Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్ర కాంగ్రెస్‌పై రాహుల్‌ నజర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

రాష్ట్ర కాంగ్రెస్‌పై రాహుల్‌ నజర్‌

- రహస్యంగా రాష్ట్రంలో తిరుగుతున్న బృందాలు
- వరంగల్‌ సభకు ఎంత మందిని తరలించారు
- ఏ నియోజక వర్గం నుంచి ఎక్కువగా వచ్చారు?
- అసలు రాని నియోజకవర్గాలేంటిి?
- జనసమీకరణ చేయని వారి గుండెల్లో గుబులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
               రైతు సంఘర్షణ సభకు ముఖ్యఅతిధిగా హాజరైన రాహుల్‌గాంధీ...తెలంగాణపై నజర్‌ పెట్టారు. సభా వేదిక నుంచి పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తూనే కలిసికట్టుగా పని చేయాలని ఉద్భోందించిన విషయం తెలిసిందే. ఆయన ఏదో చెప్పి వదిలేయకుండా తన బృందాలతో రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ నుంచి కొన్ని రహస్య బృందాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. అట్ల వచ్చి ఇట్ల వెళ్లిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాయి. గ్రామాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతోపాటు పార్టీ పునాది పటిష్టత ఎలా ఉన్నది. ముఖ్యంగా నాయకులు ఎలా పని చేస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టి పని చేస్తున్నారా? లేదా? తదితర అంశాలను పరిశీలించే పనిలో పడ్డాయి. ఇటీవల వరంగల్‌ నగరంలో కాంగ్రెస్‌ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ సభ కాంగ్రెస్‌కు మంచి ఇమేజ్‌ తీసుకొచ్చినప్పటికీ...కీలకమైన నాయకుల పాత్ర ఎలా ఉందనేది పరిశీలన బృందాల ముఖ్య ఉద్దేశమని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటములు, అంతర్గత కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంతో ఆ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాహుల్‌గాంధీ అందర్ని కూర్చొబెట్టి పరిస్థితిని చక్క దిద్ది పంపారని మీడియాకు చెప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాహుల్‌ చెప్పిన స్ఫూర్తిని ప్రదర్శించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.గతంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలకు మించి కాంగ్రెస్‌ సభకు జనాన్ని సమీకరిస్తామంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కావాలంటే తలకాయలు లెక్క పెట్టుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఈ వ్యాఖ్యలను పార్టీలోని సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. పార్టీ సీనియర్‌ నేతలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సభను విజయవంతం చేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం నల్లగొండ జిల్లాకు జనాన్ని తామే సమీకరిస్తామనీ, ఇంకెవరూ రావాల్సిన అవసరం లేదని మీడియాకు చెప్పారు. చివరకు నల్లగొండ జిల్లా సమీక్షకు రేవంత్‌రెడ్డిని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసినట్టు వార్తలొచ్చాయి. అయినా వారిని కాదని సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి,దామోదరరెడ్డి చొరవతో ఆ సమావేశం సక్సెస్‌ అయింది. చివరకు ద్వితీయ శ్రేణి నాయకులు మునుగోడు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి తరలించారని చెబుతున్నారు.
మిగతా నియోజవర్గాల నుంచి నాయకులు మాత్రమే తమ వాహనాల్లో వచ్చారని అంటున్నారు. ఇలాంటి విషయాలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంలో రాహుల్‌ బృందాలు ఇక్కడ వాలిపోయాయి. రైతు సంఘర్షణ సభా ప్రాంగణం సామర్థ్యం, ట్రాఫిక్‌జామ్‌, వాహనశ్రేణి ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చిందనే ఆ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నాయి. దీని ప్రకారం హైదరాబాద్‌, వరంగల్‌ రోడ్‌ ట్రాఫిక్‌ జామైంది. కానీ మంథని,ములుగు, భూపాలపల్లి రోడ్‌లో ఖాళీగా ఉందనీ, అక్కడి నుంచి జనసమీకరణ జరగలేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఎల్‌బినగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పటికీ నాయకుల నిర్లక్ష్యం కనపడుతున్నదన్న చర్చ జరుగుతున్నది. హైదరాబాద్‌ మహానగరంలో నాయకులు షోపుటఫ్‌ మాత్రమే. నాయకులు తప్ప జనాన్ని సమీకరించ లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లా నేతలది ఇదే పరిస్థితి. కొంత మంది నాయకులు మాత్రమే ఆ సభను విజయవంతం చేసేందుకు సీరియస్‌గా కృషి చేశారు. మరికొంత మంది రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని జనసమీకరణ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసి, వారిపై కొరడా ఝ్వలిపించేందుకు రాహుల్‌ సిద్దమవుతున్నారు. అంతేకాదు అనుబంధ సంఘాల చైర్మెన్లు మాత్రం ప్రోటోకాల్‌ ప్రకారం వేదికపై కూర్చున్నారు తప్ప అసలు దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయంమేరకు జనసమీకరణ చేయకుండా వాళ్లుతెస్తారని వీళ్లు...వీళ్లు తెస్తారని వాళ్లు అనే నిర్లక్ష్య దోరణితో వ్వవహరించారని రాహుల్‌ బృందాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను విజయవంతం చేయడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన నేతలకు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో జనసమీకరణ చేయని నేతల గుండెల్లో గుబులు పడుతున్నదని పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.