Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాహుల్‌కు వడ్లు.. ఎడ్లు అంటే తెలియదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2022

రాహుల్‌కు వడ్లు.. ఎడ్లు అంటే తెలియదు

- ఒక్క చాన్స్‌ అంటుర్రు.. నమ్మొద్దు
- సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి 830కోట్లు కేటాయించాం
- పీపీపీ పద్ధతిలో ఆకర్షణీయ ప్రాంతంగా అభివృద్ధి
- చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
- ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలి: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
- సాగర్‌లో బుద్ధవనం, అభివృద్ధి పనుల ప్రారంభం
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
             ''కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి రైతులు, ఎడ్లు, వడ్లు తెల్వదు.. ఒక్క చాన్స్‌ ఇవ్వండని వస్తుర్రు.. దేశంలో చాలా ఏండ్లు పరిపాలించింది వారే.. అప్పుడేం చేయలేదు కానీ.. ఇప్పుడు ఇంకొక్క చాన్స్‌ ఇవ్వండని అడుగుతుండ్రు.. దయచేసి నమ్మొద్దు.. పబ్లిక్‌ ప్రయివేటు పార్ట్‌నర్‌ షిప్‌ మోడల్‌లో ఆకర్షణీయ స్థలంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను తీర్చిదిద్దుతాం.. దాంతో ఇక్కడి పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి'' అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. సాగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధికి ఇప్పటివరకు దాదాపు రూ.830కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామని తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో నిర్మించిన బుద్ధవనాన్ని శనివారం డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం పరిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో పలు అభివద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
             బుద్ధవనంలో, అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌, హాలియా మున్సిపాలిటీల్లో సుమారు రూ.56కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. దాదాపు ఏడుసార్లు గెలిచి, మంత్రి పదవులు చేపట్టిన నాయకుల చేతకాని తనం వల్ల జిల్లాలో ఫ్లోరైడ్‌ మహమ్మారీ ప్రజలను జీవచ్ఛవాలుగా చేసిందని తెలిపారు. ఆ సమస్యపై జాతీయ స్థాయిలో పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ అధికారంలోకి రాగానే మిషన్‌ భగరీథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత జలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దాయనకు ఏడు సార్లు అవకాశం ఇచ్చినా ఏం ఉద్ధరించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లది రైతు సంఘర్షణ సభ కాదు.. వాళ్లలో వాళ్లే తన్నుకునే సభలా నిలిచిందని విమర్శించారు. సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని తెలిపారు. రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి
             పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి విశేష కషి చేసిన మల్లెపల్లి లక్ష్మయ్య, శివనాగిరెడ్డితో పాటు కూలీల నుంచి మొదలు పెడితే.. ఆకృతులను చెక్కిన శిల్పులు.. వందల మంది ఈ నిర్మాణంలో పని చేసి ఉంటారని, వారందరికీ మృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. 274 ఎకరాల్లో 90 ఎకరాలు మాత్రమే వినియోగిం చుకున్నామని, మిగతా స్థలాన్ని కూడా వినియోగించుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
             విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్‌లో ప్రపంచ పర్యాటక కేంద్రమైన బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్‌ పనులు సాగుతున్నాయన్నారు. జిల్లాలో రూ.680 కోట్లతో లిఫ్ట్‌లు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అన్నారు.
             ఈ కార్యక్రమాల్లో శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీందర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్‌, రవీంద్రకుమార్‌, ఎన్‌.భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యేలు పూల రవీందర్‌, కూసుకుంట్ల రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మెన్లు దూదిమెట్ల బాలరాజ్‌, సాయిచంద్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.