Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మేం కట్టిందెంత?...మీరిచ్చిందెంత? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

మేం కట్టిందెంత?...మీరిచ్చిందెంత?

- మా సంగతేంటి సారూ?
- సర్కార్లకు ఆర్టీసీ కార్మికుల సూటి ప్రశ్న
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
              ఇప్పుడు ఇదే ప్రశ్నను ఆర్టీసీ కార్మికులతో పాటు, సామాన్య ప్రజలూ ప్రభుత్వాలకు సంధిస్తున్నారు? టీఎస్‌ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33.33 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 66.67 శాతం వాటాలు ఉన్న విషయం తెలిసిందే. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 26 శాతం సొమ్మును వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారు. సామాన్యంగా ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు వంటివి కడితే తమ ఇంటికీ, కాలనీకి ఆయా స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు అదనంగా ఏమేం సౌకర్యాలు కల్పించాయని ప్రశ్నిస్తారు. వాటికోసం అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల్ని నిలదీస్తారు. మరి ఆర్టీసీ నుంచి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కట్టించుకుంటున్న ప్రభుత్వాల నుంచి తమ సంస్థ అభివృద్ధి కోసం తిరిగి ఎంతిస్తున్నారు? అని అడగడంలో తప్పు ఏముంది? కానీ అలా అడిగితే యాజమాన్యానికీ, సర్కారుకు కార్మికులపై కోపం వస్తుంది. పైగా ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. దీన్నే ఇప్పుడు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. రూ.8,975 కోట్ల 43 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీఎస్‌ఆర్టీసీ ఏడేండ్లలో చెల్లించిన పన్నుల సొమ్ము. అదే కాలానికి సర్కారు నుంచి ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్‌ కింద రావల్సిన సొమ్ము రూ.5297.53 కోట్లు. వీటిలో విద్యార్థులు, జర్నలిస్టులు, వికలాంగులు సహా వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీల విలువే రూ.3,708.56 కోట్లు. సర్కారుకు పన్నుల రూపంలో కట్టిన రూ.8,975.43 లక్షల కోట్లు + రీయింబర్స్‌మెంట్‌ కింద రావల్సిన రూ.5,297.53 కోట్లు...రెండూ కలిపి మొత్తం రూ.14,272.96 కోట్లు. దీనిలో వివిధ పద్దుల కింద 2014-15 నుంచి 2020-21 వరకు (ఏడేండ్లు) ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిన సొమ్ము రూ.6,284.94 కోట్లు. అంటే మిగిలిన రూ.7,988.02 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచేసుకున్నాయి. సంవత్సరానికి దాదాపు రూ.1,100 కోట్లకు పైగా ఆర్టీసీ ద్వారా ప్రభుత్వాలు ఆదాయాన్ని గడిస్తున్నాయి. అలాంటప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్టు ఎలా అవుతుందనేదే ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సూటిప్రశ్న. ఆ సంస్థ మేనేజింగ్‌డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఆర్టీసీని పక్కా వ్యాపార, వాణిజ్య సంస్థగానే చూస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకే బస్సుల్నీ నడుపుతున్నారు. లాభాలు రాకుంటే సర్వీసుల్ని రద్దు చేస్తున్నారు. బస్సులు తిరగట్లేదు కాబట్టి కార్మికులు ఎక్కువమంది ఉన్నారంటూ, వారికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌)ను అమల్లోకి తెస్తున్నారు. ప్రజారవాణాను సామాజిక కోణంలో చూడాలే తప్ప, వ్యాపార, వాణిజ్య కోణంలో చూడరాదని గతంలో అనేక సంస్థలు సర్వేలు చేసి నివేదికలు ఇచ్చాయి. 2007లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగుళూరు (ఐఐఎమ్‌బీ) ఆర్టీసీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు వసూలు చేయరాదని సిఫార్సు చేసింది. ఆ పన్నుల భారం లేకుంటే ఆర్టీసీ మరింత సమర్థవంతంగా ప్రతి పల్లె పల్లెకూ బస్సుల్ని తిప్పగలుగుతుంది. అంతర్గత సామర్థ్యం పెంచుకుంటూ అభివృద్ధిని నమోదు చేస్తుంది అనేది ఆ నివేదిక సారాశం. కానీ అందుకు భిన్నంగా ఆర్టీసీని ఆదాయ మార్గంగా చూడటం, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడాన్ని యాజమాన్యం నామోషీగా భావించడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల లెక్కలు తేల్చుకుంటే...ఆర్టీసీ లెక్కల్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే...! కార్మికుల కోరికలో తప్పేముంది?

              ఏడేండ్లలో మేం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టిన పన్నులు అక్షరాలా రూ.8,975 కోట్ల 43 లక్షలు. టీఎస్‌ఆర్టీసీలో భాగస్వాములైన మీరిద్దరూ మాకిచ్చింది ఎంత?
- టీఎస్‌ ఆర్టీసీ కార్మికులు

              ఎనిమిదేండ్లలో రాష్ట్రానికి రూ.2 లక్షల 53 వేల 202 కోట్లు ఇచ్చాం... (ఈనెల 14 తేదీ తుక్కుగూడ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభలో చేసిన ప్రకటన)
-కేంద్ర హౌంశాఖా మంత్రి అమిత్‌ షా

              కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3 లక్షల 65 వేల 797 కోట్లు కట్టాం. వాళ్లిచ్చింది కేవలం రూ.1 లక్షా 68 వేల కోట్లు మాత్రమే...(ఈనెల 15వ తేదీ టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పిన లెక్కలు)
- రాష్ట్ర మంత్రి కే తారకరామారావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.