Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆరేండ్లలో అన్నీ చేశాం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 11,2022

ఆరేండ్లలో అన్నీ చేశాం..

- కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు..
- ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు:
- కోనాపూర్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవంలో కేటీఆర్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
                   కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని తమ సర్కారు ఆరేండ్లలో చేసి చూపిందని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మైక్‌ దొరికితే చాలు కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్‌ రైతు కుటుంబంలో జన్మించారు కాబట్టే రైతాంగం కోసం పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారచి చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్‌లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, గ్రామపంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. చొప్పదండిలో అమ్మమ్మ ఊరిలో, కోనాపూర్‌ నానమ్మ ఊరిలో స్వంత డబ్బులతో పాఠశాల నిర్మిస్తానని ప్రకటించారు. కేసీఆర్‌ రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టే రైతు కష్టాలు తెలిసి వాళ్ల సంక్షేమం కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. 63 లక్షల మంది రైతన్నలకు రైతుబంధు సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. నాలుగేండ్లలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయడంతో ఎండాకాలంలో సైతం మానేరు మత్తడి దూకుతోందని, ఇలా చూస్తానని అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్‌ పనితనానికి నిదర్శనమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో సాగునీరు పుష్కలంగా లభిస్తోందన్నారు. అయితే కొంతమంది వయస్సుతో సంబంధం లేకుండా మైక్‌ దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. మన ఊరు- మన బడి పథకం ద్వారా విద్యా యజ్ఞానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. కామారెడ్డికి మెడికల్‌ కాలేజీ తెచ్చిన ఘనత గంప గోవర్ధన్‌దని చెప్పారు. కోనాపూర్‌ గ్రామానికి కావాల్సిన నిధులన్నీ మంజూరు చేయమని సీఎం చెప్పారని తెలిపారు. బీబీపేట మండలానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేస్తానని తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేండ్లలో రాష్ట్రంలో 17 వేల పరిశ్రమలను మంత్రి కేటీఆర్‌ నెలకొల్పి తెలంగాణలోని 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అన్నారు. తమ నాన్నమ్మ గ్రామానికి మంత్రి కేటీఆర్‌ సొంత నిధులు వెచ్చించి పాఠశాల భవన సముదాయాన్ని కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా నిర్మిస్తున్నారని చెప్పారు. మంత్రిని చూసి తమ నియోజకవర్గాల్లో తామూ సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్‌ పుట్టిన నాటికే 500 ఎకరాల భూస్వామని అన్నారు. మహబూబ్‌నగర్‌లో గోడలకు సున్నాలు వేసినోడు, కరీంనగర్‌లో చందాలు వసూలు చేసినొడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని తప్పుపట్టారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శోభ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, సర్పంచ్‌ నరసమ్మ, జడ్పీ వైస్‌చైర్మెన్‌ ప్రేమ్‌కుమార్‌, డీసీసీబీ చైర్మెన్‌ భాస్కర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేష్‌ ధోత్రే, చంద్రమోహన్‌, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ మోహన్‌, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్‌ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.