Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెల జాతర | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 19,2022

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెల జాతర

- ఖిలా వరంగల్‌లోని జక్కలోద్ది, బెస్తం చెరువుల్లో వెలిసిన పదివేల గుడిసెలు
- 60 ఎకరాల్లో 25 వేల మంది జనం
- బెదిరిస్తే భయపడమని తెగేసి చెప్పి జనం
నవతెలంగాణ- వరంగల్‌/ఎన్‌జీఓస్‌ కాలనీ
             వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌లోని జక్కలోద్ది, బెస్తం చెరువు ప్రభుత్వ భూముల్లో గుడిసెల జాతర షురూ అయ్యింది. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 25 వేల మంది ప్రజలు ఈ రెండు ప్రాంతాల్లోని 60 ఎకరాల్లో సుమారు పదివేల గుడిసెలను ఒక్క పూటలోనే నిర్మించారు. సీపీఐ(ఎం) రంగసాయిపేట ఏరియా కమిటీ పిలుపునందుకుని మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ భూముల మీదికి పేదలు చేరుకున్నారు. పిల్లా పాప, యువతీ యువకులు, మహిళలు, పురుషులు, వృద్ధుల సహా తలదాచుకునేందుకు జాగా కోసం సద్ది మూటతో వచ్చారు. కొంతమందైతే వంట సామాగ్రి తెచ్చుకొని అక్కడే వండుకున్నరు. గుడిసెలు వేసుకున్నారు. మధ్యాహ్నం కల్లా ఈ రెండు ప్రాంతాల్లో గుడిసెల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వాస్తవానికి గతంలోనే ఇక్కడ గుడిసెలు వేసినప్పుడు పోలీసులు వాటిని కూల్చివేశారు. ఆ సందర్భంగా పోలీసులు, రెవెన్యూ అధికారుల సూచన మేరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జాబితాను సేకరించి ఎమ్మార్వో కు అందజేశారు. ప్రభుత్వం నుంచి 'ఆలోచించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామ'ని సమాధానం రావడంతో 'మీ పని మీరు చేయండి మా పని మేం చేస్తాం' అని పేదలు అప్పుడే బదులిచ్చారు. దీని కొనసాగింపుగానే మంగళవారం ఉదయం మూడు గంటల నుండి పేదలు గుడిసెలు నిర్మాణాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక సిఐ, ఎమ్మార్వో గుడిసెలవద్దకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని బెదిరించారు. 'గతంలో మీరు చెప్పినట్టే మేం చేశాం. దరఖాస్తులు ఇచ్చాం. మీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడు మా పని మేం చేస్తున్నాం. మీరు బెదిరిస్తే మేము పోము. భయపడేది ఏమీ లేదు' అని పేదలు వారిని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్‌, రంగ సాయి పేట ఏరియా కార్యదర్శి సాగర్‌ గుడిసెల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇరవై ఏండ్ల క్రితం మే 18 వ తేదీన గుడిసెల పోరాటంలో అమరుడైన రామ సురేందర్‌ స్ఫూర్తితో పోరాటంలోకి దిగాలని అని ప్రజలకు నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదేలు, ప్రశాంత్‌, నాగలక్ష్మి, మీరునిషా రమేష్‌, శ్రీనివాస్‌, మాధవి, చందు, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
గోపాలపురంలో గుడిసెలను కూల్చి కాల్చివేసిన పోలీసులు
             హనుమకొండ మండలం గోపాలపురం ప్రభుత్వ చెరువు శిఖంలో సుమారు వెయ్యి మందికి పైగా పేదలు వేసుకున్న గుడిసెలను మంగళవారం ఉదయం పోలీసులు కూల్చి కాల్చివేశారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు కూల్చివేసినట్టు పేదలు మండిపడ్డారు. ఇల్లు కిరాయిలు కట్టలేక ప్రభుత్వ చెరువు శిఖం భూమిలో సొంత ఇల్లు లేని నిరుపేదలు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు చెందినవారు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకుంటే సహించలేని ప్రజాప్రతినిధులు రెవెన్యూ, పోలీసులను ఉసిగొల్పారని, పేదల ఇండ్లను కూల్చివేసి, కాల్చి బూడిద చేయించిన హన్మకొండ, వర్ధన్నపేట ఎమ్మెల్యేల దుశ్చర్యలను ప్రజలు, ప్రజాతంత్ర వాదులు మేధావులు తీవ్రంగా ఖండించాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చుక్కయ్య, ఉప్పలయ్య విజ్ఞప్తి చేశారు.
             దీనికన్నా ముందు తెల్లవారుజామున 3 గంటలకు సీపీఐ(ఎం) నాయకులు ఇండ్లపై పోలీసులు దాడిచేశారు. భూ పోరాట కమిటీ కన్వీనర్‌ ధరావతు బాలునాయక్‌ ను అరెస్టు చేసి కేయూ పోలీస్‌ స్టేషన్‌ లో బంధించారు, నాయకుల ఇండ్లల్లో సోదాలు చేశారు దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య, ప్రభుత్వ భూములను కాపాడి ప్రభుత్వానికి అప్పజెప్పిన చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ నాయకులను నిర్దాక్షిణ్యంగా కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వము, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములను అక్రమించి కబ్జా చేస్తూ అమ్ముకుంటున్న భూ బకాసురులు, రియాల్టర్లపై అధికార బలాన్ని ఉపయోగించాలని, పేదలపై కాదని ధరావత్‌ భాను నాయక్‌ హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.