారీ చేసింది.
నియోజకవర్గస్థాయిల్లో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ
             వరంగల్‌ మండలంతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యచరణ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆందోళనలు ప్రారంభించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని రాంపూర్‌, ధర్మాపురం, నష్కల్‌, వెంకటాపురం, రఘునాధపల్లి, కూనూరు, పెద్దపెండ్యాల గ్రామాల్లో 7 వేల ఎకరాలను 'కుడా' నోటిఫై చేసింది. ఇప్పటికే పలు గ్రామాల్లో రైతులు త్వరలో ఈ 7 గ్రామాల రైతులు నియోజకవర్గస్థాయిలో ఐక్యకార్యచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని ఉద్యమించనున్నట్టు రాంపూర్‌ గ్రామ రైతు ఐక్య కార్యచరణ కమిటీ చైర్మెన్‌ దేశినేని హన్మంతరావు 'నవతెలంగాణ'కు తెలిపారు. గురువారం ల్యాండ్‌ పూలింగ్‌కు మా భూములు ఇవ్వమని లిఖితపూర్వకంగా రైతులందరం తెలియచేయనున్నట్టు స్పష్టం చేశారు. ధర్మాపురం గ్రామంలో 1,350 ఎకరాలను నోటిఫై చేయగా ఇందులో 1000 మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు. రాంపూర్‌ గ్రామంలో ఇప్పటికే 90 ఎకరాల్లో 'కుడా' పార్క్‌ నిర్మిస్తామని శిలాఫలకం వేసి 3 ఏండ్లు పూర్తయినా నేటికీ పనులు ప్రారంభించలేదని, అలాంటి 'కుడా' ఎప్పుడు వెంచర్లు వేసి ఎప్పుడు రైతులకు లాభాలిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అసైన్డ్‌ భూములు లాక్కోవడానికే..
              'కుడా' ఆధ్వర్యంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కింద జరుగుతున్న భూసేకరణ ముఖ్య ఉద్దేశం అసైన్డ్‌ భూములను లాక్కోవడానికేనని తెలుస్తోంది. 21,517 ఎకరాల భూముల్లో అసైన్డ్‌ భూములు, లావాని పట్టాల కింద ఎంత భూములున్నాయనే విషయంలో ఆయా మండల తహసీల్దార్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. రెండ్రోజుల్లో ఈ లెక్కలు తేలనున్నాయి. అసైన్డ్‌ భూములను అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి ఉండదు కనుక, ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ ఇస్తే ఎకరానికి 1,400 చదరపు గజాల ప్లాటును ఇస్తామని, ఆ భూమిని అమ్ముకోవడానికి కూడా అధికారం వస్తుందని అధికారులు రైతులకు నచ్చచెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.