Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీడీ కార్మికులందరికీ వేతనాలు పెంచాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

బీడీ కార్మికులందరికీ వేతనాలు పెంచాలి

- యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ
నవతెలంగాణ- కంఠేశ్వర్‌
            బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని కేటగిరీల కార్మికులందరికీ వేతనాలు పెంచాలని తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో బీడీ మ్యానుఫ్యాక్చర్‌ అసోసియేషన్‌ హెడ్‌ ఆఫీస్‌ అధ్యక్ష కార్యదర్శులకు శుక్రవారం డిమాండ్‌ నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరంతరం పెరుగుతున్న ధరలతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉందన్నారు. బీడీ కార్మికులు చేసే పనికి అతి తక్కువ వేతనం రావడంతో పెరిగే ధరల ముందు వచ్చే ఆదాయం ఎటూ సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుందన్నారు. వేతనాలను వినిమయ ధరల సూచీకి అనుగుణంగా సవరించడం లేదన్నారు. అతి తక్కువ రేట్లకే (కూలి) 12-14 గంటలు పని చెయ్యాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన 7వ వేతన కమిషన్‌.. కనీస వేతనం రూ.18,000 అమలు చేయాలని సిఫారసు చేసిందని చెప్పారు. దీన్ని ప్రాతిపదికగా చేసుకొని సీఐటీయూతో సహా కేంద్ర కార్మిక సంఘాలు ఈ కాలంలో పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని నెలకు రూ.21వేల వేతనం నిర్ణయించాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశాయన్నారు. కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని, బీడీ కార్మికులకు గతంలో కూడా వేతనాలు పెద్దగా పెరిగింది లేదని తెలిపారు. కనీస వేతనం రూ.21,000 ఇవ్వాలని, బీడీ రోలర్స్‌కు వెయ్యి బీడీలకు కనీస కూలి రూ.807 ఉండాలని కోరారు. క్లర్క్‌, చెకర్స్‌, బట్టీ చటాన్‌ కార్మికులు నెలసరి వేతనాలు పొందే వివిధ కేటగిరీల కార్మికులందరికీ కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, నెలకు 26 రోజులు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.ఎల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూర్జహాన్‌ పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాలివ్వాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
            పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌.రమ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చిం దని, కానీ రాష్ట్రంలో ఎక్కడా డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు కట్టి ఇవ్వలేదని చెప్పారు. 40 ఏండ్లుగా ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌ పేదలు కిరాయి ఇండ్లల్లోనే ఉంటున్నారని, వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే డబుల్‌ బెడ్రూం ఇండ్లల్లో తామే గృహప్రవేశం చేపిస్తామని, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఇండ్లు నిర్మిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్‌, శంకర్‌గౌడ్‌, ఏశాల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.