Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పైసా వసూల్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 12,2022

పైసా వసూల్‌

- చేనేత జౌళిశాఖలో అదనపు వసూళ్లు
- యారన్‌ సబ్సిడీ అందే కార్మికుని వివరాల నమోదుకు రూ.250 డిమాండ్‌
- 6 వేల మంది కార్మికుల నుంచి రూ.15లక్షలపైనే వసూలుకు రంగం సిద్ధం
- వస్త్రం గట్టాల పాస్‌నకూ రూ.50చొప్పున వసూలు?
నవ తెలంగాణ - కరీంనగర్‌
ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల టౌన్‌
ఇన్నాళ్లూ యారన్‌ సబ్సిడీ డబ్బులు రాక నానా ఇబ్బందులు పడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేస్తూ తీపి కబురును అందించింది. అయితే, కార్మికుడి ఆశను చేనేత జౌళిశాఖలో పని చేస్తున్న కొంతమంది ఆసరా చేసుకున్నారు. సబ్సిడీ నిధులు ఖాతాలో జమకావాలంటే సంబంధిత కార్మికుడి పని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఆ వివరాల నమోదుకు ఒక్కో కార్మికుని నుంచి రూ.250చొప్పున వసూలు చేస్తున్నారు. దీని ప్రకారం.. సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న సుమారు 6వేల మంది కార్మికుల నుంచి వసూలు అయ్యేది రూ.15లక్షల పైమాటే!. మరోవైపు బతుకమ్మ చీరల గట్టాలను పాస్‌ చేసేందుకు ఒక్కోదానికి రూ.50చొప్పున వసూలు చేస్తున్నట్టు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్‌, ఆర్‌వీఎం ద్వారా యూనిఫాం తదితర ఆర్డర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్డర్లను ఆయా మ్యాక్‌ సొసైటీలు, మరమగ్గాల కార్మికులకు చేనేత జౌళికశాఖ ద్వారా అప్పగిస్తోంది. ఈ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపైనే భారం అవుతున్నా.. పనులు చేస్తున్నారు. అయితే, ఇదే శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల కొంతమందిని కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్‌గా నియమించింది. వీరు ప్రభుత్వ ఆర్డర్లు తీసుకున్న సంబంధిత ఎస్‌ఎస్‌ఐ యూనిట్‌, మ్యాక్‌ సొసైటీలు సహా ఇతరులు చేస్తున్న వస్త్రం ఉత్పత్తి వివరాలను సేకరించి నమోదు చేయాలి. వారిప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కార్మికుల యారన్‌ సబ్సిడీకి సంబంధించిన వివరాల నమోదుకు అదనపు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది.
ఒక్కో కార్మికుని నుంచి రూ.250 వసూలు
సిరిసిల్ల కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వ ఆర్డర్లు సహా బతుకమ్మ చీరలనూ నేసే అవకాశాన్ని కల్పిస్తోంది. బతుకమ్మ చీరల డిజైన్లు మార్పు చేయడంతో కార్మికులకు, ఆసాములకు కూలి గిట్టుబాటు కాకపోవడంతో వారు సమ్మె బాటపడ్డారు. స్పందించిన ప్రభుత్వం చర్చలు జరిపి ఆసాములకు, కార్మికులకు ఉత్పత్తి చేసిన గుడ్డకు సంబంధించి యారన్‌పై 10శాతం రాయితీ అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2018 నుంచి 2021 వరకు బతుకమ్మ చీరల యారన్‌పై 10శాతం సబ్సిడీ రావాల్సి ఉంది. ఈ సబ్సిడీ డబ్బుల కోసమూ కార్మికులు రోడ్డెక్కిన సందర్భాలూ, మళ్లీ సమ్మెకు దిగిన ఘటనలు ఉన్నాయి. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వారం కిందట 2018 ఏడాదికి సంబంధించిన యారన్‌ సబ్సిడీని విడుదల చేసింది. 2019 సంవత్సరానికి చెందిన రాయితీ నిధులనూ మరో వారంలోగా ప్రభుత్వం విడుదల చేయనుందని చేనేత జౌళిశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఆ ఏడాది కార్మికులు నేసిన వస్త్రం వివరాలను నమోదు చేయాల్సి ఉంది. సదరు కార్మికుడి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకుగాను చేనేత జౌళిశాఖలోని సీఎఫ్‌లు రూ.250చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేగాకుండా బతుకమ్మ చీరల గట్టాలు ఒక్కోదానిపైనా రూ.50వసూలు చేసినట్టు తెలుస్తోంది. వెయ్యి మీటర్ల వస్త్రం కలిపి ఒక గట్టాగా తయారు చేస్తారు. ఈ లెక్కన బతుకమ్మ చీరలను 7కోట్ల మీటర్లు నేయగా.. ఆ చీరలను గట్టాల చొప్పున కట్టలు కడితే 7లక్షల వరకూ అవుతున్నాయి. ఒక్కో గట్టకు రూ.50చొప్పున లెక్కతీసినా రూ.35లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
మా దృష్టికి రాలేదు
సాగర్‌- చేనేత జౌళిశాఖ ఏడీ- సిరిసిల్ల
యారన్‌ సబ్సిడీ డబ్బులు అందించేందుకు కార్మికుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఆ వివరాలను ఒక్కో యజమాని, మ్యాక్‌ సొసైటీ, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల నిర్వాహకులు చేనేత జౌళిశాఖ ఏడీ యాప్‌కు పంపించాల్సి ఉంది. ఆ వివరాల నమోదు కోసం ఎవరైనా డబ్బులు తీసుకోవచ్చు. అయితే, గోదాములకు పంపిన గట్టాలకు ఒక్కో దానిపై రూ.50 తీసుకుంటున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై సమగ్ర విచారణ చేస్తాం. నిజనిర్ధారణ చేశాక సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.