Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వ పథకాలపై జీఎస్టీ పడగనీడ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

ప్రభుత్వ పథకాలపై జీఎస్టీ పడగనీడ

- భగీరథపై రూ.6 వేల కోట్లు భారం
- కేంద్ర సాయం చేయకపోగా అదనంగా పన్నులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
            ప్రభుత్వాల విధానాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి. అప్పుడే సంక్షేమ రాజ్యంగా భావిస్తారు. కాగా కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానం మాత్రం ఇందుకు విభిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు నష్టం చేసేలా ఉంది. శాపంగా మారింది. నిధుల కైంకర్యం చేస్తున్నది. వెరసి చివరకు అది సాధారణ ప్రజల వాతలు పెట్టేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ తాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పోటు తప్పలేదు. భగీరథకు ఖర్చు చేసిన నిధుల్లో దాదాపు 18 శాతం జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వ ఖజా నాలో జమ పోతున్నది. 2050 సంవ త్సరం వరకు ప్రజల తాగునీటి అవసరాలకు అనుగు ణంగా మిషన్‌ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సైతం తయారు చేసింది. భగీరథ కోసం రూ.46,123 కోట్లను ప్రతి పాధించింది. బడ్జెట్‌లోనూ కేటాయిం పులు చేసింది. వాణిజ్య బ్యాంకుల నుంచి నిధులు రుణాల రూపంలో తెచ్చింది. కాగా అంచనాల్లో రూ.34,200 కోట్లు ఖర్చయినట్టు అధికారిక సమాచారం. ఇందులో పాత వ్యాట్‌, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీఎస్టీ ప్రకారం 18 శాతం పన్ను కట్టాల్సి వచ్చింది. ఆ మేరకు రూ. 6,156 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఖాతాలో పడ్డాయి. దీంతో జీఎస్టీ భారం భగీరథపై పడినట్టయింది.
ఏ ఏ పనులు..
            భగీరథ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 సెగ్మెంట్లల్లో నిర్మించారు. ఇంటేక్‌ వెల్స్‌, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, పంపింగ్‌ హౌసెస్‌, సంపులు, ఓహెచ్‌బీఆర్‌లు, సబ్‌స్టేషన్లు, పైపులైనింగ్‌ పనులు జరిగాయి. నిధుల ఆదా కోసం ప్రాజెక్టు నీళ్లను దాదాపు 98 శాతం గ్రావిటి ద్వారా తరలించాలని ముందే ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. కేవలల రెండు శాతం ఇండ్లకు మాత్రమే పంపింగ్‌ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
గ్రావిటితో భారీగా మిగులు
            కొండలు, గుట్టలపైన నిర్మించిన భారీ ట్యాంకులు, ఇతర కట్టాడాల మూలంగా తాగునీటి సరఫరా సులభమైనట్టు భగీరథ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో గ్రావిటి ద్వారా నీటి సరఫరాతో పైపులైనింగ్‌ ఎక్కువగా వేయకపోవడం, విద్యుత్‌ కోసం తక్కువ నిధులే అవసరం కావడంతో మిగులుబాటు వచ్చినట్టు సమాచారం. డీపీఆర్‌ ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.46,123 కోట్లు కాగా, ఖర్చయింది మాత్రం రూ.34,200 కోట్లు. ఇందులో రూ.11,923 కోట్లు మిగిలినట్టు తెలిసింది.
అడిగినా సాయం చేయని కేంద్రం
            మిషన్‌ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి, మంత్రులు స్వయానా కలిసి వినతిపత్రాలు ఇచ్చింది. చివరకు నిటిఅయోగ్‌కు ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. ఆ సంస్థ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కేంద్ర మంత్రులు సైతం ఈ పథకానికి జే జే లు పలికారు. భగీరథ మోడల్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసింది. దాదాపు 14 రాష్ట్రాల్లో ఇప్పుడు భగీరథ మోడల్‌లో తాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే భగీరథకు రూ. 17 వేల కోట్లు సాయం చేయాలని మోడీ సర్కారుకు సూచించింది కూడా. కాగా, కేంద్ర మాత్రం స్పందించలేదు. ఫైసా సాయం చేయలేదు. అంతేగాక జీఎస్టీ రూపంలో రూ.6,156 కోట్లు కొల్లగొట్టడం ఆందోళనకు గురిచేసే అంశం. ప్రభుత్వం పథకాల పనులకు జీఎస్టీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖలు రాసినా పట్టించుకోకపోవడం తెలిసిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.