Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'డబుల్‌' ఆక్రమణకు ర్యాలీ అడ్డుకున్న పోలీసులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

'డబుల్‌' ఆక్రమణకు ర్యాలీ అడ్డుకున్న పోలీసులు

- వికలాంగుల అరెస్టు, విడుదల
- ఇది ఆరంభం మాత్రమే: ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.అడివయ్య
నవతెలంగాణ భువనగిరి/ భువనగిరిరూరల్‌
               యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను వికలాంగులకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్‌ హైవే నుంచి ఇండ్ల వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకుని పోలీసులు వికలాంగులను అరెెస్టు చేశారు. దాంతో తోపులాట జరిగింది. డబుల్‌ బెడ్రూం ఇండ్లలో 5శాతం వికలాంగులకు కేటాయించాలని, పోలీసుల దౌర్జన్యం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రంలో గూడుకోసం వికలాంగులు పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లలో 5శాతం వికలాంగులకు ప్రత్యేక వాటా కేటాయించాలని నిర్ణయించి 2017లో ప్రభుత్వం 1836 మెమో విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని అమలు చేయాలని అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కట్టిన ఇండ్లు ఇవ్వలేని ప్రభుత్వానికి అరెస్టులు చేయించే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ముఖ్యమంత్రి కేవలం సిద్దిపేట జిల్లాకేనా అని ప్రశ్నించారు. నిరుపేద వికలాంగులకు ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని, ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. జీఓ 01 ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 5 శాతం వికలాంగులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. స్థలం ఉన్న వికలాంగులకు ఇంటి నిర్మాణ వ్యయం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమల కోసం వేల ఎకరాలు భూమి కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 150 గజాల ఇంటి స్థలం ఇవ్వలేదా అని నిలదీశారు. జిల్లాలో వంగపల్లి, ఆలేరు, పోచంపల్లి, కొలంపక, తుర్కపల్లి, జిబ్లాక్‌ పల్లి, ఆత్మకూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క వికలాంగునికి కూడా ఇల్లు కేటాయించలేదని తెలిపారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల ఆక్రమణ ఇది ఆరంభం మాత్రమే అని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాపితంగా విస్తరిస్తామని హెచ్చరించారు. అరెస్టు అయినవారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్‌, కోశాధికారి బి.స్వామి, మహిళా విభాగం కన్వీనర్‌ లలిత, నాయకులు పద్మ, అనుసుజ, నాగరాజ్‌, లింగ్య నాయక్‌, సంజీవ శంకర్‌, శ్రీనివాస్‌ వెంకటేష్‌ నాయక్‌, మోహన్‌, యాదగిరి, మురళి నాయక్‌, మురళి, రమేష్‌, ప్రశాంత్‌, మధుకర్‌, రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.
విడుదల చేయాలని రాస్తారోకో, పరామర్శలు
               అరెస్టైన నాయకులను, వికలాంగులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అంబేద్కర్‌ చౌరస్తాలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్‌ అధ్వర్యంలో ధర్నా చేశారు. అరెస్టైన వారిని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమాడుగు నర్సింహా, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ జహంగీర్‌, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ ప్రమోద్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్యామ్‌సుందర్‌, కాంగ్రెస్‌ నాయకులు హరిప్రసాద్‌, మంగ ప్రవీణ్‌ శాఫివుల్ల, బాబులు, అందే నరేష్‌, బింగి నరేష్‌, సామజిక ఉద్యమ నాయకులు బట్టు రామచంద్రయ్య పరామర్శించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.